అయోధ్య‌లో ప్రాణ‌ప్ర‌తిష్ఠ… కందకుర్తిలో రామోత్సవం

500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట సంద‌ర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ హెడ్గెవ‌ర్ గారి పూర్వీకుల గ్రామ‌మైన కంద‌కుర్తిలో రామోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సేవా భారతి ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ వాసు గారు హ‌జ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం చేసుకోవడం ఎంతో శుభదినం, ఆనందదాయక‌మ‌ని, ఇక జరగవలసింది రామరాజ్యం కావాలి అందుకుగాను ప్రతి హిందువు ధర్మాన్ని ఆచరణగా...

ముక్తకంఠంతో పలుకుదాం.. ‘జైహింద్‌’

"జైహింద్‌".. ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ఎర్రకోట నుంచి ప్రతి ప్రధాని నోటి నుంచి వినిపించే నినాదమది. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అర్థరాత్రి ఇచ్చిన ఉపన్యాసం మొదలుకొని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోట మీద ప్రసంగం తరువాత ఆ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. అంటే గడచిన డెబ్బయ్‌ సంవత్సరాలుగా ఈ నినాదం ఎర్రకోట నుంచి జాతికి చేరుతోంది. నేటికీ దేశంలోని బాలబాలికలు జెండా వందనం చేసి ఏదో ఒక క్షణంలో ఆ నినాదం నోరారా పలుకుతున్నారు. కానీ అంతకు ముందే ఈ...

స్వాతంత్య్ర సాధకుడు నేతాజీ

- చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి  "నా ఆశ, శ్వాస, పోరాటం భరత మాత దాస్య శృంఖలాలు తెంపటమే. సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రపంచంలొ నేను ఎక్కడ ఉన్నా ఎవరితో కలిసినా. ఈ విషయంలో నేను ఎవ్వరికీ సంజాయిషీ ఇచ్చే అవసరం లేదు. నా దేశప్రజలకి ఈ విషయం బాగా తెలుసు"..... ఇది ఒక ప్రజా నాయకుడు, ప్రజలు గౌరవంగా" నేతాజి " అని పిలుచుకునే సుభాష్ చంద్ర బోస్ తన పై మూర్ఖపు ఆరోపణ చేస్తున్న" ఎర్ర మేధావుల" కి ఇచ్చిన...

అయోధ్యలోని రామాజన్మభూమిని విముక్తం చేసేందుకు జరిగిన 77వ నిర్ణయాత్మక యుద్ధం

అయోధ్యలోని శ్రీరామజన్మభూమిని విముక్తం చేసి, శ్రీరామ మందిరాన్ని తిరిగి నిర్మించడానికి హిందువులు అనేక పోరాటాలు చేశారు. అంతిమ విముక్తికి దారితీసిన 77వ యుద్ధంలో హిందువులు ఎలా పోరాడారు? ఈ పోరాటం మునుపటివాటికన్నా ఏ విధంగా భిన్నమైనది? ఇది దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా ఎలా మారింది?  ఉద్యమంలో సామాన్య పౌరుల్ని సహితం ఏ విధంగా కలుపుకుపోగలింది?  రామశిల, రామజ్యోతి, రామ పాదుకా ఉద్యమాలు ఎలా నిర్వహించబడ్డాయి? 1990 మరియు 1992 సంవత్సరాలలో అయోధ్యలో చేపట్టిన కరసేవలో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలోని లక్షలాది హిందువులను ఎవరు ఏకత్రితం చేశారు? 1925లో ప్రారంభమయిన...

అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ

అదిగదిగో అయోధ్యాపురి.. రఘుకుల తిలకుడు ఏలిన నగరం.. జగదభిరాముడి జన్మస్థలం.. అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిర ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి...

प्राण प्रतिष्ठा समारोह – भारतवर्ष के पुनर्निर्माण का सर्व-कल्याणकारी अभियान का प्रारंभ

डॉ. मोहन भागवत, सरसंघचालक, राष्ट्रीय स्वयंसेवक संघ हमारे भारत का इतिहास पिछले लगभग डेढ़ हजार वर्षों से आक्रांताओं से निरंतर संघर्ष का इतिहास है. आरंभिक आक्रमणों का उद्देश्य लूटपाट करना और कभी-कभी (सिकंदर जैसे आक्रमण) अपना राज्य स्थापित करने के लिए होता था. परंतु इस्लाम के नाम पर पश्चिम से हुए आक्रमण यह समाज का पूर्ण विनाश और अलगाव...

భారతజాతిని జాగృతం చేసి జాతీయ భావనను పెంపొందించిన అయోధ్య ఉద్యమం

- ఆకారపు కేశవరాజు దేశంలో ఒక ఆలయ నిర్మాణం కోసం ఇంత పెద్దఎత్తున ప్రజలు ఉద్యమం జరపడం ఆశ్చర్యకరం. దేశంలోని పండితుల నుండి పామరుల వరకు శ్రీరాముడిని ఆదర్శంగా భావించారు, ఆయన పట్ల అచంచలమైన గౌరవాన్ని విశ్వాసాన్ని నింపుకున్న వీరు తమ ఆరాధ్య దైవం జన్మస్థానం కోసం తరతరాలుగా సంఘర్షణ చేయవలసి రావడం కూడా ఆశ్చర్యకరమే. ఈ పోరాటం 1528 నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రజలు జరిపిన సుదీర్ఘ పోరాటం ఈ దేశ ఆత్మగౌరవానికి ప్రజల యొక్క రాష్ట్రీయ లేదా...

Hemu Kalani: A freedom fighter lost in the pages of history

Hemu was born to the Kalani family on March 23, 1924, in Old Sukkur and belonged to a middle-class family. Hemu Kalani, the eldest child of Shri Pessumal Kalani and Smt Jethibai Kalani received his  primary education in the ancient city of Sukkur and his higher education at the renowned Tilak High School of Sukkur. His uncle, the late...

Ramrajya: Beginning of a New campaign for the Reconstruction of Bharat

Dr. Mohan Bhagwat Ji The history of our Bharat is the history of continuous struggle against the invaders for around the last one and a half thousand years. The aim of early invasions was to plunder and sometimes (like Alexander's invasion) were for colonisation. But the attacks from the West in the name of Islam only brought complete destruction...

రాముని మార్గంలో నడుద్దాం – ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ

మన భారతదేశపు శతబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది, అప్పుడపుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింపడానికి విదేశీ దురాక్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరాలపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారికాదు,...