VHP demands for enquiry commission to investigate church wrong doings and make anti-conversion law
Set up an enquiry commission against the wrong-doings of church & make anti-conversion law: The Vishwa Hindu Parishad (VHP) said that the church and so-called services offered by the church have become places of religious conversions and other unlawful & unethical activities. In a press release from VHP on 11 July, VHP said despite the fact that these unlawful activities have...
ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా అఫ్ఘాన్లో చెరిగిపోతున్న హిందూ చరిత్ర
గజనీ ముహమద్ దాదాపు 1000 సంవత్సరాల క్రితం మరణించాడు. అతడి సంకుచిత మనస్తత్వం ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నది. తమ మత సేవలో ‘కాఫిర్ల’ (అవిశ్వాసులు)ను అంతమొందించడంలో ఆనందంగా చనిపోయేలా ఇస్లాం అనుయాయులను అది నిర్దేశిస్తోంది. నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ భయానక చరిత్రలో జలాలాబాద్ ఘటన మరో దారుణ ఉదంతం మాత్రమే. గాంధారం గతకాలపు ఒక ఉత్తేజకరమైన స్మృతి; వర్తమానపు ఒక విషాదం! ఈ నెల 1న అఫ్ఘానిస్తాన్లోని జలాలాబాద్ నగరంలో సంభవించిన ఒక పేలుడు ఘటనలో 17 మంది హిందువులు, సిక్కులు మరణించారు ఇస్లామిక్...
దాదా వాస్వాని మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాప సందేశం
సంత్ శిరోమణి శ్రద్ధేయ దాదా వాస్వాని హఠాత్తుగా పరలోకానికి పయనమవడం మనందరికీ చాలా బాధను కలిగించే సంఘటన. పవిత్రత, అందరిపట్ల ఆత్మీయత, దుఃఖితుల పట్ల కరుణ, సేవాభావం, తపశ్చర్యం మొదలైన దైవ గుణాలకు సాకార మూర్తిగా అందరి శ్రద్ధా, విశ్వాసాలను చూరగొన్న శ్రద్ధేయ దాదా వంటి సాధుసంతులవల్లనే ఈ సమాజం ఎన్నిరకాలైన ఇబ్బందులు, విపత్కర పరిస్థితులలోనైనా నిలిచి ముందుకు సాగగలుగుతోంది. నేడు అలాంటి అపారమైన భరోసా, ఆధారాన్ని మనం కోల్పోయాం. ఈ పూడ్చలేని లోటు, తీర్చలేని బాధను తట్టుకుని శ్రద్ధేయ దాదా చూపిన మార్గంలో...
హైదరాబాద్ లో అక్రమంగా ప్రవేశించి భారత పాస్పోర్ట్ను, ఆధార్కార్డును పొందిన రోహింగ్యా ముస్లింలు అరెస్టు
హైదరాబాద్ నగరంలోకి అక్రమంగా ప్రవేశించి భారత పాస్పోర్ట్ను, ఆధార్కార్డును పొందిన మయన్మార్కు చెందిన ఇద్దరు రోహింగ్యా ముస్లింలను బాలాపూ ర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రిమాండ్కు తరలిం చారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సోమవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. మయన్మార్కు చెందిన అబ్దుల్ఖైర్ అలియాస్ షేక్ యూసుఫ్(34) బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్కు చేరుకొని బాలాపూర్లోని రాయల్కాలనీ ఫాతీమా మసీదు సమీపంలో నిర్వహిస్తున్న శరణార్థుల క్యాంపులో తలదాచుకున్నాడు. క్యాంపులోనే ఉంటున్న జూర్ అలామ్ సహకారంతో అక్రమంగా...
జమ్మూ కాశ్మీర్లో వెలుగుచూడని నిజాలు
అంతా ‘కాశ్మీర్’ అంటుంటారు. నిజానికి అది జమ్మూ కాశ్మీర్. ఇందులో జమ్మూ, కాశ్మీర్, లడఖ్లున్నాయి. ఇవాల్టి సమస్య 22 జిల్లాల్లో కేవలం కాశ్మీరుకు చెందిన 5 జిల్లాలలో 15 శాతానికి పరిమితమైనది మాత్రమే. కాని యిది మొత్తం జమ్మూ కాశ్మీర్కు చెందినదిగా అంతా భావిస్తుంటారు. మీడియా కూడా అలా చిత్రిస్తోంది. జమ్మూ, లడఖ్లలో ఏ గోలా లేదు. ఉత్తర కాశ్మీర్లో ఏ గొడవా లేదు. దక్షిణ కాశ్మీర్లోని శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుత్గాం, పుల్వామా జిల్లాలోనే సమస్య వుంది. ఈ జిల్లాలలో కేవలం...
Film critic Kathi Mahesh banished from Hyderabad for derogatory comments on Lord Rama
The Telangana Police on Monday announced that it has banished film critic Kathi Mahesh from Hyderabad for six months for hurting religious sentiments. The government said this could be a threat to the law and order of the city. Kathi Mahesh, a film critic and writer was detained by Hyderabad city police. He was then taken to his native village...
Hyderabad police arrested two Rohingya Muslims for illegally obtaining passport, Aadhaar card
Two Rohingya refugees were arrested for illegally obtaining Indian passport and Aadhaar card. Balapur police nabbed Abdul Khair alias Shaik Yusuf, 34, from his house and recovered an expired UNHCR card and Indian passport. Khair, illegally entered India via Bangladesh a few years ago. He got refugee status through the intervention of UNHCR, LB Nagar DCP M Venkateswara Rao said. Khair...
ఉర్దూ రుద్దుడు ఎందుకు?
తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు తెలుగు వాళ్లే అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా అధికారిక తెలుగు అధికారిక భాషగా అలంకారప్రాయమే అయింది. 85 శాతం ప్రజల మాతృభాష తెలుగును కచ్చితంగా ప్రభుత్వ వ్యవహారాల్లో అమలు చేయాలని భాషాభిమానులు ఎంత మొత్తుకున్నా, ప్రభుత్వ పెద్దలకు తలకెక్కదు. వ్యవహారం ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ శిలాఫలకాలు, నామ ఫలకాలు ఉర్దూలో 'కూడా' ఉండాలన్నది ఆ ఆదేశాల సారాంశం. తెలంగాణలో తెలుగు వారు 85 శాతం ఉన్నారు. ఉర్దూ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన...
గ్రామాభివృద్ధి కమిటీల ముసుగులో దేవాలయాలకు చెందిన గోసంతతి అమ్మకాన్ని ఆపడం ఎలా?
‘గావో విశ్వస్య మాతరం’ ‘విశ్వమంతటికి గోవు తల్లి వంటిది’. – వేదం గ్రామాలలో గోసంతతిని రక్షించటానికి పూర్వకాలం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని గ్రామాల్లో చాలామంది తమ మొక్కులు తీరిన వెంటనే ఆవులు లేదా కోడెదూడలను గ్రామ దేవాలయాలకు తీసుకెళ్ళి పూజలు చేసి, ఆలయం చుట్టూ తిప్పి దేవుని పేరుతో గ్రామంలో వదిలి పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ రోజు నుండి ఆ గోసంతతిని దేవునివిగా గుర్తించి, గ్రామస్తులు వాటిని పూజిస్తూ ఉంటారు. కాలక్రమేణ వాటి సంతతి పెరిగి, గ్రామానికి ఎంతో మేలు జరిగేది. గ్రామ వికాసంలో వాటి...
Jharkhand police arrested 16 people linked to Christian organization over allegations of religious conversion
As many as 16 people including seven women who were associated with a Christian organization were arrested by Jharkhand police from Dumka district over the allegations of religious conversions. Notably, all the 16 people were trying to convert tribal villagers of Dumka district. The villagers had held hostage 25 people on Thursday night in of Phoolpahari village of Shikaripara area...



















