లంబాడీల ఆరాధ్య‌ దైవం – సంత్ సేవాలాల్ మహారాజ్‌

(నేడు సంత్ సేవాలాల్ మహారాజ్ జ‌యంతి) సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జ‌యంతిని పండుగలా జ‌రుపుకొంటారు. గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. దీంతో శ్రీ సంత్‌సేవాలాల్ ఇత‌ర కులాలవారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు. 1739 ఫిబ్ర‌వ‌రి 15న అనంత‌పురం జిల్లా రాంజీనాయ‌క్ తండాలో సేవాలాల్ మ‌హారాజ్‌ జన్మించారు. జ‌గ‌దాంబ మాత‌నే త‌న...

తమిళనాడు లో ఐసిస్‌ తీవ్రవాదుల కదలికలు

మొన్న మావోలు..నిన్న ఐసిస్‌ త్రీవవాది రాష్ట్రంలో తీవ్రవాదుల కదలికలు చెన్నైలో విధ్వంసానికి కుట్ర చెన్నైలో ఎన్‌ఐఏ పోలీసులు ఈ రాష్ట్రానికి ఏమైంది...ఒకవైపు మావోలు..మరోవైపు ఐఎస్‌ తీవ్రవాదులు..విధ్వంసాలకు కుట్ర’.  నాలుగు రోజుల్లో పట్టుబడిన నిందితుల నేపథ్యం ప్రభుత్వాన్ని ప్రజలను ఈ రకంగాభయాందోళనకు గురి చేస్తోంది.  ఒకప్పుడు తమిళనాడు దేశంలోనే శాంతి భద్రతల సమస్యలు, తీవ్రవాద కార్యకలాపాలు లేని ప్రాంతంగా పేరుగాంచింది. ఆధ్యాత్మిక చింతన, గుళ్లు గోపురాలతో నిండిన రాష్ట్రంలో కరుడుగట్టిన వ్యక్తులకు తావులేదని భావించేవారు. అయితే కొన్నేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్రవాద కార్యకలాపాలకు అవసరమైన...

మతమార్పిడిని వ్యతిరేకించిన సంత్‌ రవిదాస్‌

దాదాపు 650 సంవత్సరాలకు పూర్వం 1398లో మాఘ మాసం పౌర్ణిమ నాడు కాశీలో జన్మించిన సంత్‌ రవిదాస్‌ లేదా సంత్‌ రై దాస్‌ మతమార్పిడులను వ్యతిరేకించిన, మతమార్పిడికి గురైనవారిని స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు పునరాగమనాన్ని ప్రోత్సహించిన ప్రప్రధమ సంత్‌ అని చెప్పవచ్చును. భారతదేశంలో చాలాసంవత్సరాలుగా మతమార్పిడులు సాగుతున్నాయి. 12వ శతాబ్దంలో ముస్లిం దురాక్రమకారులు భారత్‌పై దండెత్తినప్పుడు ఇక్కడి అపారమైన సంపదను దోచుకోవడంతోపాటు తమ మత ప్రచారాన్ని కూడా సాగించారు. ఇక్కడి సంస్కృతి, మతాన్ని నాశనం చేసి, ప్రజల్ని బలవంతంగా మతం మార్చడం అన్యాయమని, అధర్మమని వారికి...

Without Hinduism secularism won’t survive, says Muslim woman who led Friday prayers

Secularism will survive in India only if the country retains its Hindu traditions, said K Jamida, general secretary of Quran Sunnath Society. Speaking at the Deendayal Upadyaya remembrance meet organised by BJP district committe in Kannur, Jamida said though there were death threats against her, the left parties and intellectuals in Kerala had not come to her aid. She also...

సమరసత వాతావరణమే హిందుత్వము – అప్పాల ప్రసాద్ జీ

హిందుత్వము, హిందూ జీవన విధానంతోనే లోక కళ్యాణం జరుగుతుందని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. ఆదివారం (11 ఫిబ్రవరి) నాడు కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో ఏర్పాటు చేసిన కుల పెద్దలకు సన్మానం,సమరసత సదస్సు కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన వారు మాట్లాడుతూ కులాల అసమానతలను వదిలి కలిసి మెలిసి  జీవించాలని, సమరసత వాతావరణం నిర్మాణం జరగాలని ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటి చెప్పాలన్నారు. మహాత్ముల ఆశయాలే మన వారసత్వం అని, మనుషులు...

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ముజఫర్ నగర్ (బీహార్) ఉపన్యాసానికి పెడర్ధాలు

అవసరమైనప్పుడు, రాజ్యాంగం అనుమతించినప్పుడు భారత సైన్యం సమాజాన్ని 6 నెలల్లో సన్నద్ధం చేయగలదని, అదే నిత్యం క్రమశిక్షణాయుత కార్యక్రమాల్లో పాల్గొనే స్వయంసేవకులకు శిక్షణ ఇవ్వడానికి సైన్యానికి కేవలం 3 రోజులు సరిపోతుందని భాగవత్ జీ అన్నారు. ఈ మాటల ఉద్దేశ్యం ఏ రకంగాను సైన్యాన్ని, సంఘ స్వయంసేవకులను పోల్చడం కాదు. నిజానికి ఇది సాధారణ సమాజం, స్వయంసేవకుల మధ్య పోలిక. సమాజంలోని ప్రజానీకానికి, స్వయంసేవకులకు కూడా  సైన్యం మాత్రమే శిక్షణ ఇస్తుంది. డా. మన్మోహన్ వైద్య, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, ఆర్ ఎస్ ఎస్ మోహన్...

Mohan Bhagwat ji’s speech is misrepresented

Mohan Bhagwat ji's speech is misrepresented RSS Sarsanghchalak Mohan Bhagwat's speech in Muzzafpur(Bihar) is being misrepresented. Bhagwat ji had said that if situation arises and the Constitution permits, Indian army would take 6 months to prepare the society whereas Sangh swayamsevaks can be trained in 3 days, as Swayamsevaks practise discipline regularly. This was no way a comparison between the Indian army...

Nagaland Churches want Christians to stay away from BJP, Hindu organisations

Nagaland Baptist Churches Council (NBCC) asked its followers to oppose every form of activity undertaken by organisations connected with Hindutva, citing they are challenging the ‘Christian’ faith in Naga society. This call was made during its 21st triennial convention held at Impur from February 2-4, 2018 and issued a resolution regarding this. In this regards, on 9th Feb, the NBCC...

ధర్మ పరిరక్షణకే ధర్మజాగరణ కార్యక్రమాలు

ఇది హిందూదేశం. ఇక్కడ అధిక సంఖ్యాకులు హిందువులు. వేల సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సంస్కృతి విలసిల్లుతోంది. భారతీయులు లేదా హిందువులు ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తి, దానిని ఆక్రమించుకోలేదు. ఎవరిని బానిసలను చేయలేదు. లక్షల సంఖ్యలో హతమార్చలేదు. విశ్వమంతా ఒక కుటుంబమేనని భావించారు. కానీ తమ మతమే గొప్పదని, ప్రపంచమంతా దానినే అనుసరించాలను కునే సెమెటిక్‌ మతాలు పుట్టుకు వచ్చి సుసంపన్నమైన ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాయి. ప్రపంచంలో ఏ దేశంపైన జరగనన్ని దాడులు ఈ దేశంపై జరిగాయి. విదేశీ దురాక్రమణకారులు ఇక్కడి సంపదను...

Sunjwan terror attack: 5 Army men,1 civilian killed; 3 JeM men slain

Security forces have neutralised three terrorists holed up in the Sunjwan Army camp here, while six people, including five Army personnel, have been killed in the attack by suspected JeM militants, Army officials said on Sunday A defence spokesperson in a statement said three terrorists had so far been killed in the ongoing operation A group of heavily armed men struck...