Sadguru Dr. Kandukuri Shivanandamurthy’s extraordinary life story
Sri Sivanandamurthy was on born on Dec 21, 1928, to Sri Veera Basava Raju and Smt Sarvamangalamba in Rajamahendravaram. His father was the last in line of heirs for Urlam, the richest Brahmin Zamindari in the entire Madras Presidency. It was in his time that the Zamindari went bankrupt due to a family conspiracy. He then voluntarily left the...
సార్వజనీనం ‘గీతా’ మకరందం
-డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి డిసెంబర్ 23 ‘గీతా’ జయంతి విశ్వమానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణుడు సర్వశాస్త్రసారంగా ‘గీతా’మృతాన్ని పంచి, జ్ఞానసిరులను అనుగ్రహించాడు. ‘జీవితమంటేనే నిరంతర సమరం. జీవితంలో కానీ యుద్ధంలో కానీ పురోగమనమే తప్ప పలాయనం చిత్తగించడం, నిష్క్రమించడం, అచేతునులుగా వ్యవహరించడం ధీరుల లక్షణం కాదు. విజయం, శాంతిసౌఖ్యాల కోసం పోరు అనివార్యం. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకతలు, శక్తియుక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనసులోని అల్లకల్లోలాను నివారించి, కర్తవ్యపరాయ ణులు కావాలి’ అన్నది గీతాచార్యుని దివ్యోపదేశం. కాగా, మనిషి మనీషిగా...
సద్గురు డా. కందుకూరి శివానందమూర్తి గారి అసాధారణ దివ్యజీవనోదంతం
డిసెంబర్ 21 డా. కందుకూరి శివానందమూర్తి గారి జయంతి శ్రీ శివానందమూర్తిగారు. క్రీ.శ. 1928, డిసెంబరు 21న శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాంబలకు రాజమహేంద్రవరంలో జన్మించారు. వారి తండ్రిగారు కీ॥శే వీరబసవరాజు గారు, ఆనాడు మద్రాసు ప్రేసిడెన్సిలోనే అత్యంత భాగ్యవంతమైన బ్రాహ్మణ జమీందారీ ఉర్లాంకు ఆఖరి వారసులు. వారికాలంలోనే దాయాదుల కుట్రవల్ల జమీందారీ అంతరించింది. దానిని స్వచ్చందంగా వదలిపెట్టి వారు రాజమహేంద్రవరం చేరారు. కొవ్వూరులోని సంస్కృత కళాశాల 'ఆంధ్ర గీర్వాణ పీఠము' చేరి, దాని నిర్వహణలో పాలుపంచుకున్నారు. వీరబసవరాజు గారు సంస్కృతాంధ్రాల్లో ఉత్తమ శ్రేణి...
జీవితాన్ని తీర్చిదిద్దుతుంది భగవద్గీత
- బొడ్డు సురేందర్ గీత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం మహాభారతంలో శ్రీమద్భగవద్గీత కు ప్రత్యేక స్థానం ఉంది మహాభారత యుద్ధం జరగరాదని భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. యుద్ధం చేయనన్న అర్జునుడిని కర్తవ్యోన్ముఖుణ్ని చేయడానికి శ్రీ కృష్ణ పరమాత్మ బోధించిన విషయమే భగవద్గీత. 18 అధ్యాయాల సమాహారమే ఈ భగవద్గీత. భారతీయ ఇతిహాస లో ఎన్నో గీతలు ఉన్నప్పటికీ భగవద్గీతకు విశేష స్థానం ఉంది. అన్నిటినీ గీత అంటారు కానీ భగవంతుడే స్వయంగా బోధించడం వల్ల ఇది...
Remembering a braveheart who showed meritorious courage against Portuguese
- Harshad Tulpule Today is the 58th Goa Liberation Day. Goa liberation was a milestone in freedom movement of India without which, India’s independence would have been incomplete. Independence of Goa was an outcome of the sacrifices of all those warriors who religiously fought against the Portuguese rule to give India a complete freedom. On...
గోవా స్వాతంత్రోద్యమ చరిత్ర
-ప్రదక్షిణ గోవా విమోచన దినం- 19 డిసెంబర్ 1961 వేలాదిమంది ఉద్యమకారులు పోర్చుగీస్ ప్రభుత్వంతో చేసిన ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర్య సంఘర్షణ ఫలితంగా గోవా విమోచనం 1961లో జరిగింది. ఇది వినడానికి వింతగా అనిపించినా, భారత దేశానికంతా ఒకేసారి 1947లో స్వాతంత్ర్యం రాలేదనే విషయం, ఇప్పటి భారత ప్రజలకే తెలియదు. గోవా, దమన్ మరియు దీయు ప్రాంతం పోర్చుగీస్ పాలనలో 1961దాకా ఉండగా; పాండిచ్చేరి, మాహే, యానం నగరాలు ఫ్రెంచ్...
VIDEO: Goa Liberation Day – ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల కీలక పాత్ర
మనం ఎప్పుడూ బ్రిటీష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుండి గోవా తదితర ప్రాంతాలు అలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము. నిజానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 ఏళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. 1961, డిసెంబర్ 19న గోవా విదేశీపాలన నుండి బయటపడింది. గోవా విముక్తి పోరాటంలో ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు కూడా కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని స్వయంగా స్వతంత్ర్య యోధుడు...
పోర్చుగీసు ఆధిపత్యాన్ని అంతం చేయడంలో స్వయంసేవకుల పాత్ర
బ్రిటిష్ వారు వైదొలిగినంత మాత్రాన స్వాతంత్య్ర పోరాటం ముగిసిపోలేదు. 1954 ఆగస్ట్ 2వ తేదీన మిగిలి ఉన్న పోర్చుగీసు స్థావరలైన దాద్రా-నగర్హ, హవేలీలలోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణె సంఘచలాక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఆ బృంధంలో అనేక మంది ప్రముఖులైన సంఘ కార్యకర్తలు ఉన్నారు. గొరిల్లా వ్యూహాన్నిరూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్ర కార్యాలయంపై దాడి చేసి, అక్కడి 175 మంది సైనికులు భేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు వారు. జాతీయ త్రివర్ణ పతాకం...
గోవా స్వాతంత్య్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర
మనం ఎప్పుడూ బ్రిటీష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుండి గోవా తదితర ప్రాంతాలు ఏలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము. నిజానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 ఏళ్లకు గానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయు , డామాన్ దాద్రా నగర్ హావేలి, ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరి (ఇప్పుడు పుదుచ్చేరి) ల సంగతి మర్చిపోయారు కానీ, మాతృభూమి...
అస్సాం: సాధారణ పాఠశాలలుగా మారిన 1200 పైగా మదర్సాలు
అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 1281 మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చడంలో సాహసోపేతమైన చర్య తీసుకుంది. ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అన్ని సాంప్రదాయ విషయాలను అధ్యయనం చేస్తారు. ఇక నుండి ఆ మదర్సాలు మిడిల్ ఇంగ్లీషు (ME) పాఠశాలలుగా పిలువబడతాయి. ఇవి సంబంధిత ప్రభుత్వ సంస్థలు సూచించిన విద్యా పాఠ్యాంశాలను అనుసరిస్తాయి. అయితే, పేర్లను మార్చిన తర్వాత కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారే ఉంటారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఒక ఉత్తర్వుతో ఆ...