Kargil Vijay Diwas celebrations across Balagokulams in Hyderabad
Kargil Vijay Diwas (26th July) was celebrated in interesting ways across some Balagokulams in Hyderabad in the month of July. This is first time organisers have took up Kargil Vijay Diwas celebrations at community level and the response was amazing. On 23 July 2017, the Kargil Vijay Diwas was celebrated in 4 Balagokulams communities. and 4 more events took place...
వందేమాతరం’ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశం
వందేమాతరం’ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మదరాసు హైకోర్టు నిర్దేశించడం జాతీయ నిష్ఠను పెంపొందించడానికి దోహదం చేయగల శుభ పరిణామం. అన్ని పాఠశాలలలోను, ప్రభుత్వ కార్యాలయాలలోను, ప్రభుత్వేతర సంస్థలలోను, పరిశ్రమల కార్యాలయాలలోను విధిగా ఈ జాతీయ సంకీర్తన-నేషనల్ సాంగ్-ను నియతంగా పాడాలని హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆదేశించడం మరో చారిత్రక పరిణామం. పాఠశాలలలో వారానికి ఒకసారైనా ‘వందేమాతరం’ గీతాన్ని పాడాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలలో నెలకు ఒక్కసారైనా ఈ జాతీయ సంకీర్తనను ఆలపించాలని హైకోర్టు న్యాయమూర్తి నిర్దేశించాడట! తమిళనాడులోని సంస్థలన్నింటికీ ఈ ఆదేశం వర్తిస్తుందట!...
సరస్వతీ నదిని వెలికి తెచ్చిన అపర భగీరథుడు శ్రీ మోరోపంత్ పింగళే
భారతదేశంలోనే అనేక పురాణగ్రంథాలలోనూ, వేదాలలోనూ సరస్వతీనది గురించిన ప్రస్తావన ఉంది. దానిని పరిశీలించినప్పుడు భారతీయ సంస్కృతి మౌలికంగా సరస్వతీ దేవి ఒడ్డుననే వర్ధిల్లినదని, వికసించినదని మనకు తెలిసి వస్తుంది. మరి ఆనాడు అంతటి ప్రాధాన్యం వహించిన నది ఎందుకని నామమాత్రావశిష్టమై పోయింది? ఈ ప్రశ్న శతాబ్దాలుగా ఉన్నదే. అయితే ఈ దేశంతో ముడిపడిన ఇలాంటి ప్రశ్నలను ఒకచోట చేర్చి, వాటిని చర్చింపజేసి, వాటిని ముందుకు నడిపించటంలో మార్గదర్శనం చేసిన ఒక అసాధారణ వ్యక్తిత్వం గల వ్యక్తిని మనం చూశాం. ఆయన పేరు ఉమాకాంత్...
‘అంబ’ అంటే తల్లి, ‘నేను ఈ లోకానికే తల్లిని’ అనేది దాని సంకేతం
ఏనుగు ఘీంకారాన్ని ‘బృంహితం’ అంటారు. గుర్రం సకిలింపు- హేష. ఈ రెండింటికీ లేని ఒకానొక పవిత్రత- ఆవుల అంబారవానికి దక్కింది! ‘అంబ’ అంటే తల్లి. ‘నేను ఈ లోకానికే తల్లిని’ అనేది దాని సంకేతం. కన్నతల్లికి తోడుగా నేలను, ఆవును అమ్మగా సంభావిస్తూ- భూమాతగా, గోమాతగా ఆరాధించే ఆచారానికి అదే పునాది. ‘పాల నొసగు తల్లి పంటల సుమవల్లి కర్షకులకు పెరటి కల్పవల్లి’ అని కవులు స్తుతించడంలోని ఆంతర్యం అదే! వాటిని ‘సొమ్ములు’ అనడం తెలుగునాట పరిపాటి. ఈ దేశంలో ఒకప్పుడు పశు...
హిందూ దేవుళ్ళను అవమానపర్చిన అమెరికా కంపెనీ ‘ఎట్సి’, టాయిలెట్ సీట్ల పై గణేశుడి బొమ్మ
ఇ కామర్స్ కంపెనీ ఎట్సి డాట్ కామ్ హిందూ దేవుడైన గణేశుడి బొమ్మ ముద్రించిన టాయిలెట్ సీట్ లను అమ్మకానికి పెట్టడంపై అమెరికాలో హిందువులు తీవ్ర నిరసన తెలిపారు. గణేశుడిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పూజిస్తారని, అలాంటి దేవుడి బొమ్మను దుర్వినియోగం చేయడం తగదని అమెరికాలోని యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం సంస్థ డిమాండ్ చేసింది. ఇది హిందువులను అవమానించడమేనని సంస్థ అధ్యక్షుడు రాజన్ జెద్ అన్నారు. ఇటీవల మరొక అమెరికా కంపెనీ అమజాన్ కూడా ఇలాగే గణేశుడి బొమ్మ ముద్రించిన చెప్పులను అమ్మకానికి...
Madras HC makes Vande Mataram mandatory in schools, govt and private offices
If any person/organisation has difficulty in singing or playing the song, they shall not be compelled or forced to sing it, provided there are valid reasons for not doing so, the judge ruled "If people feel it difficult to sing the song in Bengali or in Sanskrit, steps can be taken to translate the song in Tamil," the...
Peace returns to Garagaparru village in Andhra facing caste unrest
Peace returned to Andhra Pradesh's Garagaparru village, where a dispute over installation of an Ambedkar statue had led to acrimony between Dalits and an upper caste group over the last three months. The state government today paid Rs 1 lakh each to 385 Dalit families of Garagaparru in West Godavari district, and announced a slew of development plans for the...
Reminiscences of the Kargil War- by Wing Commander (R) CH Bal Reddy
Exactly 18 years ago Kargil War captured the collective consciousness of our Nation. Initially what appeared to be mischief across a few posts along the Line of Control (LoC) by the Pakistan Army unfolded to be a well orchestrated invasion of almost all the posts along the LoC in the mountainous areas of Kargil. With the enemy at a...
చైనా వస్తువుల్ని ఎందుకు బహిష్కరించాలి
Watch the above video in PC. If using mobile, kindly use earphones to hear audio clearly. For regular updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp
ఆర్.ఎస్.ఎస్.ను ప్రత్యక్షంగా చూడవలసిందే : ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భములో ఒక వ్యాసం వ్రాయాలని కూర్చున్నాను. ఆ సమయంలో నాతో ఒకసారి మౌలా అలీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ‘ప్రజలు తాము అర్థం చేసుకోని విషయాలను సంకోచం లేకుండా వ్యతిరేకిస్తారు’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. సంఘాన్ని ప్రత్యక్షంగా చూడని వారు దాని పట్ల వ్యతిరేకంగానే మాట్లాడుతారు. 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో నేను 18 మాసాలు కారాగార శిక్ష అనుభవించాను. ఆ సమయంలోనే అదే కారాగారంలో శిక్ష...

















