సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్(80) కన్నుమూశారు. న్యూఢిల్లీలోని సులభ్ క్యాంపస్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో పాఠక్కు గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సులభ్ శానిటేషన్ అండ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఆయన ప్రారంభించారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాడిన పాఠక్.. కమ్యూనిటి పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. 1943లో బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్లో బిందేశ్వర్ పాఠక్ జన్మించారు. సఫాయీ కర్మచారి కుటుంబాలతో కలిసి...
జాతీయ పతాకం ఆవిష్కరించిన డా. మోహన్ భగవత్
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ బెంగళూరులోని బసవనగుడిలోని వాసవీ సమావేశ మందిరంలో సమర్థ భారత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయనతో పాటు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, శాస్త్రవేత్త & ప్రఖ్యాత యోగా గురువు డాక్టర్ SN ఓంకార్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ జీ మాట్లాడుతూ మాట్లాడుతూ మనం సూర్యుడిని ఆరాధిస్తాం, అందుకే మనల్ని భారత్ అని పిలుస్తున్నామని చెప్పారు. ఇందులో...
హిందూధర్మమే భావి విశ్వధర్మం
– వీరంరాజు ఆగష్టు 15వ తేదీ ప్రతి భారతీయునికి పర్వదినం. పదిహేనేండ్లకు పూర్వం శతాబ్దాలు తరబడి పారతంత్య్ర శృంఖలాలలో బంధింపబడిన భారతదేశం విముక్తి గాంచింది. ఈ సుదినానికి వేరొక విశిష్టత కూడా ఉంది. వ్యాస మహర్షి తదనంతరం వేదాలలో, ఉపనిషత్తులలో, రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో, బ్రహ్మసూత్రాలలో ప్రతిపాదింపబడిన సనాతన ధర్మానికి ఒక నూతన వ్యాఖ్యానాన్ని, ఒక నవరూపాన్ని ఇచ్చిన అరవింద యోగీంద్రులు జన్మించిన పర్వదినం కూడా ఇదే. హిందూధర్మ సూత్రాలు పరమసత్యాలని (చాటిన) ‘ఉత్తరపర’ ప్రసంగం పాశ్చాత్యుల నాగరికతా సంస్కృతులచే ప్రభావితులై భారత స్వాతంత్ర సమరాన్ని నడుపుతున్న...
Bengaluru – RSS Sarasanghachalak hoists National Flag on the occasion of Independence Day
Bengaluru: RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji hoisted the national flag on the occasion of 77th Independence Day organized by Samartha Bharat, at Vasavi Convention Hall, Basavanagudi, Bengaluru. Along with Sarsanghchalak, Sarkaryavah Dattatreya Hosabale Ji, Scientist & renowned Yog guru Dr. S.N. Omkar took part in the Independence Day celebrations. Dr. Mohan Bhagwat Ji wished the gathering on the occasion...
ఆధ్యాత్మిక భారతం – అరవింద్ మార్గం
– క్రాంతిదేవ్ మిత్ర 15 ఆగస్టు, 1947.. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. కొందరు విలేకరులు పాండిచ్చేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్లారు. అదేరోజు ఆయన పుట్టినరోజు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు.. ‘ఇది నేను కోరుకున్న స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ, సమైక్య భారతదేశం కోసం నేను కలలు కన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ, ముస్లింల పేరుతో రెండు ముక్కలైంది. శరీరంలో ఒక...
15 ఆగస్ట్ 1947: భారత్ స్వతంత్రమైంది.. కానీ ముక్కలయింది కూడా..
--ప్రశాంత్ పోల్ ఇక ముందు ఏం జరుగుతుంది...? దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ కన్న అందమైన కలలు అన్నీ కల్లలు అయ్యాయి. `ముస్లిం లీగ్ పాకిస్థాన్ ఏర్పాటును కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది?’అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరణర్ధి శిబిరాల్లో ఈ మాట ఆయన అన్నారు కూడా. హిందువులకు ఎలాంటి హాని తలపెట్టమని ముస్లిం నేతలు తనకు హామీ...
స్వరాజ్య సమరంలో.. ఆయనొక అజ్ఞాతయోధుడు
– మహామహోపాధ్యాయ శ్రీ బాలశాస్త్రి హరదాస్ భారత స్వరాజ్య సమర చరిత్ర మహోన్నతమైనది. అనేక పంథాల కలయిక అది. అనేక సిద్ధాంతాల వేదిక అది. అన్ని వర్గాల సమష్టి పోరాటం కూడా. ఆ ఔన్నత్యాన్ని నేటి తరాల పరిపూర్ణంగా దర్శించుకోకుండా చేసిన ఘనత మాత్రం ఆ సమర చరిత్ర రచనా విధానానిదే. ఎందరో యోధుల త్యాగం, రక్త తర్పణలు, పోరాట పటిమ చరిత్రలో వాక్యాలు కాలేకపోయాయి. అసలు చరిత్రపుటలకు చేరలేకపోయిన యోధులే ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ వ్యవస్థాపకులు పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్...
Wars and Icons Of Independence
Dakshinapatha Studies - Talk Series (12th Aug 2023) Center for South Indian Studies, Dakshinapatha In commemoration of the coronation event of Musunuri Nayaka Kings to the throne nearly seven centuries ago ( the date of coronation estimated to be 13th August), and in view of the forthcoming 77th Independence Day celebrations on 15th Aug 2023, Dakshinapatha Studies organized the important talk...
14 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
- ప్రశాంత్ పోల్ కలకత్తా, 14 ఆగస్ట్, గురువారం.. ఉదయం వీచే చల్లని గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. కానీ బెలిఘాటిలో మాత్రం అలాంటి స్థితి కనిపించడం లేదు. సర్వత్ర బురద నిండి ఉండడంతో దుర్గంధం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది. ఉదయం ప్రార్ధన సమావేశం, ఆ తరువాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం కోసం గాంధీజీ బయటకు వచ్చారు. పక్కనే సగం కూలిన, కాలిన ఇల్లు...
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర
- రామ మూర్తి ప్రభల స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్.ఎస్.ఎస్ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు. 1885లో కాంగ్రెస్ స్థాపన జరిగింది. అంటే ఆర్.ఎస్.ఎస్. 1925లో ప్రారంభంకావడానికి బాగా ముందే కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమపు నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. ఇ.వి. రామస్వామి జస్టిస్ పార్టీ, అంబేడ్కర్ ఐఎల్పీ, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్లు మొదలైనవారు కాంగ్రెస్తో అనేక...