13 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

-- ప్రశాంత్ పోల్ ముంబై.. జూహు విమానాశ్రయం..టాటా ఎయిర్ సర్వీసెస్ కౌంటర్ దగ్గర ఎనిమిది, తొమ్మిదిమంది మహిళలు నిలబడి ఉన్నారు. వాళ్ళంతా పద్దతిగా క్యూలో నిలుచుని ఉన్నారు. అందరిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వాళ్ళంతా రాష్ట్ర సేవికా సమితి సేవికలు. వాళ్ళ ప్రముఖ సంచాలిక లక్ష్మీబాయి కేల్కర్ (మౌసీజీ) కరాచీ వెళుతున్నారు. కరాచీలో, హైదరబాద్ (సింధ్)లో అరాచక పరిస్థితుల గురించి ఒక సేవిక ఆవిడకు ఉత్తరం వ్రాసింది. ఆ సేవిక పేరు...

VIKRAM SARABHAI – VISIONARY, SCIENTIST, INDUSTRIALIST & INSTITUTION BUILDER

--Ananth Seth "There is no leader and there are no led. A leader, if one chooses to identify one, has to be a cultivator rather than a manufacturer. He has to provide the soil and the overall climate and the environment in which the seed can grow."  -- Vikram Sarabhai Born in Ahmedabad on 12th of August 1919 into a rich...

12 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

--ప్రశాంత్ పోల్ ఆ రోజు 12 ఆగస్ట్, పరమ ఏకాదశి. కలకత్తా దగ్గరలోని సోదేపూర్ ఆశ్రమంలో గాంధీగారితో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఆ రోజు ఏకాదశి ఉపవాసం, వారి కోసం పళ్ళు తెప్పించారు. అయితే అంతకుముందు రాత్రి బెంగాల్ నాయకుడు సుహ్రవర్దితో జరిగిన తన సమావేశం గురించి గాంధీగారు ఆలోచనలో పడ్డారు. షాహీద్ సుహ్రవర్ది..పేరులో `షాహీద్’ కి, బలిదానం -త్యాగానికి ఏ మాత్రం సంబంధం లేదు. నిజానికి ఇతను హంతకుడు....

11 अगस्त बलिदान दिवस – अमर बलिदानी खुदीराम बोस

 भारतीय स्वतन्त्रता संग्राम के इतिहास में अनेक कम आयु के वीरों ने भी अपने प्राणों की आहुति दी. उनमें खुदीराम बोस का नाम स्वर्णाक्षरों में लिखा जाता है. अनेक अंग्रेज अधिकारी भारतीयों से बहुत दुर्व्यवहार करते थे. ऐसा ही एक मजिस्ट्रेट किंग्सफोर्ड उन दिनों मुज्जफरपुर, बिहार में तैनात था. वह छोटी-छोटी बात पर भारतीयों को कड़ी सजा देता था....

11 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్ ఇవాళ సోమవారం.. అయినా కలకత్తా దగ్గర ఉన్న సోధెపూర్ ఆశ్రమంలో గాంధీజీ ప్రార్ధనా సమావేశానికి చాలామంది హాజరయ్యారు. గత రెండు, మూడు రోజులుగా కలకత్తాలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయి. గాంధీజీ ప్రార్ధనా సమావేశపు ప్రభావం ఇక్కడి హిందూ నాయకులలో బాగా కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం ముస్లింలు కలకత్తాలో హిందువులపై సాగించిన మారణకాండ, అత్యాచారాలకు ప్రతీకారం చేయాలని అక్కడి హిందూ నాయకులు భావించారు. కానీ గాంధీజీ కలకత్తాలో ఉన్న కారణంగా వారికి...

భారతదేశ గ్రీన్‌హౌస్ ఉద్గారాల రేటు తగ్గుద‌ల 

మెరుగైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో భార‌త్ కృషి 2005 - 2019 మధ్య 14 సంవత్సరాల కాలంలో భారతదేశం గ్రీన్‌హౌస్ ఉద్గారాల రేటు ఊహించిన దానికంటే వేగంగా 33% తగ్గింది. ఐక్య‌రాజ్య‌స‌మితికి స‌మ‌ర్పించేందుకు థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ (TNC)  కి చెందిన  ఇద్దరు అధికారులను గోప్యంగా రూపొందించిన తాజా అంచ‌నాను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక తెలిపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరిగి అటవీ విస్తీర్ణం పెరిగిందని పేర్కొంది. 2005 - 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించేందుకు, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (UNFCCC)...

10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

--ప్రశాంత్ పోల్  10 ఆగస్ట్.. ఆదివారం.. ఉదయం.. సర్దార్ పటేల్ నివాసంలో కాస్త హడావిడి మొదలైంద. పటేల్ ఉదయం త్వరగానే నిద్ర లేస్తారు. ఆయన రోజువారీ కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి. బంగళాలో ఉండే అందరికీ ఇది అలవాటయింది. అందుకని అంత ఉదయమే జోధ్ పూర్ మహారాజా కారు వచ్చేసరికి అక్కడ ఉన్న పనివారు పెద్దగా ఆశ్చర్యపోలేదు. జోధ్ పూర్ రాజా హనుమంత్ సింగ్.. ఇతను సాధారణ వ్యక్తి కాదు. ప్రసిద్ధి...

9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

--ప్రశాంత్ పోల్ సోధెపూర్ ఆశ్రమం.. కలకత్తా ఉత్తర ప్రాంతంలో ఈ ఆశ్రమం ఊరికి బయటనే ఉంది. దాదాపు ఎనిమిది తొమ్మిది మైళ్ళ దూరంలో. అనేక చెట్లు, మొక్కలు, తీగలతో నిండిన ఆవరణతో ఉండే ఈ ఆశ్రమం అంటే గాంధీజీకి చాలా ఇష్టం. క్రిందటిసారి ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు గాంధీజీ `నాకు ఎంతో ఇష్టమైన సబర్మతి ఆశ్రమానికి సమానంగా ఉంది ఈ ఆశ్రమం’అని అన్నారు. ఇవాళ ఉదయం నుంచే ఈ ఆశ్రమంలో...

VIDEO: గిరిజనులకు అండగా వనవాసీ కళ్యాణ పరిషత్.

వనవాసులు మన భారతీయ జీవన స్రవంతిలో విడదీయలేని భాగం. ప్రస్తుతం మన దేశంలో సుమారు 12 కోట్ల మంది గిరిజనులు నివసిస్తున్నారు వనవాసులను భారతీయ జీవన స్రవంతినుండి వేరు చేయడానికి విద్య, వైద్యం పేరిట వారిని నగరీయ సమాజానికి దూరంగా ఉంచి విజాతీయ విధర్మీయ శక్తులు వీరిపై పట్టు సాధించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా వారు తమ హక్కులను పూర్తిగా అనుభవించే పరిస్థితులు లేవు. మతమార్పిడులు కూడా వారి దుర్భర పరిస్థితుల కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో పరమ పూజనీయ గురూజీ...

మనదీ, వనవాసీలదీ ఒకే సంస్కృతి

ఆగస్ట్ 9 ‌విశ్వ మూలనివాసీ దివస్‌ జనాభాలో 8 శాతం ఉన్నప్పటికీ వ‌నవాసీల గురించి ఈ దేశంలో పెద్దగా చర్చ జరగదు. వాళ్ల సమస్యల గురించీ పట్టదు. మతం మారిన వారికి రిజర్వేషన్ వర్తింప చేయాలా వద్దా? ఈ సౌకర్యం ఎవరికి ఇచ్చారు? వంటి విషయాలు ఇప్పటికీ తేలకుండానే ఉన్నాయి. మూలవాసీ దివస్ జరపడం గిరిజనులను గౌరవించుకునే చర్య అవుతుందా? వనవాసీ సముదాయానికి సంబంధించి ఇలాంటి కొన్ని మౌలిక అంశాలను గురించి గత 30 సంవ‌త్స‌రాలుగా వనవాసీ ఉంటూ దేశవ్యాప్తంగా ఉన్న వనవాసులు గురించి...