స్వావలంబన స్వాప్నికుడు

కొద్దిరోజుల కిందట మదన్ దాస్ దేవిగారి మరణ వార్త విన్నపుడు నాతోపాటు లక్షలాది కార్యకర్తలు మాటల్లో చెప్పలేనంత వేదనకు గురయ్యాం. మదన్ దాస్ వంటి ప్రభావశీల వ్యక్తిత్వం గలవారు ఇకపై మన మధ్య కనిపించరన్నది హృదయాన్ని మెలిపెట్టే, భరించక తప్పని వాస్తవం. అయితే, మనపై ఆయన ప్రభావం కొనసాగుతుందనే సత్యమే మనను ఓదారుస్తుంది. అలాగే మనం ముందుకు సాగడంలో ఆయన ప్రబోధాలు, సిద్ధాంతాలు మనకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేస్తాయి. మదన్‌ దాస్‌ గారితో చాలా ఏళ్ల పాటు కలసి పనిచేసే భాగ్యం నాకు దక్కింది....

The 1993 Chennai RSS office blast: When Jihadi plot to terrorise Hindus failed

It was on Monday, Dec 1st, 2008,  Vigil,  a public opinion forum functioning in Chennai had organized a meeting to voice the citizens ire at the callousness of the UPA government in handling the threats of the terrorist organizations. Arun Shourie as the main speaker lashed out at the Central Government for failing to act upon the inputs of...

8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్ ఆగస్ట్ 8.. శ్రావణ షష్టి.. శుక్రవారం.. ఉదయం 5.45 గం.లకు గాంధీగారి రైలు పాట్నాకు దగ్గరగా ఉంది. ఆయన కిటికీ దగ్గర కూర్చుని ఉన్నారు. వాతావరణం చాలా ఆహ్లాదరకంగా ఉంది.గాంధీగారు ఎంతటి ప్రతికూల పరిస్థితిలోనైనా ఉత్సాహంగానే ఉంటారుకానీ ఇప్పుడు ఎందుకో విచారంగా ఉన్నారు. ఆయనకు జ్ఞాపకం వచ్చింది.. సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఆయన్ని, నెహ్రూని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. క్రిప్స్ మిషన్ విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా...

చంద్రుడి క‌క్ష్య‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశించిన చంద్ర‌యాన్ 3

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్ -3 తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, 'ట్రాన్స్ లూనార్ కక్ష్యలో చంద్రుడివైపు దూసుకెళ్లిన ఈ వ్యామనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు 'చంద్రయాన్ 3'ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. "ఆగస్టు 5, 2023న చంద్ర కక్ష్యలోని ప్ర‌వేశించిన  (LOI) సమయంలో చంద్ర‌యాన్ 3...

భారతీయ చేనేత – మన అమూల్య సాంస్కృతిక వారసత్వం

-ప్రదక్షిణ ఆగ‌స్టు 7 - జాతీయ చేనేత దినోత్స‌వం భారతీయత అంటే మనకు గుర్తుకువచ్చే సాoస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. కంటికిoపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యo మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్య సుందరం. నిత్య నూతనం. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని మార్చుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ...

7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్ భారత జాతీయ పతాకం గురించి గాంధీజీ నిన్న లాహోర్‌లో చేసిన ప్రకటనకు దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికలలో బాగా ప్రచారం లభించింది. ముంబై నుండి వచ్చే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేక వార్త, డిల్లీ నుండి వచ్చే హిందుస్తాన్ పత్రికలో లో మొదటి పేజీలో, కలకత్తా నుండి వచ్చే స్టేట్స్ మన్ వార్తాపత్రిక, అలాగే మద్రాసు నుండి వచ్చే'ది హిందూ' పత్రిక కూడా ఈ వార్తను ప్రచురించింది.

6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

-- ప్రశాంత్ పోల్ బుధవారం.. 6 ఆగస్ట్, 1947: అలవాటు ప్రకారం గాంధీజీ తెల్లవారకుండానే నిద్ర లేచారు. బయట ఇంకా చీకటిగా ఉంది. వాఘా శరణార్ధి శిబిరాలకు దగ్గరగానే గాంధీజీ వసతి కూడా ఉంది. అది పెద్ద పట్టణమేమికాదు. చిన్న గ్రామం. కానీ ఆంగ్లేయులు అక్కడ తమ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే వాఘా గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఈ వాఘాలోని శరణార్ధి శిబిరాలకు పక్కనే ఉన్న బంగాళాలో గాంధీజీ నివాసం. అందువల్ల...

మ‌ణిపూర్ బాధితుల‌కు అండ‌గా ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాస‌మితి 

దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న సంఘ‌ర్ష‌ణల‌ మ‌ధ్య మ‌ణిపూర్ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. సాయుధ కుకీ మిలిటెంట్లు ఇళ్లు తగలబెట్టిన హింసాకాండలో బాధిత ప్రజల కోసం, RSS మణిపూర్ ప్రాంత  సేవా సమితి జూన్ 17 నుండి రాజర్షి భాగ్యచంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (RBSDC)లో స‌హాయ శిబిరం నిర్వహిస్తోంది. ఇందులో లీటాన్‌పోక్పి, ఐకౌ, సాదు లంపాక్,...

5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

- ప్రశాంత్ పోల్ అది ఆగస్ట్  నెల ఐదవ రోజు  ఆకాశం కొంత మేఘావృతంగా ఉంది. వాతావరణం  కొంచెం చలిగా కూడా ఉంది. జమ్మూ నుండి లాహోర్ కు వెళ్లేందుకు రావల్పిండి మార్గం అనువైనదిగా భావించడంతో గాంధీ బృందం ఆ మార్గంలో లాహోర్ పయనమైంది. ఆ దారిలో ‘వాహ్’ అనే పేరు గల శరణార్థి శిబిరం ఉంది. గాంధీజీ ఆ శిబిరాన్ని దర్శించాలనుకున్నారు.  వాహ్ వద్ద ఉన్న ఆ శరణార్థి శిబిరం ఘర్షణలు, కల్లోలాల...

Manipur – Seva and relief, rehabilitation activities

Imphal. Rashtriya Swayamsevak Sangh (RSS), Manipur has continued its seva activities in different parts of the state, which has been marred by the ongoing attack for nearly three months. For the affected people of the ongoing violence, whose houses were burnt down by armed Kuki militants, RSS Manipur Prant in association with Seva Samiti Manipur has been running a model...