పరీక్షల పేరుతో హిందూ ఆచారాలను కించపరిస్తే ఊరుకునేది లేదు – VHP
టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి వినతి పత్రం అందజేసిన VHP నేతలు గ్రూప్ 4 పరీక్షా నిర్వాహకులకు గట్టిగా సూచనలు ఇవ్వాలని డిమాండ్ అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను సస్పెండ్ చేయాలి గ్రూప్ 4 పరీక్ష సందర్భంగా హిందువులను అవమానిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. హిందువుల సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ఘాటుగా స్పందించింది. గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని కలిసిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా...
అమిత పుణ్యప్రదాయిని ఆది ఏకాదశి
జూలై 10 తొలి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సును మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి జాగృతవంతుడౌతాడని చెబుతారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం అలవడడంతో పాటు బద్దకం లాంటివి దూరమై, ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రకారులు చెబుతారు. ఏకాదశి నిరాహారం. పక్షం రోజులకు ఒకసారి నిరాహారంగా ఉండడం ఆరోగ్య ప్రదమని పెద్దలు, అనుభవజ్ఞుల వాక్కు. ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి నదీ, సముద్రస్నానమంతటి పవిత్రత, పుణ్యం లభిస్తాయని, సకల శుభాలతో పాటు అంతిమంగా మోక్షం...
మోడీ పర్యటనకు అమెరికా కాంగ్రెస్ సభ్యుల అసహనం
జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథులుగా వైట్ హౌస్లో జూన్ 22న భారత ప్రధానికి స్టేట్ డిన్నర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆహ్వానం “ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం” అని అధికారిక ప్రకటనలో ప్రధాని మోడీ అన్నారు. అయితే ఈ కొన్ని ఖలిస్థాని, జిహాదీ సంస్థలు మోడీ పర్యటనను వ్యతిరేకించారు. 16 సంస్థలు, 75...
కర్మయోగిని వందనీయ “మౌసీ జీ”
-సరిత పాటిబండ్ల " భారతే హిందు నారీణాం భవేత్ సంఘటనం దృఢం ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా సమితిర్యయా సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితమ్ క్షణశః కణశశ్చైవ జీవితం చందనం యథా " సంస్కృతి, స్వధర్మాల రక్షణ కోసం క్షణ క్షణమూ, కణ కణమూ అర్పించిన మహనీయవందనీయ లక్ష్మీబాయి కేల్కర్ సేవికలందరితో ప్రేమగా మౌసీ అని పిలిపించుకుని వందనీయ మౌసీజీ గా ప్రసిద్ధి చెందారు. భారత స్వాతంత్ర్య చరిత్ర చూస్తే అనేక మంది వీరుల గురించి, వీరనారుల గురించి తెలుసుకుంటాం. అయితే ఉద్యమకారులై , యుద్ధ వీరులైన...
సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన తొలి భారతీయ రాణి
(అలేఖ్య పుంజాల గారు రచించిన "రాణి రుద్రమదేవి” పుస్తకం నుండి సంగ్రహణ) సిహెచ్. కళ్యాణ చక్రవర్తి CSIS అసోసియేట్ గారిచే సంకలనం చేయబడింది. 1259 సా.శ. సంవత్సరంలో ఒకనాటి ప్రకాశవంతమైన ఉదయాన తండ్రి మరియు రాజు అయి గణపతి దేవుడు, తన కుమార్తె మరియు ఉపప్రతినిధి అయిన "రుద్రమాంబ"ను తన అంతరంగిక మందిరానికి ఆహ్వానించాడు. అక్కడి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. వృద్ధాప్యం సమీపిస్తున్న రాజు, ఎంతో సమర్థురాలు, వారసురాలు అయిన తన కుమార్తె వంక చూశాడు. అది సాధారణ నిర్ణయం కాదు. ఎన్నో...
జాతీయ విద్యా విధానం అమలు సమాజానికి ఎంతో అవసరం
జాతీయ విద్యా విధానం 2020ని విద్యాలయాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని విద్యా వేత్తలు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో సుమారు 23వేలకు పైగా పాఠశాలల్ని నడుపుతున్న విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ హైదరాబాద్ శారదాధామంలో ఈ నెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కీలక సమావేశాలు సోమవారం మధ్యాహ్నం తో ముగిశాయి. ఈ అంశం మీద విద్యాభారతికి చెందిన అగ్ర శ్రేణి నాయకత్వం హాజరై చర్చలు జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన...
కర్మయోగిని వందనీయ “మౌసీ జీ”
-సరిత పాటిబండ్ల " భారతే హిందు నారీణాం భవేత్ సంఘటనం దృఢం ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా సమితిర్యయా సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితమ్ క్షణశః కణశశ్చైవ జీవితం చందనం యథా " సంస్కృతి, స్వధర్మాల రక్షణ కోసం క్షణ క్షణమూ, కణ కణమూ అర్పించిన మహనీయవందనీయ లక్ష్మీబాయి కేల్కర్ సేవికలందరితో ప్రేమగా మౌసీ అని పిలిపించుకుని వందనీయ మౌసీజీ గా ప్రసిద్ధి చెందారు. భారత స్వాతంత్ర్య చరిత్ర చూస్తే అనేక మంది వీరుల గురించి, వీరనారుల గురించి తెలుసుకుంటాం. అయితే ఉద్యమకారులై , యుద్ధ వీరులైన...
ఉమ్మడి పౌర స్మృతి త్వరలో అమలు చేయాలి – VHP
ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని లా కమీషన్ పరిశీలనకు పంపడాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. రాయ్పూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై హర్షం వ్యక్తం చేశారు. లా కమిషన్ ఈ అంశంపై భాగస్వాముల నుండి అభిప్రాయాలను ఆహ్వానించడం సంతోషం కలిగించే విషయమని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అంతర్జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులు శ్రీ అలోక్ కుమార్ జీ అన్నారు. భారతీయ సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలు, సూచనలు సేకరించిన అనంతరం UCCని అమలు చేయాలన్నారు. రాజ్యాంగంలోని 44వ అధికరణం అన్ని ప్రభుత్వాలను, భారత...
భారతీయాత్మపై చెరగని సంతకం
జూన్ 27 - బంకించంద్ర చటర్జీ జయంతి సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్ ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ సుహాసినీం సుమధుర భాషిణీమ్ సుఖదాం వరదాం మాతరం వందేమాతరం కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే అబలాకేనో మాం ఎతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందేమాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వంహి ప్రాణః శరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం త్వంహి...