రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది… రెండ‌వ భాగం

యూసీసీపై 22వ లా కమిషన్‌ అభిప్రాయాలను ఆహ్వానించిన నేపథ్యంలో జాగృతికి జస్టిస్‌ ‌నరసింహారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాలు ఇవి:  ప్ర‌శ్న: ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలో వాస్తవికత ఎంత? చట్టం కోణం నుంచే చెప్పండి! జ‌వాబు: యూసీసీ ద్వారా దక్కుతుందనుకుంటున్నది చట్టబద్ధత. ఈ చట్టబద్ధత అన్నది రాజ్యాంగం నిర్దేశించింది. సుప్రీంకోర్టు దశాబ్దాలుగా ఉమ్మడి పౌరస్మృతి రావాలి రావాలి అని అంటూ వచ్చింది. తప్పకుండా చేయాల్సిందే. తరువాత చేద్దామన్న వీలుకాకుండా పోతుంది. ఇప్పటికే వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది జనానికి. మెట్రోపాలిటన్‌ ‌సిటీలో చూడండి...

రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది.. మొద‌టి భాగం

ఉమ్మడి పౌరస్మృతి ఇంత సున్నితమైన అంశం ఎంతమాత్రం కాదని, అదొక సున్నితమైన మత అంశంగా కొందరు మార్చివేశారని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ ‌నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మతంతో, వర్గంతో, కులంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమ న్యాయం అందించడానికి ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరాన్ని ఇంతవరకు ఎవరూ నిరాకరించలేదని ఆయన అన్నారు. ఏ మతంలో అయినా బహు భార్యత్వాన్ని, స్త్రీలకు హక్కులను కల్పించే అవకాశం యూసీసీ ద్వారా వస్తుందని నమ్మవచ్చునని కూడా ఆయన చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తున్న...

మన్యం విప్లవం.. మహోద్యమం.. అల్లూరి సీతారామరాజు

బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897 – మే 7, 1924). శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్‌ (బెంగాల్‌) తిరుగు బాటు...

జీవితాన్ని సార్ధకం చేసేదే గురుపూజ

జూలై 3 గురు పూర్ణిమ ‘అఖండ మండలాకారం వ్యాప్తమ్‌ ‌యేన చరాచరమ్‌ త్పదమ్‌ ‌దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’ వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ అఖండ మండలాకారంలో అనుబంధంతో పెనవేసుకున్నాయి. అంటే ఈ సృష్టిలో వ్యక్తి, సమాజం, ప్రకృతి (పర్వతాలు, నదులు, కొండలు, కోనలు, వృక్ష సంపద) పశుపక్ష్యాదులు  భగవంతుడు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని ఎవరి పాదాల దగ్గర కూర్చొని తెలుసుకొని అనుభూతిని పొందుతున్నామో ఆ గురు చరణాలకు నమస్కరిస్తున్నాము.  ఈ సృష్టి అంతా కూడా ఒకే దైవీశక్తి నుండి ప్రకటిత మయిందనేది...

త్యాగ భావనే హిందుత్వం

దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం.  – ఆదిశంకరాచార్య మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సుఖ శాంతులతో జీవించాలి. అందుకే ఈ ప్రపంచంలోని మేధావులు మానవ సంక్షేమం కోసం అనేక రకాలుగా శోధించారు. అందులో నుండే వివిధ మతాలు, సిద్ధాంతాలు, తత్వాలు, సంపద్రాయాలు...

సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు

--పి. విశాలాక్షి గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మన భారతదేశం ఆదినుంచీ వేదాలనే ప్రమాణంగా, సూర్య, ఇతర గ్రహచలనం వల్ల జరిగే కష్ట నష్టాలకు విరుగుడుగా ప్రతి జీవి తన అభివృద్ధికి దోహదం చేసే కొన్ని సూత్రాలను ఆచరించి చూపే మహర్షులకు ఆటపట్టు. ఆషాఢ మాసంలో ఏకాదశి నుండి మహర్షులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ, ఒకే ప్రదేశంలో నాలుగు నెలలూ ఉండి,...

జ్ఞాన ప్రదాతలకు దివ్య జోతలు

 జూలై 3 గురుపూర్ణిమ ఇహపరాలలో జ్ఞానమే శాశ్వతమని నిరూపించేవాడు గురువు. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే జ్ఞాన మేరువు. శిష్యుడి ఎదుగుదలను తనివితీరా ఆస్వాదించే నిస్వార్థ జీవి. ‘శిష్యాదిచ్ఛేత్‌’ ‌పరాజయం అన్నట్లు శిష్యుడు తనను మించి పోవడాన్ని గర్వంగా భావిస్తాడు. అదే నిజమైన గురు లక్షణంగా చెబుతారు. ‘మిమ్ము తరచూ దర్శించుకునే భాగ్యం లేదా?’ అని వేదనిధి అనే యువకుడు వ్యాస భగవానుడిని ప్రశ్నించినప్పుడు, ‘నిరంతర జ్ఞానాన్వేషణే నా సమగ్ర స్వరూపం. నన్ను దర్శించాలనే సంకల్పం కలిగినప్పుడు జ్ఞానం కోసం...

త్యాగం, సమర్పణ భావనలతో జాతి పురోగతి

జూలై 3 గురుపౌర్ణమి – ఎక్కా చంద్రశేఖర్‌ ఆత్మసాక్షాత్కారం పొందిన గురుపరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి, గురుపౌర్ణమి. వేద వాజ్మయాన్ని, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భగవద్గీతను, అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వేదవ్యాసుల వారిని, తమతమ సంప్రదాయాలను అనుసరించి గురుపరంపరను పూజించుకునే రోజు ఆషాఢ పౌర్ణమి. అదే గురుపౌర్ణమి. గుశబ్దస్త్వం ధకారః స్యాత్‌ – ‌గుశబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్‌ – ‌గురురిత్యాభిధీయతే (16) అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని గురువు అంటారని అద్వయ తారక ఉపనిషత్‌లో పేర్కొన్నారు. జ్ఞానసంపన్నమై గురుపరంపర వేలాది సంవత్స రాలుగా సమస్త హిందూ సమాజానికి...

సర్వ సమానత్వం‘’ఉమ్మడిస్మృతి‘ లక్ష్యం

హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి  (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) తీసుకురావాలనే విశేష ప్రయత్నం వెనుక అందరికీ సమ న్యాయం అందాలనే ఉద్దేశమే తప్ప ఎలాంటి రాజకీయ అంశం లేదని వక్తలు స్పష్టం చేశారు. ‘ఉమ్మడి పౌరస్మృతి’పై ‘జాగృతి’ వార పత్రిక వెలువరించిన ప్రత్యేక సంచికను జూన్ 30వ  తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ రాష్ట్ర   హైకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు ఆవిష్కరించారు.  హైకోర్టు సీనియర్ న్యాయవాది, అధివక్తా పరిషత్ అఖిల భారతీయ  అధ్యక్షులు  కె.శ్రీనివాసమూర్తి, హైకోర్టు న్యాయవాది  నీహారికా రెడ్డి...యూసీఐ...

ప్రజాస్వామ్యంలో వ్యక్తి లేదా సంస్థ కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకూడదు – దత్తాత్రేయ హోసబాలే జీ

అత్యవసర సమయంలో (1975–1977) దేశం యొక్క పరిస్థితులు,ప్రభుత్వ అణచివేత విధానం,సంఘ్ పాత్రపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి చెందిన సహకార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో విశ్వ సంవాద కేంద్రం ప్రత్యేక సంభాషణ దాని ముఖ్యాంశాలు న్యూఢిల్లీ. దేశ చరిత్రలో అప్పట్లో ఎమర్జెన్సీ పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా చాలా మంది పేర్కొన్నారు.నేటికీ అది కనిపిస్తుంది, ఇది సరైన పోలికే. పరాయి పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిగింది,స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. కానీ దేశంలోని మన సొంత వాళ్లే రాజ్యాంగంలోని నిబంధనలను దుర్వినియోగం చేశారు.,దేశ ప్రజల గొంతును అణిచివేసి, జయప్రకాష్...