Agenda-driven new-age media polarising public opinion, snuffing out the middle ground – Shri Prafulla Ketkar
Samachara Bharati conducted the annual Narada Jayanti event on 30th April 2023 at FTCCI auditorium, Red Hills, Hyderabad. Dr Gopal Reddy, President Samachara Bharati Cultural Association, welcomed the audience on the occasion of felicitating senior journalists with awards on the auspicious Narada Jayanti celebrated on Vaisakha Bahula Padyami. Author, senior journalist and editor, Organiser, Sri Prafulla Ketkar was the chief...
లోక కళ్యాణమే ధ్యేయంగా పాత్రికేయులు పని చెయ్యాలి – ప్రఫుల్ల కేత్కర్
సమాచారభారతి ఆధ్వర్యంలో "తొట్ట తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు" నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం వలె ఈ ఏడాది కూడా పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు సన్మాన సత్కారాలు జరిగాయి. ఏప్రిల్ 30న భాగ్యనగరంలోని రెడ్ హిల్స్ లోని FTCCI ఆడిటోరియంలో లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయుల సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు ఇటీవల స్వర్గస్తులయిన సీనియర్ పాత్రికేయులు కీ.శే కృష్ణవర్మ నివాళిగా రెండు నిముషాలు మౌనం పాటించారు.. అనంతరం సమాచారభారతి అధ్యక్షులు డా. జి...
“ద కేరళ స్టోరీ” కేరళ రాష్ట్రంలోని చీకటి కోణం ఆవిష్కరణ
దక్షిణాది రాష్ట్రమైన కేరళ ఎదురుకుంటున్న ఇస్లామిక్ తీవ్రవాద కాదాంశం తో నిర్మితమైన చలన చితము 'ద కేరళా స్టోరీ ' త్వరలో విడుదలకు సిద్దమై దేశ చలన చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ నటించిన ఈ చితం మే 5న విడుదల కానుంది. 35 వేల మంది మహిళలు ఆందోళనకర రీతిలో గల్లంతై.. మత మార్పిడులకు గురైన తీరు,వారిని దేశ విచ్ఛిన్న కర శక్తులుగా తయారు చేసి తీవ్రవాదులు గా మార్చి దేశములోనూ ప్రపంచమంతటా వ్యాప్తి చేస్తున్న...
స్వలింగ వివాహాలను చట్టసభలు గుర్తించాలి – సుప్రీంకోర్టు
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించడం చట్టసభల ఆధీనంలోకి వస్తుందని ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ వివాహానికి సంబంధించిన కేసుల్లో వివాహం అనే ప్రస్తావన లేకుండా స్వలింగ జంటలకు చట్టపరమైన హక్కులతో సహా సామాజిక, ఇతర ప్రయోజనాలను అందించడమేనని కోర్టు పేర్కొంది. స్వలింగ వివాహాలకు గుర్తింపు, రక్షణ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ గురువారం కొనసాగింది. పెళ్లి చేసుకునే హక్కును తమకు నిరాకరించడమంటే తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. తమ ప్రాథమిక హక్కులను నిరాకరించడం...
VIDEO: జగద్గురు శ్రీ శంకరాచార్య
ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల వల్లనే.. .శంకరులు జన్మించక ముందు దాదాపు 72కు పైగా కొత్త సంప్రదాయాలు దేశంలో పుట్టుకొచ్చాయి. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో పాటుగా సర్వత్రా మూఢనమ్మకాలతో దేశం అల్లకల్లోలమైంది. సనాతన ధర్మంపట్ల శ్రద్ధ గౌరవం తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక తేజస్సును తిరిగి దేశంలో పున: ప్రతిష్టించడానకి దేశధర్మాన్ని ఉద్ధరించడానికి, ఆ పరమశివుడే అద్వైతరూపంలో వైశాఖ శుద్ధ పంచమినాడు, ఆరుద్ర నక్షత్రంలో కేరళలోని కాలడిలో... భూమిపై ఆదిశంకర భగవత్పాదులుగా అవతరించాడు.
‘The Kerala Story’ – Unveiling the Dark Side of Kerala
Kochi. The upcoming release of ‘The Kerala Story’ has sparked interest in the Indian film industry as it delves into the topic of Islamic terrorism in the southern state of Kerala. Directed by Sudipto Sen, the film stars Adah Sharma and is set to hit cinemas on May 5. The movie explores the alarming story of approximately 32,000 women who...
Shri Ramanujacharya: Bridging the Divide
The credit for making the Bhakti Movement act as a bridge between North and South India goes to Shri Ramanuja Knower of the self with his divine eyes looks equally at the inner-self lying within Brahmin, cow, elephant, dog and an outcaste – says the Bhagavat Gita One who emulates this important message of the Gita and worked upon it, throughout...
స్ఫూర్తి ప్రదాత శ్రీ రామానుజులు
కాంతిమతి, కేశవాచార్యుల దంపతులకు క్రీ।।శ।। 1017లో తమిళనాడులోని శ్రీ పెరుంబదూరులో శ్రీరామానుజాచార్యులు జన్మించారు. మేనమామ శ్రీశైలపూర్ణులు ‘శ్రీ లక్ష్మీణాచార్యులు’ అని పేరు పెట్టారు. పదహరేళ్ళ వయస్సులోనే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కుటుంబ పోషణకు వైదిక కర్శలు నిర్వహస్తూ వేదాంత విద్యను అభ్యసించడానికి యాదవ ప్రకాశుల వద్ద శిష్యునిగా చేరారు. 8 ఏళ్ళ పాటు వివిధ శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని సంపాదించారు. గురువు గారితో పాటు కాశీకి వెళుతూ కంచికి చేరుకున్నాడు. తిరుక్కంచి నంబి వరదరాజు పెరుమాళ్ళకు సేవ చేసేవాడు. అతనికి కావలసిన...
సనాతన ధర్మ సంరక్షణం శంకర విజయం
ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా... ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపిన భారతదేశంలో సైద్ధాంతిక గందరగోళం ఏర్పడిన కాలం అది. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితి. చార్వాక, లోకయాతిక, కపాలిక, శాక్తేయ, సాంఖ్యక, బౌద్ధ, మాధ్యమిక ఇలా అనేక సంప్రదాయాలు పుట్టుకువచ్చాయి. ఇలా కొత్తగా పుట్టుకువచ్చిన సంప్రదాయాల సంఖ్య 72కు పైగా ఉంటుంది. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో దేశం అల్లకల్లోలమయింది. సర్వత్రా మూఢనమ్మకాలు, మౌఢ్యం రాజ్యమేలుతున్నాయి. ఋషులు, మునులు, యోగులతో శాంతిమయంగా, ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిన దేశం...