RSS aims to increase its active, direct presence to 1 Lakh places in next one year – Dr. Manmohan Vaidya
RSS’s work and influence increased during Covid pandemic More than 5.5 Lakh Swayamsevaks served people during Covid pandemic Shiksha Vargs (annual training camps) to be held in 109 locations, 20,000 Swayamsevaks likely to participate. Panipat, March 12. RSS Sarsanghchalak Dr. Mohan ji Bhagwat and Sarkaryavah Dattatreya Hosabale ji today inaugurated the Akhil Bharatiya Pratinidhi Sabha’s (ABPS) three-day annual meeting...
మెరుగైన సంతానానికి “గర్భ సంస్కార్”
-డాక్టర్ శుభమంగళ ఆచార్య మానవాళి సర్వ కాలాల యందు అనుసరించదగ్గ అనేక విధులను నిర్దేశించిన వేద పురాణ ఇతిహాసాల గని మన భారతదేశము. అటువంటి ఒక విధి గర్భ సంస్కారము. ఆయుర్వేద శాస్త్రాలైన చక్ర సంహిత, శుశ్రుత సంహిత, కశ్యప సంహితలో ఈ అంశంపై అందరికి ఉపయుక్తమైన అనేక వివరములు పొందుపరిచి ఉన్నాయి. గర్భ సంస్కారము అనగా ఏమి ? శుక్ర శ్రోణిత కలయికే గర్భము . సంస్కారము అనగా ఆ కలయిక ఫలితము నాలుగు నియమాలను ఏర్పరిచారు. వాటిని చుట్టూ ఉన్న జీవన సరళిని మెరుగుపరిచే...
ఒరిస్సా: 12 నుంచి 14 వరకు ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రతినిధి సభలు
పానిపట్, 10 మార్చి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభలు మార్చి 12 నుంచి 14 వరకు హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలోని సమల్ఖాలోని సేవా సాధన ఏవం గ్రామ వికాస్ కేంద్రంలో నిర్వహించనున్నట్టు ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జరిగే అఖిల భారత ప్రతినిధి సభలు సంఘానికి అత్యంత ముఖ్యమైనవని ఆయన అన్నారు. ఈ సమావేశంలో గత...
RSS to finalise its centenary-year plans and policies on the historic soil of Panipat
Panipat, March 10. The Akhil Bharatiya Pratinidhi Sabha (ABPS) is the most important body of the Rashtriya Swayamsevak Sangh (RSS), Shri Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh, said here today. The Sabha (ABPS), which meets annually, reviews the Sangh’s previous year’s activities, and also firms up strategies and plan of action for the following year. This year, the ABPS is...
12 से 14 तक समालखा के पट्टीकल्याणा स्थित सेवा साधना केंद्र में अखिल भारतीय प्रतिनिधि सभा
पानीपत, 10 मार्च। राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख सुनील आम्बेकर ने कहा कि अखिल भारतीय प्रतिनिधि सभा संघ की सबसे महत्वपूर्ण सभा होती है। इस सभा में पिछले वर्ष किए गए कार्यों की समीक्षा व संघ द्वारा आगामी वर्ष में किए जाने वाले कार्यों की योजना तैयार की जाती है। इस वर्ष यह प्रतिनिधि सभा पानीपत...
VIDEO: ఒరిస్సా స్వాతంత్య్ర సమరయోధుడు చక్రబిసోయి
సాధు సమాజాన్ని రక్షించడానికి, దుర్మార్గులను నాశనంచేసి, ధర్మస్థాపన చేయాలనే ఉద్దేశ్యాలతో వీరపురుషులు పుడుతుంటారు. అలాంటి వీరుడే చక్రబిసోయి. 1823 పుష్యమాస శుక్ర దశమినాడు ఒరిస్సాలోని కాంగ్జా జిల్లాలోని, ఫుల్బానీ అనే అటవీ ప్రాంతంలోని తోరాబాదీ అనే వనవాసీ గ్రామంలో బనియాకంద్ కుటుంబంలో ఇతను జన్మించాడు. ఫుల్బానిలో ఎక్కువగా కందతెగ వనవాసులు నివసించేవారు. వారు నివసించే ఈ పర్వత ప్రాంతాన్ని బోధమండలం అంటారు. ఆనాడు రాజ్యంలోని విభాగాలను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పరగణాగా పిలిచేవారు. అలాంటి ప్రతి పరగణాకు నియమించబడిన అధికారిని "బిసాయి" అని...
వనపర్తిలో మసీదు మరమ్మతులు… బయట పడ్డ రాతి శిలలు
వనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మసీదు పునరుద్ధరణ పనుల్లో పురాతన స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి. ఖిల్లాగణపురం బస్టాండు సమీపంలోని జామా మసీదు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.80 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజులుగా మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే మసీదు చుట్టు పక్కల వున్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించి, శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలోనే అక్కడ స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ నేతలు అక్కడికి చేరుకొని, స్తంభాలు, రాతిశిలలను పరిశీలించారు. శతాబ్దాల క్రితం...
భారత సంపదను, జ్ఞానాన్ని దోచుకున్న బ్రిటీష్… నష్టపరిహారం ఇవ్వాల్సిందే !
-మారియా విర్త్ రెండవ భాగం భారతీయ విజ్ఞానాన్ని కొల్లగొట్టి.. సంస్కృతిని దెబ్బతీసి.. బ్రిటిష్ వారు భారతదేశ సంపదను భౌతికంగా దోచుకోవడం మాత్రమే కాదు. భారతదేశ అపారమైన జ్ఞానాన్ని కూడా దోచుకున్నారు. ఆంగ్లేయులు మొదట సంస్కృతాన్ని భారతీయుల నుంచి దూరం చేశారు. తద్వారా భారతీయులు పురాణ గ్రంథాలను చదవలేరు. పైగా అన్ని భారతీయ గ్రంథాల కంటే ఆంగ్ల సాహిత్యం విలువైనదని దుష్ప్రచారం చేశారు. భారతీయ విద్యార్థులు మన జ్ఞానాన్ని గుర్తించలేకపోయారు. ఇప్పటికీ బ్రిటన్ అసంబద్ధమైన భాషను నేర్చుకోవడంలో మన ప్రజలు బిజీగా ఉన్నారు. బ్రిటీష్ మిషనరీలు పురాతన భారతీయ గ్రంథాలను...
భారతదేశంలో మహిళా సాధికారత…
-వాణి సక్కుబాయి స్త్రీమూర్తి కి ఇచ్చే స్థానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి,ఆ దేశ నాగరికత, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం తెలుస్తుంది. స్త్రీ తత్వానికి యుగయుగాలనుండి ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ.. ఆరాధనా భావంతో సముచిత స్థానమే భారతీయ స్త్రీకి ఉందనేది నిజం. భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో, భారతీయ సనాతన చరిత్ర వాస్తవ ఆధారాలు మనకు మనదేశంలో స్త్రీకి కల్పించిన అతి ఉన్నతమైన సాధికారక స్థానం వర్ణింపనలవి కాని అనుభూతిని కలిగిస్తుంది. సనాతన భారతీయ చరిత్ర ... ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలలో స్త్రీ...
కాశ్మీరీ పండిట్ల కష్టాలకు కారణమేమిటి?
- రాజీవ్ మల్హోత్రా కాశ్మీరీ పండిట్లు అన్ని రంగాలలో చాలా నైపుణ్యం సంపాదించారు. అది వారి సాంస్కృతిక ప్రభావం కళలు, సాహిత్యం, కవిత్వం, తత్వం వంటి సాఫ్ట్ పవర్ ఎక్కువ ఉండటం వల్ల బలవంతపు విధానం, ముఖ్యంగా సైనిక శక్తిని ఉపయోగించడం వంటి హర్డ్ పవర్ లేనందువల్ల వారు వెనకబడిపోయారు. మనం చరిత్ర గమనిస్తే... కఠినత్వం (హార్డ్ పవర్) ఎప్పుడు సాంస్కృతిక ప్రభావం (సాఫ్ట్ పవర్) ని జయిస్తుంది. గ్రీకులకు సాంస్కృతిక కళల పట్ల మక్కువ ఎక్కువ.. వారికి చాలా సాఫ్ట్ పవర్ ఉంది. అయితే...