Home Tags #HydLiberationDay

Tag: #HydLiberationDay

శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసు చర్య (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-5)

హైద్రాబాద్‌లో సంస్థానంతో శాంతి భద్రతల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌లో సైన్యాన్ని పంపింది. మూడు రోజుల ప్రతిఘటన తరువాత నిజాం మోకరిల్లాడు. సెప్టెంబర్ 17వ తేదీ హైద్రాబాద్ విముక్తి చెందింది. హైద్రాబాద్...

హైదరాబాద్ నిజాం అరాచకాలను ఎండగట్టిన ‘ఇమ్‌రోజ్’ పత్రిక

ముందుముల నర్సింగరావుగారి సహాయంవల్ల షోయీబ్ “ఇమరోజ్‌” దినపత్రికను వెలువరించే ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు ఆర్థిక సహాయం అందచేశారు. 1947 నవంబరు 15వ తేదీనాడు “ఇమరోజ్‌” దినపత్రిక మొదటి సంచిక వెలువడింది....

చీకటి రాజ్యంలో అగ్నితేజం ఆర్యసమాజం

బానిస వంశరాజులు, మొగలాయి చక్రవర్తులే ఆదర్శంగా పాలన సాగిస్తున్న నైజాం రాజ్యంలో అధిక సంఖ్యా మతస్థుల గుండె నిబ్బరమై నిలిచిన సంస్థ ఆర్య సమాజం. హిందూ జీవనం, ధర్మం, విశ్వాసాలు, ప్రజల భాష...

బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-4)

ఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి నయాపూల్ దగ్గర నిజాం కారులో వెడుతుండగా చూశాడు. రోజూ సాయంత్రం నిజాం అన్ని కట్టుదిట్టాలతో నగరంలో నుండి కారులో వెళుతుండేవాడు....

కాందిశీకుల రైలు పేల్చివేతకు పథకం..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-3)

నిజాం తన హైద్రాబాద్ సంస్థానంలో హిందువులను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగా ముస్లిం జనసంఖ్యను పెంచుతున్నాడు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది మహమ్మదీయులను తీసుకువచ్చాడు. ప్రత్యేకించి రైల్వేవాళ్ళు స్పెషల్ ట్రైన్సు ద్వారా కాందిశీకులను తరలించారు....

విమోచనోద్యమానికి నడుంగట్టిన బాలకృష్ణ..( హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-2)

పైకి మాత్రం ఆర్యసమాజ్ కార్యకర్తగా చెప్పుకుంటూ రహస్యంగా విప్లవకారులను సమీకరించాడు. అతని దగ్గరే నారాయణబాబుకు, విప్లవకారులకు సంబంధించిన సాహిత్యం లభించింది. తన నిశ్చయం మరింతగా సుదృఢమై మనస్సులో లక్ష్యంగా వేళ్ళూనింది. చచ్చినా బ్రతికినా...

విప్లవవీరుడు నారాయణబాబు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర -1 )

“ ఆజాద్ హైద్రాబాద్‌” నినాదం మారుమ్రోగుతోంది. అక్కడక్కడ నిజాం సంస్థానానికి చెందిన అసఫియా పతాకం గర్వంగా ఎగురుతోంది. ఖాన్‌సాబ్ రజాకార్ల ముఠాలకు సంబంధించిన సైనికులు నినాదాలు చేస్తూ సగర్వంగా ధ్వజానికి వందనాలు సమర్పిస్తున్నారు....

తెలంగాణ విముక్తి దినం – సెప్టెంబర్‌ 17

‘నేనెవరికీ భయపడను, నేనే దేవుణ్ణి’ అని ప్రచారం చేసుకొన్న ఏడవ నిజాం ఉక్కుమనిషి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ముందు విమానాశ్రయంలో తలవంచి నమస్కరించి స్వాగతం పలికాడు. దేశం మొత్తం 1947 ఆగస్టు 15వ...

‘తెలంగాణ విమోచన’పై వివేచన ఏదీ?

ఓనిజాము పిశాచమా! కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ! ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి దాశరథి కలాన్ని కదలించింది. ఏ భావం దాశరథి కన్నీళ్లను...