Home Tags #HydLiberationDay

Tag: #HydLiberationDay

దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న హిందువులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-40)

400 మంది ముస్లింలు బాజాలతో, నినాదాలతో బయలుదేరి బస్తీలోకి వచ్చారు. ఎదురుగా హిందువులు దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుబేదార్ హిందువులనే చెదిరి పొమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆత్మరక్షణకు సిద్ధమైన ప్రజలను చెదిరి...

రామస్వామి ఇంటిపై హంతకుల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-39)

“ప్రాణాలు పోయినాసరే, గౌరవాన్ని కాపాడుతామనే పతాకగీతం అక్షరాలా సార్థకమైంది. ఆ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. హంతకులు మొగలయ్య అన్న రామస్వామి ఇంటిపై దాడిచేయడానికి వెళ్ళారు. రామస్వామి గడియ బిగించాలని ప్రయత్నిస్తుండగా బల్లెంతో ఒక్కపోటు...

వరంగల్ కోటలో పతాక వందనం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-38)

భండారు చంద్రమౌళీశ్వరరావు, హయగ్రీవాచారి లాంటి ఇతర యువకులంతా కూడా వాళ్ళతో చేరిపోయారు. హయగ్రీవాచారి ప్రతివారం పతాక వందనం జరపడం ముఖ్యకార్యక్రమం. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ భావాన్ని పెంచడంతోబాటు యువకుల శారీరక  మానసిక...

వినాయక్‌రావు విద్యాలంకార్ ఇంటిలో సోదా (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-37)

అది వాడుకలో కింబట్ హౌస్‌గా మారిపోయింది. ఆయన నివాస భవనంలో పోలీసులు అన్ని మూలలా సోదా జరిపారు. అంతకు పూర్వమే రావుగారు జాగ్రత్తపడి  పి.పి.సి పత్రాలను, అనేక సంపుటాలను తిరుమలగిరిలోని ఫోర్ట్‌లో ఉన్న...

సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-36)

పరిస్థితులు విషమిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి వెళ్ళిన ప్రతినిధివర్గం ఢిల్లీ నుంచి చర్చలు విఫలం కాగా తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వం సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలను విధించింది. సరిహద్దు ప్రాంతాలపై సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది....

పట్టుదలతో పి.సి.సి. విచారణ విభాగం పని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 35)

ముఖ్యంగా పి.సి.సిలో విచారణ విభాగం పట్టుదలతో పనిచేయటం ప్రారంభించింది. ప్రతిరోజు జరిగే సంఘటనలను, అత్యాచారాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేది. ఎక్కడ గృహ దహనాలు, లూటీలు, హత్యలు జరిగినా ఆ ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా...

జాతీయ శక్తి బలపడకుండా ఉండాలని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-34)

పి.పి.సి ఏర్పాటు సర్దార్ వల్లభభాయిపటేల్ భారత ప్రభుత్వపు ఏజెంట్ జనరల్ కె.యం. మున్షీతో మాట్లాడుతూ ఉత్సాహంగా “చాలా మంచి పని జరిగింది, చాలా మంచి పని జరిగింది” అని సంతోషాన్ని వ్యక్తం చేశారు....

కిరాతక చర్యల వెనుక ఒక హిందువు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-33)

తయ్యబ్ రజ్వీ జరుపుతున్న ఆ కిరాతక చర్యల వెనుక ఒక హిందువు సహాయం ఉంది. అతను ఇమరోజు మల్లయ్య అనే వ్యక్తి. డబ్బుకు, తిండికి ఆశపడి మల్లయ్య గ్రామాలలో తిరిగి తనకు అనుమానం...

రజాకార్ల ఎదురు కాల్పులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-32)

గ్రామం బయటికి రాగానే చెరువుగట్టు వెనుకనుండి కాల్పులు ఎదరైనాయి. రజాకార్లు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు 500 రౌండ్లు కాల్చి కూడా ఒక కమ్యూనిస్టునైనా చంపలేకపోయారు. చివరికి పోలీసులు, రజాకార్లు కమ్యూనిస్టుల ధాటికి...

గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-30)

వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదట స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తర్వాత గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇండ్లు...

యువకులను తరిమిన రజాకార్లు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-29)

మెయిన్ రోడ్డుపైకి వెళ్ళగానే ఎదురుగా రెండు లారీలు, ఒక జీపు కనబడ్డాయి. ఆ వాహనాలు ఆగిపోయాయి. వాటిలో నుండి సాయుధులైన రజాకార్లు దిగి నినాదాలు చేస్తున్న యువకులను తరమడం ప్రారంభించారు. కాంగ్రెసు కార్యకర్తలని...

హత్యాకాండను తప్పించుకున్న ఐదువందల మంది (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-28)

గ్రామంలో కొనసాగుతున్న హత్యాకాండను తప్పించుకొని దాదాపు ఐదువందల మంది పెద్దలు, పిల్లలు షావుకారు మహాదేవప్ప డుమనే ఇంట్లో తలదాచుకున్నారు. డుమనే ఇల్లు చిన్న కోటలాంటిది. రెండంతస్తుల మేడ. చుట్టూరా గోడ. రెండో అంతస్తుపై...

గోర్టలో పోలీసుల క్యాంపు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-27)

తిరిగి ఈనాడు గోర్టపై రజాకార్లు దాడిచేయడానికి కుట్రలు పన్నసాగారు. గోర్టలో ధనవంతులు చాలామంది ఉన్నారు. ముస్లింల కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ గ్రామంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రజాకార్ల నాయకులు చాలామంది ఉన్నారు. హిసామొద్దీన్...

హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-26)

పటేల్ తన గ్రామానికి పట్టిన దురవస్థను విని కోపంతో ఊగిపోయాడు. అతని ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నది. ఏ విధంగానైనా హిసామొద్దీన్‌ను తుదముట్టించాలని ప్రతిజ్ఞ చేశాడు. రజాకార్ల వేషాలు వేసుకొని తన మిత్రులతో పాటు...

షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సహాయం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-25)

ఆ తర్వాత షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ సంస్థ శ్రీ పన్నాలాల్ పిత్తిలాంటి వ్యక్తులు ఆర్థిక సహాయం చేశారు. కొంత నిధిని సమకూర్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతియేటా “షోయీబ్ పత్రికా రచన”కు స్మారక చిహ్నంగా...