ప్రముఖ కవి, రచయిత, సామాజిక వేత్త, రాజకీయ వేత్త, జాతీయవాది పద్మశ్రీ టి.వి నారాయణ(97) గారు జనవరి 11, మంగళవారం ఉదయం కేర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. స్వర్గీయ శ్రీ టి.వి నారాయణ గారు సామాజిక సమరసత వేదిక తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు డా.వంశ తిలక్ గారి తండ్రి గారు.
టి.వి నారాయణ గారు...
Bhubaneswar. The Govt. of Odisha has sanctioned Rs.78,77,000/- (Rupees seventy-eight lakhs & seventy-seven thousand) only to Missionary of Charity on 4th Jan.2022. This has created havoc among the intellectuals. VHP condemns this attitude of the Govt. All India General...
Guru Hargobind was the sixth Guru of Sikh traditions. At the young age of eleven, he became the Guru after his father Guru Arjan who was executed by Mughal emperor Jahangir. He introduced the process of militarisation in the...
-Prafulla Ketkar
Punjab, the land of not just literal but even spiritual warriors of Bharat, is seeing a disturbing trend yet again. After the killings of three functionaries of Rashtriya Swayamsevak Sangh (RSS), another leader of Hindu Sangharsh Sena was...
-Ashok Vohra
Guru Gobind Singh, the tenth and last guru of the Sikhs, was a great warrior. He was also a scholar of Punjabi, Braj, Sanskrit and Persian languages. In his autobiographical book, `Bachitar Natak' (Wondrous Drama) he states that...
– ప్రభాత్
పండిత్ కృపారామ్ రెండు చేతులు జోడించి గురువు వైపే భక్తి శ్రద్ధలతో చూస్తున్నాడు. ఆయన వెంట వచ్చిన వారంతా కన్నీటితో గురువు వైపే చూస్తున్నారు.
‘గురుదేవా.. మా పరిస్థితి దయనీయంగా ఉంది. బతుకు దుర్భరమై పోయింది. మా ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నాం. మమ్మల్ని ఇస్లాంలో చేరమని బలవంతపెడుతున్నారు. నానా అత్యాచారాలకు గురిచేస్తున్నారు’
వేదికపై గురువు కూర్చున్నారు....
హిందువులపై ఇస్లాం మతోన్మాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 7న ధర్మ జాగరణ జిల్లా ప్రముఖ్ రవిపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే .. RSS కార్యకర్తలు, హిందూ మున్నాని తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు కుంబమ్ ప్రాంతానికి చెందిన రవి ఆటో విడి భాగాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు...
Bhagyanagar: The three-day Samanvay baithak (co-ordination meeting) of Rashtriya Swayamsevak Sangh concluded today on 7th Jan 2022 at Bhagyanagar.
This meeting is organised every year in September and January.
Addressing a press meet, Sah Sarkaryavah, Dr. Manmohan Ji Vaidya said that Swayamsevaks...
హైదరాబాద్, జనవరి 07: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణ తో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు భాగ్యనగర్ (హైదరాబాద్) శివారు అన్నోజిగుడా లో ఈ సమావేశాలు జరిగాయి. ఇందులో సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్,...
జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో గురువారం రాత్రిపూట భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 56 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీపీ కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని శ్రీనగర్కు చెందిన వసీమ్గా గుర్తించామని, మరో ఇద్దరి...
ఉత్తరప్రదేశ్, ఫతేఘర్లోని గ్వాల్టోలికి చెందిన 50 కుటుంబాలు విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమంలో తిరిగి స్వధర్మాన్ని స్వీకరించారు. మంత్రోచ్ఛారణల మధ్య హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారికి హనుమాన్ చాలీసాను బహుకరించారు.
గ్వాల్టోలికి చెందిన ఉపాధ్యాయుడు సుజిత్ వాల్మీకి భార్య రీతు క్రైస్తవ మతం నుండి హిందూ ధర్మంలోకి తిరిగి రావడం ఎంతో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జరిగే సమన్వయ సమావేశాలు 2022 జనవరి 5న భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ. దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు...
Bhagyanagar: Akhil Bharatiya Samanvay Baithak (coordination meeting) of the chief functionaries of various organizations inspired by the Rashtriya Swayamsevak Sangh working in different areas of social life began today, from 5th January 2022 at Bhagyanagar (Hyderabad), Telangana.
This is a comprehensive...
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా పాఠశాలల్లో సూర్యనమస్కారాలను నిర్వహించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది.
జనవరి 1 నుంచి 7 వరకు విద్యార్థులతో 'సూర్య నమస్కారం' కార్యక్రమాన్ని నిర్వహించాలని దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్...
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో... నూతన సంవత్సరం సందర్భంగా భారత ఆర్మీకి చెందిన సైనికులు జాతీయ జెండా ఆవిష్కరించారు. గల్వాన్ లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చగొట్టిన చైనాకు అంతే ధీటుగా భారత సైన్యము జవాబిచ్చింది. తాజాగా దానికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు న్యూయర్ రోజున భారత జవాన్లు...
























