New Delhi. With the arrest of the Conversion-Jihadists from Delhi’s Jamia Nagar, it has become unquestionably clear to the whole country as to how deep, widespread, disgusting, sickening and nationwide the trap-web of conversion is! Till now, these conversion-Jeevi...
New Delhi. NHRC (National Human Rights Commission) has constituted a committee to inquire into the complaints of alleged post-poll violence in West Bengal. The committee was formed by NHRC Chairperson Justice Arun Mishra. This comes after the Calcutta High Court...
మ‌హ్మ‌దీయుల కంటే ముందుగా భార‌త‌దేశంపై గ్రీకులు, హుణులు, కుషానులు త‌దిత‌రులు దండ‌యాత్ర‌లు చేసినా వారు త‌మ వెంట మ‌తాల‌ను తీసుకోని రాలేదు. లేదా వారి మ‌తాల‌ను భార‌త దేశంలో వ్యాప్తి చేయ‌లేదు. అంతే గాక వారు స‌మాజ జీవ‌నంలో క‌లిసి పోయారు. కొంద‌రు రాజులై రాజ్యాలు ఏలినా ఆనాడు ఇక్క‌డ ప్ర‌బ‌లంగా ఉన్న బౌద్దాన్ని...
-Ananth Seth 23rd of June is an unforgettable day in the history of Independent India. Sixty-Six years back, on this day in 1953, Dr. Shyama Prasad Mookerjee, whose sacrifice ensured that Kashmir remains part...
--Ananth Seth It was on Jyeshta Shukla Thrayodashi of 1674 CE that Chhatrapati Shivaji Maharaj was coronated. This tithi is celebrated as Hindu Samrajya Divas by Sangh Parivaar. Though there had been many previous efforts by kings, social reformers, saints,...
-- రాకా సుధాకర్‌ శివాజీ పాలన నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం నేటి పాలకులకు ఉంది. శివాజీ పాలన ఆధునిక యుగపు రామరాజ్యం. దానిని అధ్యయనం చేయడం అవసరం. భారతీయ పాలనా వ్యవస్థకు శివాజీ ఏలుబడి ఒక ఉత్తమ ఉదాహరణ.  రాజకీయం, సామాజికం, కుటుంబం.. ఇలా ఏ రంగంలోనైనా ఆర్థికమే కీలకం. అందుకే రాజకీయ...
ఛత్రపతి శివాజీ 1674వ సంవత్సరం ఆనందనామ సంవత్సరం జేష్ట శుద్ధత్రయోదశి నాడు మహారాజ ఛత్రపతిగా శివాజీ మహరాజ్‌గా పట్టాభిశక్తుడైన రోజు.  
జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోరిలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ముదసర్ పండిట్ మరణించాడు. మృతుడు ముదసర్ పండిట్ గతంలో ముగ్గురు పోలీసులు, నలుగురు ఇతరులను చంపిన కేసుల్లో నిందితుడని పోలీసులు...
ఆంధ్రప్రదేశ్: కడప జిల్లాలో ప్రొదుటూర్ ప‌ట్ట‌ణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యే ఆర్‌.శివ‌ప్ర‌సాద్ ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌గా మైదుకుర్ రోడ్- జిన్నా రోడ్ జంక్షన్ వద్ద  విగ్ర‌హా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ...
New Delhi. After the Uttar Pradesh Police lodged an FIR against Twitter, propagandists, Congress leaders, and propaganda portals for spreading fake news, some issued clarifications and rejoinders, and some deleted tweets and cartoons. News portal The Quint deleted a cartoon...
దేశంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా అది మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌చారం చేసి దేశ ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళాన్ని సృష్టించ‌డానికి కొంత‌ మంది వ్య‌క్తులు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు.  త‌ప్పుడు వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తూ ఒక మ‌తంపై బుర‌ద జ‌ల్లే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌ను...
विश्व हिंदू परिषद के कार्यकारी अध्यक्ष श्री आलोक जी ने बहुत ही स्पष्ट शब्दों में बताया कि रामजन्मभूमि न्यास ने ज़मीन साढ़े अठारह करोड़ में क्यूँ ख़रीदी। साथ ही संजय सिंह पर मानहानि का मुक़द्दमा करना का सुझाव भी...
క‌రోనా వైర‌స్ బారినప‌డి చ‌ర్చిలో ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ కేంద్రంలో చికిత్స పొందుతున్న గిరిజనులను బయటకు గెంటివేసిన అమాన‌వీయ ఘ‌ట‌న తెలంగాణలో జిల్లాలోని చోటుచేసుకుంది. న్యూ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం..  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట మండ‌లం మ‌ద్దుల‌మడ గ్రామానికి చెందిన 19 మంది గిరిజన గ్రామస్థులకు జూన్ 4వ తేదీన కోవిద్...
అయోధ్య శ్రీరామజన్మభూమిలో మందిర నిర్మాణపు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మందిర నిర్మాణపు పనులు పర్యవేక్షిస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన భూసేకరణ అవినీతిమయమని కొందరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సి బి ఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆరోపణలకు మీడియా కూడా తగిన ప్రచారం కల్పించింది....