New Delhi. A total of 850 oxygen plants are being set up in various districts of the country from PM Cares Fund for catering to the needs of the country to fight the pandemic COVID-19, Dr. C Satish Reddy,...
ఇటీవల డెన్మార్క్ లో జరుగుతున్న యూరో ఫుట్ బాల్ పోటీల్లో డెన్మార్క్, ఫిన్లాండ్ ల మధ్య  మ్యాచ్ ను బీబీసి (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) ప్రసారం చేసింది. మ్యాచ్ మధ్యలో డెన్మార్క్ ఆటగాడు ఎరిక్సన్ గుండెపోటుతో అస్వస్థతకు గురై మైదానంలోనే పడిపోయాడు. అతనికి వెంటనే అక్కడే అత్యవసర చికిత్స అందించారు. ఆ సమయంలో...
For improving the rampart and retaining wall of Shri Ramjanmabhoomi Temple as per Vastu and to keep the walkway accessible to the pilgrims in the east and west direction of the temple complex and for the security of the...
వాస్తు ప్రకారం శ్రీరామ జన్మభూమి ఆలయ రక్షణ కోసం చుట్టూ నాలుగు దిక్కులా ఎత్తైన ప్రాకారం నిర్మాణం కోసం, అడ్డగోడ నిర్మాణం కోసం, మందిర తూర్పు, పశ్చిమ భాగాల్లో రాకపోకలు సాగించే భక్తుల రద్దీ నియంత్రించే ప్రక్రియలో భాగంగా ఎక్కువ మొత్తంలో ఖాళీ స్థలం ఏర్పాటు చేయడానికి, అలాగే ఆలయ ప్రాంగణ భద్రత మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకుని మందిర చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న,...
Vidisha : When the second wave of Covid-19 hit in April-May, many shamashans fell short of space and manpower. The same happened with the shamashan in Vidisha. A temporary arrangement was made in Karaiyan village. It was Bhorghat shamashan. One Kuldeep...
New Delhi. Indian women lodged in an Afghanistan prison, who accompanied their husbands to join the Islamic State in Khorasan Province (ISKP), are unlikely to be allowed to return to the country. The women, all from Kerala, travelled to Nangarhar...
తెలంగాణ తొలిత‌రం ఉద్య‌మ నేత, ఏబీవీపీ నాయ‌కుడు, సామాజిక కార్య‌కర్త, మడత నారాయణదాస్ (79) గారు మ‌ర‌ణించారు. కోవిడ్ తో భాగ్యనగర్లోని య‌శోధ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న శ‌నివారం (12.6.2021) రోజున పరమపదించారు. మ‌డత నారాయణదాస్ గారు వ‌రంగల్ అర్బన్ జిల్లాని ఒక కుగ్రామమైన రాంపూర్‌లో నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన శ్రీమతి...
మహా రాణాప్రతాప్‌ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదంలో...
కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో యూ.ఎస్‌.ఏ లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్‌.ఎస్‌.ఎస్‌)  స్వయంసేవకులు క‌రోనా క‌ట్ట‌డిలో, వ్యాక్సినేష‌న్ ప్ర‌కియ‌లో స‌హాయ స‌హ‌కారాలు అందించారు. అమెరికా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 198 పట్టణ కేంద్రాల్లో ఉన్న‌ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి సహాయం అందించారు. స‌మాజానికి సేవ చేయాల‌నే సంక‌ల్పంతో క‌రోనా స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ...
Swayamsevaks of Hindu Swayamsevak Sangh USA, a non-profit organization, during the peak of the COVID-19 Pandemic in 2020, worked in their communities and offered help to families, first responders, and healthcare professionals in 27 states and 198 urban centers nationwide. Continuing...
In these testing times of pandemic, the RSS Swayam sevaks have rendered various services in the state of Telengana. To list a few, till 10th of June 2021 are: 1. Helpline Centers have been established at 15 different places 2. 250 Swayamsevaks...
తెలంగాణ: గ‌త రెండు నెల‌లుగా కోవిడ్ రెండో ద‌శ విజృంభిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్, సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. కోవిడ్ అనుమానితుల‌కు ఐసోలేష‌న్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఏర్పాటు, వ్యాధి గ్ర‌స్తుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆహార పంపిణీ, ర‌క్త‌దానం, ప్లాస్మ...
Guwahati. Sachetan Nagarik Mancha, Axom, one of leading non-political organizations of Assam, submitted a memorandum to the Hon’ble President of India through the Hon’ble Governor of Assam on 25th May, 2021 urging him to use his authority to take necessary...
ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది, ఆ తర్వాత మతం మారితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతీయార్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఒక ఉద్యోగి నిర్దిష్టంగా ఒక కులానికి కేటాయించిన కోటాలో...
-  చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ప్రతీ సంవత్సరం జూన్ 5న ఐక్యరాజ్యసమితి ఒక కార్యక్రమాన్నిజరుపుతుంది. ఈ సంవత్సరం దీనిని “పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ “( Ecosystem Restoration) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్  వార్మింగ్ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.`అభివృద్ది చెందాము’ అని చెప్పుకునే దేశాలు తమ...