కోవిడ్ రెండో ద‌శ‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ - సేవా భార‌తీ అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. కరోనా మహమ్మరి వేళ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి.  సేవా భార‌తీ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల దృష్ట్యా "చ‌ల‌సాని మాల‌తీ మెమోరియ‌ల్ ట్ర‌స్టు" వారు సేవాభార‌తీ తెలంగాణ వారికి రెండు అంబులెన్సుల‌ను అంద‌జేశారు....
"మా ముస్లిముల అనుమతి లేనిదే హిందువులు ఊరేగింపులు చేయరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ఊరేగింపులు చేస్తే, వాటిని మేము అడ్డుకుంటాం. మీరేం చేస్తారో చేయండి మేమైతే అనుమతి ఇవ్వము" అంటూ ఉత్తర ప్రదేశ్ ఓవైసీ యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడు ఏఐఎంఐఎం నాయకుడు సయ్యద్ నజీమ్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. మే 26న...
- ఎస్. గురుమూర్తి శాస్త్రీయ రచయిత నికోలస్ వేడ్ "వైరాలజీ విభాగం" ఎలా తికమక పెట్టిందో మరిన్ని విషయాలను వెలువరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా లోబర్చుకోబడిందో ట్రంప్ వ్యతిరేక మీడియా ఎందుకు మౌనం వహించి పాలనా యంత్రగాన్ని చీల్చి దోషులను తప్పించిందో. ఒక బాధ్యతాయుత రచయితగా అత్యంత సున్నితమైన వుహాన్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ కు...
నీళ్లు తాగ‌డానికి మ‌సీదులోకి వెళ్లిన 12ఏళ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన మౌలానా మ‌హ‌మ్మ‌ద్ ఇలియాస్ ను పోలీసులు అరెస్టు చేసిన ఘ‌ట‌న ఘ‌జీయాబాద్‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే రాజస్థాన్ లోని భరత్పూర్ కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ ఇలియాస్ ఒక మ‌సీదులో ఇమామ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల మసీదులోకి నీళ్లు తాగ‌డానికి వెళ్లిన 12 ఏళ్ల బాలిక...
The Calcutta High Court on Monday (May 31) formed a three-member Committee for rehabilitation of victims of post-poll violence after Assembly polls. The committee will comprise one representative each from State Human Rights Commission, National Human Rights Commission, Member...
కోవిడ్ డ్యూటీలో ఉన్న వైద్యుడితో స‌హా మ‌రో ఇద్ద‌రు వైద్య సిబ్బందిపై గియాజుద్దీన్ అనే రోగి బంధువులు దారుణంగా దాడి చేసిన ఘ‌ట‌న అస్సాంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే అస్సాం, హోజయి జిల్లాలోని ఉడాలి కోవిడ్ కేర్ సెంటర్‌లో గియాజుద్ధీన్ అనే వ్య‌క్తి కోవిడ్ వ్యాధితో బాధ‌పడుతూ మంగ‌ళ‌వారం మృతి చెందాడు. దీంతో అత‌ని...
Guwahati. A muslim mob created ruckus at Lanka Fultoli Model Hospital and beaten up the on-duty doctor as well as two nursing staff. A young doctor was attacked on Tuesday by family members of a deceased Covid-19 patient at...
The Bharatiya Mazdoor Sangh (BMS) has decided to observe 3rd June 2021 as Bengal Solidarity Day. The decision has taken is the National Office Bearer meeting held recently in virtual mode, presided by its president Shri Hiranmay Pandya. As part...
New Delhi. Majority of world’s population today is plagued by the fear of infection with Corona. As big companies have monopoly rights due to patents on medicines and vaccines for the treatment and prevention of this infection, those are...
కోర్టు తీర్పుతో ఆల‌య ప‌రిధిలోని దుకాణాల‌ను తొల‌గించిన హెచ్ఆర్ & సిఈ శాఖ‌ శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నరాజగోపురానికి చెందిన ఆస్తులను వ్యాపారాల కోసం ఆక్రమించిన దుకాణాలను తొల‌గించాల‌ని కోర్టు ఉత్తర్వులతో 40 సంవత్సరాలుగా ఆక్రమణలకు గురైన ఆస్తులు తిరిగి ఆల‌యానికి పున‌రుద్ద‌రించ‌బ‌డ్డాయి. వివిధ వాణిజ్య, వ్యాపారాల కోసం రంగనాథస్వామి ఆలయ...
పత్రికా ప్రకటన, స్వదేశీ జాగరణ మంచ్ - తెలంగాణ ప్రపంచ జనాభా ఈరోజు కరోనా భయంతో అల్లకల్లోలమవుతుంది. ఈవ్యాధి నివారణకు మందులు, వ్యాక్సిన్లపై పేటెంట్ల కారణంగా పెద్ద కంపెనీలకు గుత్తాధిపత్య హక్కులు ఉన్నందున, అవి అందరికీ అందుబాటులోకి ఈ రోజుకీ రాలేదు. ప్రజలందరూ సమానంగా జీవించంచడమనేది సార్వత్రిక ప్రాథమిక హక్కు. వాక్సిన్ త‌యారు చేసిన కొన్ని...
-- ఎస్.గురుమూర్తి 18 నెలల క్రితం చైనా వూహాన్ నగరంలో వ్యాపించిన వైరస్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియవు. మొదట్లో అధికారికంగా ఈ వ్యాధికి కోవిడ్19 అని నామకరణం చేసినా ఆ తరువాత మూడు నెలల్లో అనేకసార్లు ఆ పేరు మార్చారు. అసలు కోవిడ్ అనే పేరే చాలా విచిత్రమైనది, తప్పుదోవపట్టించేదిగా ఉంది....
 –  ప్రదక్షిణ ఇటీవలి కాలంలో తెలుగునాట కొన్ని ముఖ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తే ఈనాటి `ఆధునిక’ వైద్యవ్యవస్థలకి- ఆయుర్వేదం, సిద్ధ, యోగా వంటి భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు శ్రీ ఆనందయ్య గారి ఉదంతం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోoది. ఆయన...
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన వివరాల ప్ర‌కారం పట్టణంలోని పంజేషా మసీదు గోడపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 26 మే అర్ధరాత్రి "జై శ్రీరామ్" అని...
విలువలు కలిగిన జర్నలిజం తోనే సమాజం మనుగడ సాధిస్తుందని, మెరుగైన సమాజం కోసం పాత్రికేయులు నిరంతరం కృషి చేయాలని సీనియర్ జర్నలిస్టు వల్లిశ్వర్ గారు అన్నారు. నారద మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం జిల్లా పాత్రికేయులతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు....