దేశంలో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైరస్ బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండడంతో దేశంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, పడకల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తమ వంతు సాయం చేయడానికి...
ధైర్యంగా ఎదుర్కొందాం...ఆందోళన అవసరం లేదు
సమాచారభారతి కోవిడ్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ల సూచనలు, సలహాలు
శుభ్రత పాటించడం, మాస్క్, సానిటైజర్ వాడకం , భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చని, ఒకవేళ వ్యాధి వచ్చినా సులభంగా బయటపడవచ్చని కోవిడ్ గురించి సమాచారభారతి ఏర్పాటు చేసిన ఆన్ లైన్ అవగాహన...
Delhi- 24 April,2021
The Covid pandemic has once again posed a formidable challenge to our nation. The infectiousness and severity of this pandemic is more serious this time. Today, most parts of our country are bearing its brunt. A large...
కోవిడ్ మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. ఈనాడు దేశంలో చాలా ప్రాంతాలు దీనిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు తమ వారిని పోగొట్టుకున్నాయి. ఈ విపత్తు వలన నష్టపోయిన వారందరికీ రాష్ట్రీయ...
సౌదీ అరేబియా ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం, అక్కడి పిల్లలకు రామాయణ, మహాభారతం ను పాఠశాల సిలబస్ లో ప్రవేశ పెట్టారు.
తమ దేశంలోని భావి తరాల వారికి తమ చరిత్ర తో పాటు ఇతర దేశాల చరిత్ర, సంస్కృతి లను అద్యయనం చేయడం వలన తమ జ్ఞాన పరిధి అభివృద్ది పెరగాలి...
Sevabharathi Telangana unit has released helpline number to reach out to pepople who are need of covid related issues
https://twitter.com/sevabharathitg/status/1385293183387537411
In Gujarat, Shri Swaminarayan Temple has started a 300-bed #COVID19 facility.
https://twitter.com/VHPDandeshwar/status/1384394666049609728
New Quarantine centre started by #RSS in Bhopal
https://twitter.com/RatanSharda55/status/1385262346503823363
A Covid care centre...
రంజాన్ ప్రార్థనల్లో భాగంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మసీదుల్లో భౌతిక దూరం పాటించాలని సూచించినందుకు పోలీసులపై కొంతమంది ముస్లింలు దాడి చేసిన ఘటన మంగళవారం గుజరాత్లోని కపద్వాంజ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే గుజరాత్లోని కపద్వాంజ్లోని అలీ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలు భౌతిక దూరం పాటించడం లేదని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు...
ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫేల్ యుద్ధ విమానాలు గురువారం భారత్ కు రానున్నాయి. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్లోని మెరిగాక్ వైమానిక శిక్షణ కేంద్రం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఐదురోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ఆయన.. సకాలంలో రఫేల్ విమానాలను భారత్కు...
మావోయిస్టు సానుభూతిపరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ సంతకం ఫోర్జరీ చేసిన ఒక నకిలీ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రశాంత్ భూషణ్ తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్...
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ సంబంధిత వైద్య సలహాల కోసం సేవాభారతి ఆధ్వర్యంలో హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 21 నుంచి ఉదయం 8 గం నుంచి సాయంత్రం 6గం ల వరకు ఐ.సి.ఎం.ఆర్ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. కరోనా లక్షణాలున్న వారు ఇంటి...
కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో 3000 లకు పైగా భగవద్గీత పుస్తకాలున్న లైబ్రరీకి నిప్పంటించిన ఘటనలో పోలీసులు సయ్యద్ నజీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మైసూరులో సయ్యద్ ఇసాక్ అనే వృద్ద ముస్లిం వ్యక్తి నిర్వహిస్తున్న లైబ్రరీకి ఈ నెల 9న మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న 3000 పైగా భగవద్గీత పుస్తకాలతో సహా...
Pune. In response to the need for blood in the Corona period and the appeal made by the state government, blood donation camps are being organized in the entire Pune by the Rashtriya Swayamsevak Sangh – Jan kalyan Samiti...
ప్రముఖ రచయిత, సాహితీవేత్త శ్రీ నరేంద్ర కోహ్లి (81) ఏప్రిల్ 17 రాత్రి సమయంలో మరణించారు. కరోనా పాజిటివ్ తో శుక్రవారం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు.
1940లో పాకిస్తాన్లో జన్మించిన అతని కుటుంబం దేశవిభజన తర్వాత బీహార్కు వలస వచ్చింది. పౌరాణికంగా, చారిత్ర్మాకంగా ఆయన ఎన్నోగొప్ప రచనలు...
Pune. Under the Samarth Bharat Scheme implemented by Rashtriya Swayamsevak Sangh (RSS), a Covid care centre was opened at Baya Karve hostel at Maharshi Karve Stree Shikshan Samstha in Karvenagar. The centre was opened in coordination with Pune Municipal...
Bhagyanagar. Thanks to the political patronage given by AIMIM and TRS Government, Hyderabad has emerged as a major hub of Rohingyas in the country with more than 10,000 illegal immigrants making the city their home.
After the Centre’s move to...
























