--Ayush Nadimpalli
There are some people who have made it their mission to divide the Hindu society and what better tool for them than to create confusion among the Scheduled castes about RSS and presenting themselves as saviours of Dalits....
25ఏండ్లలో చేసిన దానికంటే లాక్డౌన్లో చేసింది ఎక్కువే..
అన్ఫోల్డిండ్ మిషనరీ సీఈవో డేవిడ్ వెల్లడి
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల సామాన్యులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒక వైపు వైరస్, మరో వైపు ఉపాధి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన...
Jammu. This year the Navratri or Hindu New Year of Chaitra month, known as Navareh in Kashmiri language is special for displaced Kashmiri Hindu society. For the first time, after three decades of displacement, the Kashmiri Hindu Displaced Society...
డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణమూర్తి గారు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరినగర్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దక్షిణమూర్తి గారు మాట్లాడుతూ ప్రంపచానికే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని...
1919 ఏప్రిల్ 13వ తేదీ అది..
సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది సమావేశమయ్యారు.. బ్రిటిష్ పాలన దమననీతిని ఎండగడుతూ వక్తలు ప్రసంగిస్తున్నారు.. ఇంతలో జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో మైదానంలోని వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు ప్రారంభించారు....
బీహార్లోని కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశ్విని కుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన ఇస్లామిక్ జిహాదీలను కఠినంగా శిక్షించాలని అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను భారతదేశం నుంచి తరిమికొట్టాలని వి.హెచ్.పి డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని పంతపారా గ్రామంలో మహమ్మద్ ఇజ్రాయెల్ నేతృత్వంలోని ఒక ముఠా...
అమాయకుల కష్టాలను ఆసరాగా చేసుకుని బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఒక పాస్టర్ను స్థానిక హిందువులు, వి.హెచ్.పి నాయకులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగింది. వి.హెచ్.పి నాయకులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పాస్టర్ రవికుమార్ ప్రతీ ఆదివారం హైదరాబాద్కు వచ్చి డబ్బుల ఆశ చూపిస్తూ, కుటుంబాల్లో ఉన్న సమస్యలను ఆసరాగా...
ప్రముఖ రచయిత, మేథావి, సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో వక్తలు కొనియాడారు.
ఏప్రిల్ 1న పరమపదించిన శ్రీ పులుసు గోపిరెడ్డి సంస్మరణ...
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిందూత్వంపై ద్వేషాన్నివెల్లగక్కుతూ, సోషల్ మీడియాలో హిందుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని బ్రిటన్లోని హిందూ సంస్థలు, సంఘాల ప్రతినిధిలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను కోరారు. ఈ మేరకు హిందూ కౌన్సిల్ ఆఫ్ యుకె, హిందూ ఫోరం ఆఫ్ యూరప్, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ (యుకె),...
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 51 హిందూ దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థా సింగ్ రావత్ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం హరిద్వార్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు తీర్మానాలపై చర్చించారు. ‘రామ్ సేతు’...
New Delhi. Indian American volunteers from a group of 25 Indian Associations, Hindu Temples, and Indian Associations from Greater Philadelphia area, have been doing yeoman’s selfless service for FEMA in a massive vaccination campaign in Philadelphia city, ‘SEWA with...
--अरुण आनंद
सिखों की सर्वोच्च संस्थाओं में अग्रणी शिरोमणि गुरूद्वारा प्रबंधक कमेटी ने हाल ही में राष्ट्रीय स्वयंसेवक संघ की आलोचना करते हुए एक प्रस्ताव पारित किया. यह विडंबना ही है कि संघ के खिलाफ ऐसा प्रस्ताव पारित किया गया जिसमें...
జమ్ముకశ్మీర్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భారత భద్రత దళాలు హతం చేశాయి. జమ్ము కశ్మీర్లోని అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో వారిపై ఒక్కసారిగా...
ఉత్తర ప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు జ్ఞాన వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయడానికి వారణాసి జిల్లా కోర్టు భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు సంబంధించిన ఖర్చును భరించాలని కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు ఉన్న భూమిని హిందువులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి...
బంగారు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయి. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే “భూ సుపోషణ” కార్యక్రమం ఏప్రిల్ 13 ఉగాది రోజున దేశమంతటా ప్రారంభమవుతోంది.
భూమిని సారవంతంగా ఉంచడానికి మన పూర్వీకులు ఏం...























