ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాలు ఉంటున్న ప్ర‌భుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవ‌డానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అనుమ‌తి పొందిన‌ త‌ర్వాత నీటి పారుద‌ల శాఖ పోలీసు స‌హాకారంతో క‌లిసి రోహింగ్యాల నుంచి ప్ర‌భుత్వ‌ భూమిని స్వాధీనం చేసుకోకున్నారు. వారం రోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్త‌కానుంది. 2018లో జకాత్ ఫౌండేషన్...
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షులు ప్రియాంక్ కానుంగో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో...
In the next three years, it is planned to reach all village clusters in every mandal in Telangana along with restoring the same number of shakhas running during pre Covid period. In addition to the regular activities of the Sangh,...
 ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు బెంగళూరులో ఈ నెల 19,20 లలో జరిగాయి. వీటిలో గత సంవత్సరపు కార్యక్రమాల సమీక్షతోపాటు వచ్చే సంవత్సరపు ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సమావేశాల విశేషాలను వివరించేందుకు గురువారం రోజున‌ (మార్చి 25, 2021) ఆర్.ఎస్.ఎస్ కార్యాలయం కేశవ నిలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో...
Telangana: In a major mishap, the spectator gallery at the Kabaddi stadium in Suryapet collapsed, taking hundreds of spectators down while a national tournament was on. The incident happened on March 22 during the inauguration of the National Junior...
తెలంగాణ: సూర్యాపేట జిల్లా వేదికగా మార్చి 22న జ‌రిగిన జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుక‌ల్లో ప్ర‌మాదం జ‌రిగింది. ప్రేక్ష‌కులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాల‌రీ ఒక్క సారిగా కుప్ప‌కూడంతో వంద‌ల మంది గాయాల పాల‌య్యారు. తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్నవారిని పోలీసులు, వైద్య సిబ్బంది క‌లిసి స్థానిక ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు....
“Understanding and analysis of Indian Muslims’ active role in pre-Independence Khilafat movement in the 1920s should be subject matter for discussion among common people, to know and expose today’s nefarious designs of separate Muslim identity politics and its promoters”,...
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని త‌మ అధీనంలోకి తీసుకుని త‌నిఖీలు...
పాకిస్తాన్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. ఒక టీవీ చానెల్‌‌లో ప‌నిచేస్తున్నజ‌ర్న‌లిస్టును కొంత మంది ఇస్లాం మ‌తోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే అజ‌య్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్‌, ఒక ఉర్దూ వార్త ప‌త్రిక‌లో‌ జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేస్తున్నాడు. ఇస్లాం మ‌తోన్మాదులు చేస్తున్న...
సేవాభార‌తి తెలంగాణ ఆధ్వ‌ర్యంలో బాలిక‌ల సాధిక‌ర‌త కోసం కృషి చేస్తున్న కిషోర వికాస యోజ‌న కార్య‌క్ర‌మంపై ర‌న్ ఫ‌ర్ గ‌ర్ల్ చైల్డ్ పేరుతో ఆదివారం హైదారబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో 5K, 10K, 21K ర‌న్‌ను నిర్వ‌హించారు. హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ‌, అపోలో ఆస్పత్రి సీఈవో సుబ్రహ్మణ్యం, ఇత‌ర ప్ర‌ముఖులు జెండా ఊపి ర‌న్...
ఖిలాఫత్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్ గౌలిపురాలోని మాధవ నిలయం జరిగింది. డాక్టర్ శ్రీ రంగ గోద్బోలే గారు "ఖిలాఫత్" పేరిట మరాఠీలో రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ట్రస్ట్ తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు దీనికి ముందుమాట రాశారు. కార్యక్రమంలో చార్మినార్ జిల్లా...
Bengaluru. Addressing a press conference today at Jan Seva Vidya kendra in Bengaluru, RSS Sarkaryavah Dattatreya Hosabale  said that the organisation will work towards  inculcating Family Values, Environmental issues and Social Harmony in the next 3 years. He was...
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 - బెంగళూరు (యుగాబ్ది 5122, 19-20 మార్చి, 2021) తీర్మానం-2  కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒకటిగా నిలచిన భారత్ ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది....
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 - బెంగళూరు (యుగాబ్ది 5122, 19-20 మార్చ్, 2021) తీర్మానం-1    శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ...
RashtriyaSwayamsevakSangh Akhil Bharatiya PratinidhiSabha, Bengaluru Yugabda 5122 -19-20March,2021 ABPS Resolution 2 :  The ABPS of RSS wishes to recognize and put on record the exemplary,collective and comprehensive response of Bharatiya society to the global pandemic Covid-19 and heartily appreciates the role played by...