RashtriyaSwayamsevakSangh Akhil Bharatiya PratinidhiSabha, Bengaluru Yugabda 5122 -19-20March,2021 ABPS Resolution 1 : The unanimous verdict on Shri RamJanmbhoomiby the honorable Supreme Court followed by the formation of a public trust “Shri RamJanmbhoomiTeerth Kshetra” for the construction of the Shri Ram mandir, the sacred...
  తీర్మానం -2:  ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ నిర్వర్తించిన పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది. మహమ్మారి గురించిన వార్తలు...
తీర్మానం -1: శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ భారత్ అంతర్నిహిత శక్తిని మరింత...
బెంగళూరులో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ ప్రతినిధిసభ (ఎబిపిఎస్) 2021 లో, శ్రీ దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్యవాహ గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సహా స‌ర్ కార్య‌వాహ‌ బాధ్యతలు నిర్వర్తించారు. దత్తాత్రేయ హోసబాలే (ఆర్‌.ఎస్.‌ఎస్‌లో దత్తాజీ గా చిరపరిచితులు) స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సోరబా...
In the ongoing ABPS in Bengaluru, Sri Dattatreya Hosabale is elected as the new Sarkaryavah of RSS. He was holding the responsibility of Sah Sarkaryavah of RSS till now. Dattatreya Hosabale (popularly known as Datta ji in RSS) is from...
Dattatreya Hosabale is elected as the new Sarkaryawah (general secretary) of the Rashtriya Swayamsevak Sangh (RSS). The decision was taken in RSS’s Akhil Bharatiya Prathinidhi Sabha, the annual conclave of top functionaries of the organisation, which is held in...
రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ నూత‌న స‌ర్ కార్య‌వాహ‌గా మాన‌నీయ శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే గారు ఎన్నిక‌య్యారు. మూడు సంవ‌త్స‌రాలకు ఒకసారి స‌ర్ కార్య‌వాహ ఎన్నిక జ‌రుగుతుంది. అందులో భాగంగా బెంగ‌ళూర్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న అఖిల భార‌తీయ ప్ర‌తినిధి మ‌హాస‌భ‌ల‌లో ద‌త్తాత్రేయ హోస‌‌బ‌లే గారు స‌ర్‌కార్య‌వాహ‌గా ఎన్నిక‌య్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో...
"శ్రీ రాముడిని, శ్రీ ‌కృష్టుడిని పూజిస్తాం.. అంబేద్క‌ర్‌ను అనుస‌రిస్తాం" అని SC, ST హక్కుల సంక్షేమ వేదిక తెలంగాణ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ఈ దేశ సంస్కృతిని పరిపుష్టం చేసిన ఆదర్శ పురుషుల‌ని, సామాజిక స‌మ‌ర‌సమతకై...
తెలంగాణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేసిన హిందూ, ఎస్సీ సంఘాలు స్వేరోల కార్యకలాపాలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తీవ్ర స్థాయిలో ఖండించిన విశ్వ‌హిందూప‌రిష‌త్‌ తెలంగాణ: వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై...
बेंगलूरु. राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य जी ने कहा कि प्रतिनिधि सभा की बैठक वार्षिक होती है, और इसमें हम वर्ष भर के संघ कार्य का सिंहावलोकन करते हैं, तथा अगले साल की तैयारी करते...
Bengaluru. RSS Sah Sarkaryavah Dr. Manmohan Vaidya addressed the media at the start of the ABPS 2021 today at the venue in Chennenahalli near Bengaluru. He was accompanied by Arun Kumar, Akhil Bharatiya Prachar Pramukh of RSS. The ABPS 2020...
ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌తినిధి స‌మావేశాలు మార్చి 19న ప్రారంభ‌మ‌య్యాయి. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాల్లో మొద‌టి రోజు స‌మావేశాల‌ను రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స‌ర్ ‌సంఘ‌చాల‌క్ ప‌ర‌మ పూజ్య‌నీయ శ్రీ మోహ‌న్ భాగ‌వ‌త్ గారు, స‌ర్ కార్య‌వాహ ప‌ర‌మ పూజ్య‌నీయ శ్రీ సురేష్ భ‌య్యాజీ జోషి గారు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న...
New Delhi. As per the report of Relief Office setup in 1990 by the Government of Jammu and Kashmir, 44,167 Kashmiri Migrant families are registered who had to move from the valley since 1990 due to security concerns. Out...
Bangaluru. RSS Akhil Bharatiya Prachar Pramukh Arun Kumar, addressed the first press conference of ABPS 2021 where he gave an overview of the ABPS and its agenda. He said that the ABPS in 2020 was not held due to the...
అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ నెల 19, 20 లలో బెంగళూరులో జరుగుతాయని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ తెలియజేశారు. ప్రతినిధి సభ సమావేశాల గురించి ఆయన పత్రికల వారికి సమాచారం అందించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చతోపాటు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని...