रांची. क्षेत्र के धर्म जागरण और जनजातीय सुरक्षा मंच के तत्वाधान में जनजाति सम्मेलन का आयोजन किया गया था. और इसी सम्मेलन में गढ़वा जिले के भंडारिया क्षेत्र में ईसाई धर्म अपना चुके लोगों ने वापस अपने मूल सनातन...
External affairs minister S Jaishankar on Monday, March 15, said that India would take up incidents of racism in the UK with the British government. S Jaishankar made the remarks while responding to concerns raised in Rajya Sabha by BJP...
బ్రిట‌న్ లో పెరుగుతున్న‌ జాత్యహంకార చ‌ర్య‌ల‌పై  భార‌త్ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. స‌రైన స‌మ‌యంలో క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. బ్రిట‌న్‌లో జాత్యహంకార చ‌ర్య‌ల‌పై సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ అశ్విని వైష్ణవ్ అడిగిన ప్ర‌శ్న‌కు భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ స్పందించారు. ఇటీవ‌ల ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో స్టూడెంట్ యూనియ‌న్...
ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదుల‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన సోదాల్లో భాగంగా కేరళలో కన్నూర్, కాసరాగోడ్, మలప్పురం, కొల్లం జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. ఈ మేర‌కు ముగ్గురిని అరెస్టు...
In a major crackdown on Rohingyan infiltrators living illegally in Jammu & Kashmir, the government has decided to cancel their Aadhaar numbers and the Ration cards. The government has also decided to crack the whip on government employees who have...
గ‌తంలో వివిధ కారణాల వ‌ల్ల మ‌తం మారిన హిందూ బంధువుల‌ను స్వ‌ధ‌ర్మంలోకి ఆహ్వానిద్దామ‌ని అఖిలభారత సహ ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారు రూపొందించిన  “పునరాగమనం – సంక్షిప్త చరిత్ర”  అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం విజయవాడలోని శిశు విద్యా...
नई दिल्ली. राष्ट्रीय स्वयंसेवक संघ के विरोधियों को जब विरोध का अन्य कोई आधार नहीं मिलता तो वे अक्सर स्वतंत्रता संग्राम में राष्ट्रीय स्वयंसेवक संघ की भूमिका को लेकर सवाल उठाते हैं. हालांकि, ये उनकी अज्ञानता व खीज को ही दर्शाता...
New Delhi: PM Narendra Modi released a Manuscript with commentaries by 21 scholars on shlokas of Srimad Bhagavadgita. Jammu & Kashmir Lt. Governor Manoj Sinha was also present on the occasion along with Dr. Karan Singh, the Chairman Trustee...
అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. కరినగర్ జిల్లా రామంచ గ్రామంలోని చిగురుమామిడి మండలం గుట్టమీది ఉన్న శివాలయం కాకతీయుల కాలం నాటిదని,...
హిందూ సమాజంలో దేవాలయానికి ఎంతో ప్రాచీన, ప్రముఖ చరిత్ర ఉందని అధ్యాత్మికవేత్త‌ డాక్టర్ అనంత లక్ష్మి గారు తెలిపారు. వరంగల్ పట్టణంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సభకు డాక్టర్ అనంత లక్ష్మి ప్రధాన వక్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు విషయాలు విశదీకరించారు. "ద్వాపర యుగము  చివరి నాటికే...
Savitribai Jyotirao Phule was a social reformer and poet. She played an important role in fighting for women's rights in India during British rule. She is regarded as the first female teacher of Modern India. Savitri and her husband...
నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం  నెల‌కొంది. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళితే  ఆదివారం రాత్రి 7.30 గంటలకు కొందరు యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ జుల్ఫికర్‌ కాలనీలో తిరిగారు. దాంతో.. స్థానికులు...
Bhainsa town in Nirmal district of Telangana witnessed a tense atmosphere as violence flared up again. On Sunday, a small dispute in Zulfikar Colony soon escalated into a major conflagration and spread to other parts of the town. Going...
– క్రాంతిదేవ్‌ ‌మిత్ర మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి వివక్ష, అంటరాని తనం లేవని గ్రహించాడు. వేదాల వైపు మరలండి అని ఆ మహనీయుడు ఇచ్చిన...
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ స‌ర‌స్వతీ శిశుమందిర్ లో శనివారం అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ (ఏబీవీపీ) 39వ  రాష్ట్ర మహా సభలు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ సభలకు ఏబివిపి జాతీయ కార్యదర్శి నిధి త్రిపాఠితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజు పరిషత్ జెండాను ఆవిష్కరించి, అనంత‌రం తెలంగాణ రాష్ట్రంలో...