అయోధ్యలో నిర్మించనున్న శ్రీ రామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సమర్పణ కార్యక్రమం దేశంలోని నలుమూలల్లో ఉన్న ప్రజలను ఐక్యం చేసిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
New Delhi. Even as the world’s biggest campaign since January 15, 2021 for construction of the grand temple of Bhagwan Shri Ram at Ayodhya completed on February 27, 2021, it unified Bharatvarsh from east to west and north to...
ప్రముఖ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు అధ్యక్షులుగా వ్యవహరించిన డా. బొడ్డుపల్లి మాణిక్యచారి గారు నిన్న (06.03.2021) స్వర్గస్తులయ్యారు. వీరు నిరాశ్రయ బాలుర వసతి గృహం కారుణ్యసింధు వ్యవస్థాపకులు కూడా.
E.N.T. స్పెషలిస్ట్ గా వైద్యవృత్తిని చేపట్టిన బొడ్డుపల్లి మాణిక్యచారి గారు విదేశాలలో ఉండి వైద్య సేవలందించారు. మాతృదేశంపై, మాతృ సంస్కృతిపై అవ్యాజమైన ప్రేమ...
బిలీవర్ చర్చి స్వయం ప్రకటిత బిషప్ అయిన కె.పి. యోహన్నన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ.6వేల కోట్ల నల్లధనానికి సంబంధిచిన కేసులో కె.పి. యోహన్నన్ యాజమాన్యంలోని చెరువల్లి ఎస్టేట్ను ఐటి శాఖ జప్తు చేసింది. ఇంతకు ముందు బిలీవర్స్ చర్చి సంస్థలలో జరిగిన ఐటి దాడుల్లో రూ .6వేల కోట్ల నల్లధనం బయటపడింది....
Sarfaraz Hussain from Shankardev Shishu Niketan, a school run by Vidya Bharati, topped the State’s HSLC examinations with 98.3 per cent marks
An Assamese Muslim student tops the State’s High School Leaving Certificate (HSLC) examination, which may not make a...
ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణ కానుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవలు మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు...
कानपुर. कानपुर की एडीजे कोर्ट ने धारा-366बी दो रोहिंग्या मुसलमानों को दस-दस साल कैद की सजा सुनाई है. साथ ही 8-8 हजार रुपये का जुर्माना भी लगाया है. जुर्माने का भुगतान नहीं करने पर तीन-तीन महीने अतिरिक्त सजा भुगतनी...
Organic farming will help farmers get out of the debt trap, said Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh, Dr Mohan ji Bhagwat. Organic farming takes farmers towards self-reliance, he said speaking, in an awareness programme on organic farming, organised by...
విద్యార్థుల సర్వతోముఖమైన వికాసానికి విద్యభారతి కృషి చేస్తున్నదని విధ్యభారతి ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ ఆరావ్ కర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ క్రింద దేశం మొత్తంలో పాఠశాలలు నడుస్తున్నాయని, వీటిలో అందించే సంస్కారయుతమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య గురించి అనేక సందర్భాల్లో అనేక మంది విద్యనిపుణులు,...
బోదన్ లో నకిలీ పాస్పోర్టుల వ్యవహారం కలకలం రేపుతోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న బోధన్ పట్టణం దేశభద్రతకు ముప్పు కలిగించే మరో చర్యకు కేంద్రంగా మారింది. పట్టణంలో ఇటీవల 80 నకిలీ పాస్పోర్టులను అధికారులను గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని షర్బత్ కెనాల్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పాస్పోర్టు దరఖాస్తు చేసుకోగా...
Prime Minister Narendra Modi on Sunday addressed through his monthly radio program Mann Ki Baat. During the address, he talked about water conservation and praised Babita Rajput, who lives in Bundelkhand, Madhya Pradesh and led over 100 women to...
The Christian missionary mafia accelerated its activities in the state, since YS Jagan came into power. In this case, the members of a Church have deliberately encroached a mining hill in Edlapadu village of Guntur district.
As per the tweet...
నకిలీ దృవ పత్రాలతో భారతదేశంలో నివసిస్తున్ననలుగురు రోహింగ్యా ముస్లింలను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏ.టీ.ఎస్) సోమవారం అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎం.ఐ) యూనిట్ నుంచి అందుకున్న సమాచారం మేరకు ఉన్నవో, అలీగ, నోయిడా ప్రాంతాల్లో నివసిస్తున్నరోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి...
రష్మీ సమంత్.. ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. కర్ణాటకకు చెందిన రష్మి సమంత్ ఒక హిందువు అని, హిందుత్వ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిందుకు గాను ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. ఆమెను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనేక...
जयपुर: राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य ने कहा कि भारत को श्रेष्ठ बनाना है तो भारत को समझना होगा, जानना व मानना होगा. इसके लिए युवाओं को आगे बढ़कर कार्य करना होगा. वे शनिवार को...























