రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ ను పూర్తిగా విశ్వ‌సించి, నిష్ఠతో ప‌ని చేసే లక్షలాది మంది కార్య‌క‌ర్త‌లు ఉండ‌టం వ‌ల్ల‌నే నేడు సంఘ విశాలరూపం కనిపిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్ సంఘచాలక్‌ పరమ పూజ్యనీయ మోహన్‌ భాగవత్‌ జీ అన్నారు. ఏ త్యాగనిరతి, సమర్పణ భావమైతే సంఘాన్ని ఈ స్థితికి చేర్చిందో దానిని మాత్రం...
( ఏప్రిల్ 13 – జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగిన రోజు ) ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు పెట్టింది. ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు మొదలయ్యాయి. ఎవరూ తప్పించుకునే అవకాశం...
వైశాఖ శుద్ధ తదియ బసవేశ్వర జయంతి...  ప్రపంచ చరిత్రలో ఎందరో వైతాళికులు సమాజ నిష్క్రియాపరత్వాన్నీ. నిస్తేజాన్నీ. అనైతికతను ప్రశ్నిస్తూ సమాజస్థితిగతులలో ఆలోచనాత్మక. ఆచరణాత్మక మార్పులకు కారణమయ్యారు. అఖండభారతదేశంలో అటువంటి కారణజన్ములు కోకొల్లలు. విదేశీ దాడులకు అతలాకుతలమైన హిందూధర్మం సామాన్య ప్రజలకు అంతుచిక్కని అయోమయంలో ఉన్నసమయంలో `శ్రీ క్రాంతియోగి’, `విశ్వయోగి’ అని భక్తిగా పిలుచుకునే బసవణ్ణ అవతరించారు. 12...
హిందూ సమాజంలో చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే కొందరు షెడ్యూల్ కులాలవారిలో ఆర్.ఎస్. ఎస్ గురించి అపోహలు ప్రచారం చేస్తుంటారు. తామే దళిత సంరక్షకులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే విభేదాలను రూపుమాపి హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి ఆర్.ఎస్.ఎస్ నిరంతరం కృషి చేస్తుందని వారికి బాగా తెలుసు. అలాంటివారు ఆర్.ఎస్.ఎస్ పట్ల అపోహలు...
छ्त्रपती संभाजीनगर. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने स्व. दत्ताजी भाले स्मृति समिति कार्यालय के लोकार्पण अवसर पर कहा कि संघ जो कहता है वह सही है, संघ जो कहता है वह करना है, लाखों...
సామాజిక సమానత కోసం డా. అంబేద్క‌ర్‌ చేసిన కృషిని సమాజం గుర్తించవలసి ఉంది. అలాంటి వారిని నేడు కులాల ఆధారంగా గుర్తిస్తున్నారు. కాని ఆ మహాపురుషులు ఏనాడు తాము ఒక కులనాయకుడిగా వ్యవహరించలేదు. జాతీయ నాయకుడిగానే వ్యవహరించారు. వారు జీవించిన కాలం, ఆనాటి దేశ పరిస్థితులు భిన్నమైనవి. హిందూ సమాజంలో నెలకొన్న కుల అసమానతలు,...
Jotiba (Mahatma Jyotiba Phule) was the first Indian to start a school for the Untouchables and a girls’ school in Maharashtra. Mahatma Gandhi called him a real Mahatma, and Veer Savarkar described him as a social revolutionary. Birth and background His...
స‌మాజంలో మూఢ‌నమ్మకాలు, అంధ‌విశ్వాసాల‌తో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్త‌దారి చూపారు. చేయి ప‌ట్టి న‌డిపించారు. విద్య అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు అని చాటిచెప్పారు. భార‌త‌దేశంలో సామాజిక సంస్కరణ ఉద్య‌మానికి బీజం మొద‌టి మ‌హోన్న‌తుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అనే చెప్పాలి. ఆయన సతీమణి సావిత్రిబాయి ఫులే...
ఆదిశంకరుల తరువాత అంతటివారిగా పేరు పొందిరన మహనీయులు విద్యారణ్యస్వామి. మహాయోగి, మహామతి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్య కర్త, బ్రహ్మవిద్య పారంగతుడు, శ్రౌత స్మార్త క్రియాపరుడు, వేదాంత శాస్త్ర ఆది రచయిత, శతాధిక గ్రంథకర్త, విఖ్యాత పురుషుడు, ప్రత్యేకించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత, రాజ్య స్థాపకుడు, మహామంత్రి, హిందూ మతోద్ధారకుడు,...
బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 1860 మధ్య కాలంలో రాంజీ గోండు నేతృత్వంలో జరిగింది. బ్రిటీష్ పాలకులపై ఆదివాసీలు జరిపిన తొలి చారిత్రక పోరాటంగా నిలచిపోయింది....
సింధీ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం భ‌గ‌వాన్‌ సంత్ ఝూలేలాల్. హిందూ పంచాంగం ప్రకారం ఝూలేలాల్ జయంతిని చైత్రమాసంలో ద్వితీయ తిథిన జరుపుకుంటారు. ఈయనను సింధి ప్ర‌జ‌లు వరుణ దేవుని అవతారంగా భావిస్తారు. భగవాన్ ఝూలేలాల్ జయంతిని సింధి ప్రజలు "చెటి చండ్"‌ గా, దీనినే సింధీ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ ' చెటీ-...
నిర్మలు నగరమున నీచ నిజాముతో రాంజి గోండు నాడు రణమొనర్చ వేయి మంది యురిని వేయబడిరిచట  వినుర భారతీయ వీర చరిత.. నేడు (ఏప్రిల్ 9) రాంజీ గోండు వర్ధంతి సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ కోటబురుజులతో, 13గొలుసుకట్టు చెరువులతో, పచ్చని అడవులతో అలరారే ప్రాంతం నిర్మల్ నగరం. ఇప్పుడది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్యబొమ్మల నిలయం కూడా..కేవలం కోట బురుజులు,...
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పుణ్య కాలం వసంత రుతువుకు మొదటి రోజు. అదే ఉగాది పర్వదినం. సంవత్స రానికి ఆది కనుక ‘సంవత్సరాది’ అని అంటాం. ఋతూనాం ముఖో వసంతః:’అన్న ఉపనిషద్‌ ‌వాక్యాన్ని బట్టి రుతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానం. దీన్ని బట్టి ఆరంభ పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం మనకు తెలుస్తోంది. ‘సత్పురుషులు లోకంలో...
135 సంవత్సరాలకు పూర్వం జన్మించిన డాక్టర్జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ రోజుకి ఆచరణీయం. వారు ప్రారంభించిన సంఘ ద్వారా దేశ మంతా ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది . ఈ రోజున ఆ వ్యవస్థ దేశంలో ఒక శక్తివంతమైనది. అది డాక్టర్ జి దార్శనకత అని మనం చెప్పవచ్చు.
భారత జాతీయ పునరుద్ధరణ కోసం తాము వేసుకున్న బాటలో అందరినీ నడిపించడమే కాక, గాంధీజీ, డా. అంబేడ్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, వీర సావర్కర్ వంటి మహానాయకులతో కలిసి పనిచేయడం ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు డా. కేశవ బలీరామ్ హెడ్గెవార్ ప్రత్యేకత.