नागपुर, 18 अप्रैल. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि हमारे देश में आत्म-विस्मृति के कारण हम कौन हैं, अपने कौन हैं, इसके बारे में कोई स्पष्टता नहीं है. बार-बार के आक्रमणों से उपजी...
శ్రీ రామనవమి నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆలయంలో సీతా రామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం తీసుకున్న తన నిర్ణయాన్ని ఏప్రిల్ 16, మంగళవారం ఉపసంహరించుకుంది. ఈ మేరకు డిజిటల్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా భక్తులు వేడుకలను తిలకించారు.
EC తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న తర్వాత, బిజెపి ఎంపి...
On Tuesday, April 16, the Election Commission of India revoked its decision to restrict a live broadcast of the Sita Rama Kalyanam at the Bhadrachalam temple in the Bhadradri Kothagudem district on Ram Navami. The celebrations were witnessed by...
తాంతియా తోపే... 1857 నాటి మొదటి ప్రపంచ సంగ్రామంలో అత్యంత ముఖ్యమైన నాయకులలో ఒకరు. అధికారిక సైనిక శిక్షణ లేకుండా, అతను తిరుగుబాటు దళాల అత్యంత సమర్థుడైన జనరల్లలో ఒకరిగా బయటకు వచ్చాడు. అతను కాన్పూర్ తిరుగుబాటు సమయంలో నానా సాహెబ్కు కుడిభుజంగా ఉన్నారు.
అతను తన చిన్ననాటి స్నేహితురాలు ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీ...
చాపేకర్ సోదరులు పూణేలోని చేంచువాడాకు చెందిన విప్లవ త్రయం. వీరి పేర్లు దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ హరి చాపేకర్. ఒకే కుటుంబం నుండి ముగ్గురు అన్నదమ్ములు భరతమాత సంకెళ్లు తెంచడానికి ఉరిశిక్షను కూడా చిరునవ్వుతో స్వీకరించారు.
1896లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో తీవ్రమైన ప్లేగు వ్యాధి ప్రబలి వేలమంది ప్రజలు...
భారతదేశంలో చర్చిల సంఖ్యను పెంచడం అనేది విదేశీ క్రైస్తవ శక్తులు ప్రకటించిన లక్ష్యాలలో ఒకటి. ఇందుకోసం వారు భూచట్టాలను ఉల్లంఘించడానికి ఎప్పుడూ వెనుకాడరు. చర్చి నిర్మించేందుకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామానికి చెందిన మారుమూల చంద్రయ్య గుంపు అనే పల్లెలో ఇటీవల వెలుగు...
Tantia Tope was one of the most significant leaders of the Indian Revolt of 1857. Even without formal military training, he came out as one of the most capable generals of the rebel forces. He was the right-hand man...
- వై.రాఘవులు
తల్లిదండ్రుల మాటను తచ తప్పక పాటించడం, సోదరులను అత్యంత ఆదరంగా చూడటం, తన భార్యను అత్యంత ప్రేమించడం, తన పాలనలో ప్రజలను తన కన్న బిడ్డల్లా చూడటం, వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం; దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి; స్త్రీ వ్యామోహం, ధన...
శ్రీ రామచంద్రుడు భారత ప్రజల ముందు ఆదర్శమానవుడిగా, మర్యాదా పురుషోత్తముడుగా ఆవిష్కృతుడయ్యాడు. రామాయణ కావ్యకర్త వాల్మీకి ఆయనను మానవాతీతుడు, అలౌకికుడు, దైవిక శక్తులు గల అవతారమూర్తిగా కాకుండా మానవుని సుగుణాలు, అనురాగాలు, శక్తియుక్తులతోనే వర్ణించాడు. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, బుద్ధ భగవానుడు... వీరంతా మానవునికి మార్గదర్శకులైన అవతారపురుషులు, కాని ప్రజల బలహీనతవల్ల వారి పేర్లను నిరర్థకంగా...
- శ్రీ కృష్ణ గోపాల్ శర్మ
గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా……
సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ...
మహారాష్ట్రలోని పాల్ఘర్ దగ్గర హంతక మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35), దశనామి జునా అఖాడాకు చెందినవారు. వారితోపాటు వారి కారు డ్రైవర్ నిలేశ్ తెలగానే(35) ను కూడా మూకలు హత్య చేశాయి.
దశనామి అఖాడా మన దేశంలో ఉన్న ప్రాచీనమైన అఖాడాలలో ఒకటి. ఈ...
"ఒక వ్యక్తి హిందుత్వం నుండి ఇతర మతంలోకి వెళ్తే హిందువులకు ఒక సంఖ్య తగ్గినట్టు కాదు, హిందూ సమాజానికి ఉన్న శత్రువులలో ఒక సంఖ్య పెరిగినట్టు"
- మతమార్పిళ్లపై దశాబ్దాల కిందటే స్వామి వివేకానంద చేసిన హెచ్చరిక
యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన పాల్ఘర్ జిల్లాలోని సాధువుల ఊచకోత ఘటన.. దశాబ్దాల క్రితం స్వామి వివేకానంద చేసిన హెచ్చరికను మరోసారి గుర్తుచేస్తోంది.
2020...
Debate on book Western Media Narratives on India from Gandhi to Modi
సమర్థ నాయకత్వంలో భారతదేశం నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుంటే ఓర్వలేని శక్తులకు మన దేశంలో కొదవలేదు. ఇలాంటి శక్తులను ఎప్పటి నుంచో ఊతంగా చేసుకున్న పాశ్చాత్య మీడియా ఈనాటికీ భారత్ లక్ష్యంగా కుట్రపూరిత రాతలు రాస్తోంది. భౌతికమైన బానిసత్వం నుంచి...
At many places Dalits have risen through the ranks in Sangh. At some places they are also serving as Prant Prachaaraks. But we don’t go out of our way to find out their numbers.
Before understanding the contribution of Sangh...
- బల్బీర్ పుంజ్
పాకిస్తాన్లో చిక్కుకున్న దళితులందరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా భారతదేశానికి రావాలని డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నారు. ముస్లింలు లేదా ముస్లిం లీగ్పై విశ్వాసం ఉంచడం షెడ్యూల్డ్ కులాలకు ప్రాణాంతకమని స్పష్టంగా చెప్పారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేత, హింసలకు ముగింపు పలుకుతూ, తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం...