గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం. మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్ష ఎనబది ఐదువేల ఎనభై ఒకటి సంవత్సరాలు (195,58,85,083) అయినట్లు లెక్క...
పరమ పూజనీయ డాక్టర్ జీ ఒక గొప్ప దేశభక్తుడు, భారతమాత సంతానంలో అగ్రగణ్యుడు. భావితరాలకు ఒక ఆదర్శమూర్తి గా వెలుగొందిన నాయకుడు. కళ్ళకు కనిపించే దృశ్యంను చూడడాన్ని దృష్టీ అంటారు. భవిష్యత్తులో జరగబొయ్యే దాన్ని ఊహించి పని ప్రారంభించే వారిని ద్రష్ట అంటారు. అలా డాక్టర్జీ భవిష్యత్తులో జరుగబొయే దానిని ఊహించిన...
ఈ రోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్న సంస్థ, అనేక మంది సంఘాన్ని(ఆర్.ఎస్.ఎస్) అధ్యయనం చేస్తున్నారు. మన దేశంలో సంఘాన్ని అభిమానించే వాళ్ళు, సంఘాన్ని విమర్శించే వాళ్ళు, సంఘం అంటే తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగినవాళ్లు అనేకమంది కనబడుతూ ఉంటారు. సంఘాన్ని వ్యతిరేకించే వాళ్లలో కూడా సంఘం చేస్తున్న ఈ...
కాలం దైవ స్వరూపం, కాలం అనంతమైనది, ఈ సృష్టి అన్వేషణకు మూలం కాల గణన మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. మన దేశంలో కాలగణన ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా లెక్కిస్తారు. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము...
पंकज जगन्नाथ जयस्वाल
श्री केशव बलिराम हेडगेवार जी, एक स्वतंत्रता सेनानी, जिन्होंने बचपन से ही अपने निजी जीवन में कठिनाइयों का सामना किया था, उन्होंने अपनी शिक्षा पूरी करते हुए खुद को राष्ट्र के लिए समर्पित कर दिया था।...
RSS Sarsanghachalaks found prominent place in Organiser, either in the form of writings about them or writings by them. Dr Hedgewar’s role during the Freedom Struggle, his association with revolutionaries and Satyagrahis and his thinking behind the...
సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది. కాని మృత్యువు మరొక సంవత్సరం దగ్గరైందన్న ఆలోచన రాదు. నిజానికి ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని మిగిలి ఉన్న జీవితంలో చేసే కార్యాలకు మరింత...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకునే జాతీయ నేవీ దినోత్సవంలా కాక ప్రధానంగా పౌర షిప్పింగ్కు సంబంధించి జరుపుకునే వేడుక. ప్రపంచంలోని ఒక చోటు నుంచి మరొక చోటుకు సుదూర ప్రాంతలకు వస్తువులను రవాణా చేయడంలో అత్యంత చక్కటి వ్యవస్థీకృత,...
రక్షణరంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని ఒడిషాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖండాంతర అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి.అనేక ప్రాంతాల్లో...
మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ, దళితుల హక్కుల కోసం పోరాటం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. జాతి యావత్తూ స్మరించుకునే గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం. ‘బాబూజీ’ అని అణగారిన వర్గాల వారు ప్రేమగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908న బిహార్లోని అర్రా పట్టణానికి దగ్గరలో ఉన్న...
ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పాండిచ్చేరి యూనివర్శిటీలో కళల విభాగం వార్షిక సాంస్కృతిక ఉత్సవం Ezhini 2K24 లో అభ్యంతరకరంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రామాయణం ప్రదర్శన జరిగింది. ప్రస్తుత తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. తరణిక్కరసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో రామాణాయాన్ని కించపరుస్తూ, రామాయణం, అందులోని పాత్రల ఆధారంగా "సోమయానం"...
హెడ్గేవార్ గారు కలకత్తాకు వస్తూనే అనుశీలన సమితితో సంబంధ మేర్పరచుకొన్నారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి ఇలా వ్రాశారు : "హెడ్గేవార్ నేషనల్ మెడికల్ కాలేజి విద్యార్థిగా ఉండగా బెంగాల్లో రచించిన ప్రసిద్ధ గ్రంథం "బంగలార్ విప్లవవాద్" గ్రంథకర్త అయిన నలిని కిశోర్ గుహ కూడా అక్కడే చదువుతూ ఉండేవారు. హెడ్గేవార్ , నారాయణరావ్ సావర్కర్ లకు...
నేటి యువతరం నిత్యం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నారు. కానీ వారు స్వయంగా సామాజికంగా లేరు. తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు కానీ, సామాజిక బాధ్యత గురించి ఆలోచించరు. ప్రతిదీ డబ్బుతో ముడిపెడతారు, కానీ డబ్బు లేని ఆనందం గురించి వారికి ఆసక్తి ఉండదు. మరోవైపు నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోని కూడా సామాజిక...
సమాజంలో పరివర్తన తీసుకునిరావడానికి 5 విషయాలను ఆచరించినట్లయితే సమాజంలో పరివర్తన జరుగుతుందని ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య సహ క్షేత్రప్రచారక్ భరత్ కుమార్ జీ అన్నారు.
1. సామాజిక సమరసత
సమాజంలోని వారందరూ భరతమాత బిడ్డలే. కుల, వర్గ, మత ప్రాదిపదికన విడిపోకుండా అందరం కలసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి. సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి....
ఆకారపు కేశవరాజు
వరహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (2 ఏప్రిల్ 1881 - 3 జూన్ 1925), VVS అయ్యర్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళనాడుకు చెందిన విప్లవకారుడు. తన రచనల ద్వారా ప్రజలలో ధైర్యం, పరాక్రమాన్ని నింపిన వ్యక్తి. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి,...