--Anant Seth
The Eighth day of October this year happens to be the Janma-Tithi of Srimanta Sankardev, an Assamese polymath, who was born in 1449 CE at Alipukhuri near Bardowa, presently in Nagaon district of Assam. He was born to...
Kerala: In a brazen display of anti-Hindu hatred, Kerala State Medical Education Director Dr. Ramla Beevi has issued a diktat that Raksha-bandhan festival should not be celebrated in government medical colleges.
The order states that it has come to the...
తూర్పు లడక్ లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన 20మంది భారత సైనికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. లడక్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఇందులో 20 మంది సైనికులు పేర్లతో పాటు జూన్ 15న జరిగిన...
క్రైస్తవ మిషనరీ గ్రూప్ సంస్థ అయిన "స్క్రిప్చర్ యూనియన్" ఉద్యోగి పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించాడని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.
స్క్రిప్చర్ యూనియన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీ సంస్థ 1867 లో ప్రారంభమైంది. పాఠశాల స్థాయి విద్యార్థులతో బైబిల్ చదివించడం సంస్థ ముఖ్యమైన పని. "స్క్రిప్చర్ యూనియన్"...
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ వ్యాప్తంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారు అన్నారు. ఆదివారం సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ లోని ప్రముఖ డాక్టర్లు, వాలంటీర్లతో నిర్వహించిన వెబినార్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాభారతి...
కరోనా మొదలు నుంచి దేశ వ్యాప్తంగా సేవా భారతి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.
తమిళనాడు లోని కోయబత్తూర్ కు చెందిన "హిందూ ఎకనమిక్ ఫోరం" అనే సంస్థ సేవా భారతి సహకారంతో మైక్రో క్రెడిట్ ఆధారిత వ్యాపారానికి...
New Delhi. BMS should expand its work in unorganised sector and bring transformation in the sector, said RSS sarsanghchalak Dr. Mohan Bhagwat. He was addressing the workers while inaugurating the virtual National conference of Bharatiya Mazdoor Sangh. The conference...
కరొనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్రీయ సేవా భారతి ఉత్తమ ఎన్.జి.ఓ గా ఎంపికయింది.
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇండియా టుడే ప్రతి ఏటా "హెల్త్ గిరి" పేరిట ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. గతంలో 'సఫాయి గిరి'...
హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ లో రూ 3,300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని
(అటల్ టన్నెల్) ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఉన్నారు.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2002 మే...
ఈరోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక సమాజంలో సమరసత నిర్మాణం కోసం కృషి...
శ్రద్ధాంజలి
తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ స్వర్గస్తులు కావడం చాలా బాధాకరమైన వార్త. ఆయన మరణంతో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఆయన మార్గదర్శనంలో పనిచేసినవారికీ, వారు తెలిసినవారికీ హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. హిందూ సమాజాన్ని జాగృతపరచడం కోసం, ముందుకు నడపడం కోసం జీవితాన్ని సమర్పించిన శ్రీ రామగోపాలన్ జీకి...
మానవ హక్కుల పేరిట భారతదేశ చట్టాల్ని ఉల్లంఘించినందుకు గాను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమెస్ట్నీ పై చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉండడం వల్లనే సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ లను స్తంభింపచేయడం జరిగిందని, ఈ విషయమై ఆమ్నెస్టీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని తేల్చి చెప్పింది. ఆమ్నెస్టీ వ్యవహారానికి సంబంధించి...
A bright star has disappeared from the political landscape of Bharat. The demise of former president Dr. Pranab Mukherjee is a huge loss for Bharatiya politics. Openly mingling with all, even with people having contrarian ideologies, while remaining true...
డా. మన్మోహన్ వైద్య,
సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ రంగానికి ఎంతో నష్టం వాటిల్లింది. తమ రాజకీయ సిద్ధాంతం పట్ల నిబద్ధత, నిష్ట కలిగి ఉన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్ధుల పట్ల...
బాబ్రీ కట్టడపు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, ఎల్ కె అద్వానీ, ఉమా భారతి, రామమందిర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ లతోపాటు మొత్తంగా 32...
























