आज पूरा विश्व कोरोना महामारी के संकट से जूझ रहा है। भारत में इस संकट से लड़ने में समाज की एक बड़ी भूमिका रही है। आपदा की कसौटी पर सरकार और समाज से जुड़े अलग-अलग पक्षों को समझने के...
Shri Suresh Bhaiyya Ji Joshi, Sarkaryawah of Rashtriya Swayamsewak Sangh spoke to Shri Prafulla Ketkar, Editor, Organiser (Weekly) on a range of issues from relief work carried out by RSS during the lockdown, Swadeshi, making India ‘Atmanirbhar’, response of...
`కరోనా సంక్షోభ సమయంలో భారతీయ సమాజపు అంతర్గత శక్తి ప్రపంచానికి వెల్లడైంది’అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ సురేశ్ భయ్యాజీ జోషి అన్నారు. లాక్ డౌన్ సమయంలో స్వయంసేవకులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు, స్వదేశీ, ఆత్మనిర్భర భారత్ మొదలైన అనేక అంశాలపై ఆర్గనైజర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్ర. కరోన...
షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తులపై దాడికి పాల్పడ్డ 16 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ జిల్లా మహారాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  అహంఘర్ ఎస్.ఎస్.పి త్రివేణి సింగ్ తెలిపిన వివరాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్  పత్రిక కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: అజంఘర్ జిల్లా సికిందర్ పూర్ ఐమా గ్రామానికి చెందిన ముస్లిం...
అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ జగదేవరామ్ జీ ఓరాన్ హఠాత్ మరణం మాకు, సంఘ స్వయంసేవకులను, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కార్యకర్తలందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. చిరుప్రాయంలోనే ఓరాన్ జీ కి  కళ్యాణ్ ఆశ్రమ్, సంఘ్ తో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఖరు శ్వాస వరకు ఆయన దేశ, సమాజ...
The sudden demise of respected Shri Jagadevaram ji Oraon, President, Akhil Bharatiya Vanvasi Kalyan Ashram, today is an unbearable shock for all of us ,Sangh swayamsevaks and volunteers of Vanvasi Kalyan Ashram. His association with the Kalyan Ashram and the...
राष्ट्रीय स्वयंसेवक संघ - 15-Jul-2020 अखिल भारतीय वनवासी कल्याण आश्रम के अध्यक्ष आदरणीय श्री जगदेवराम जी उरांव का आज अचानक देहावसान हम सभी संघ स्वयंसेवक तथा कल्याण आश्रम के कार्यकर्ताओं के लिए दु:ख से स्तिमित कर देने वाला नियति का...
రాజు మహా విష్ణువు ప్రతినిదిగా రాజ్యానికి, ప్రజలకు సంరక్షకుడిగా వ్యవహరించాలన్నది ప్రాచీన రాజనీతి సూత్రం. రాజు నిరంకుశుడిగా మారకుండా, ప్రజలను పీడించకుండా నివారించడానికే ఈ ఏర్పాటు చేశారు. అందుకనే భూమి, ఇతర సాధన సంపత్తికి రాజు యజమాని కాదని, కేవలం సంరక్షకుడు మాత్రమేనని అన్నారు. కానీ విదేశీ సామ్రాజ్యవాద పాలకుల కాలంలో ఈ రాచరిక...
In world history, Japan is credited with the title of the first Asian country winning over a European power. When we look back to our history, rather a western narrative of Indian history, it fills our heart with contempt,...
కేరళలోని ప్రపంచ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ విషయంలో సుదీర్ఘంగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానిదేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆలయ నిర్వహణ వివాదంలో జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ధర్మాసనం రాజ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ప్రకారం.. ఆలయ నిర్వహణ బాధ్యత ఇకపై రాజకుటుంబాని దక్కుతుంది. సుప్రీం...
నిజమైన భారత్ గ్రామాలలో కనిపిస్తుందనేది ఎంత వాస్తవమో నిజమైన ఆదర్శ గ్రామాన్ని గుర్తించడమనేది కష్టం అనేది కూడా అంతే నిజం. మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగపూర్ జిల్లాలోని ఉన్న బఘువార్ గ్రామాన్ని సందర్శిస్తే, అలాంటి ఆదర్శ గ్రామానికి ఉండే లక్షణాల్లో ఏ ఒక్కటీ తక్కువ కాని ఒక గ్రామం మనం గుర్తించవచ్చు. బఘువార్లో...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, కడప జిల్లా కలెక్టర్ను సంప్రదించి...
-- డా. శ్రీరంగ గోడ్బోలె మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఒట్టమన్ సామ్రాజ్య విచ్ఛిన్నం, టర్కీ ఖలిఫత్ రద్దు తరువాత భారతీయ ముస్లింలలో వచ్చిన మార్పును ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) సూచిస్తుంది. ఖలీఫాను(ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి మత నాయకుడు)  తిరిగి నియమించుకోవడమే ఈ ఉద్యమపు ప్రధాన లక్ష్యం. ఖిలాఫత్ ఉద్యమం జరిగి వందేళ్లు...
A Talk by Dr. Sri Krishna Gopal Ji, Sah Sarkaryavah of Rashtriya Swayamsevak Sangh at 'Gyan Sangam' Organised by Intellectual Forum of North East (IFNE) https://youtu.be/G2Es2D34ubo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచించింది. దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న...