-- Dr. Manmohan Vaidya Bharat was in the midst of fighting the thickening Corona pandemic situation when the news of Chinese attempt to encroach into Ladakh's Galwan region and the ensuing struggle of our armed forces rattled the country. Twenty...
ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టే వాక్సిన్ (టీకా) కనిపెట్టేందుకు వివిధ దేశాలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారతదేశానికి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ 'భారత్ బయోటెక్' కోవాక్సీన్ పేరిట ఒక వాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ కోవాక్సీన్ పై క్లీనికల్ ట్రయల్స్ (మానవ శరీరంపై ప్రయోగం) జరిపేందుకు భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ బయోటెక్ సంస్థకు అనుమతి మంజూరు...
• ఐసీయూ గదులు, ఏసి వసతులతో ఆసుపత్రి నిర్మాణం • వెంటిలేటర్ వార్డుకి కల్నల్ సంతోష్ బాబు పేరు ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) 250 ఐసియూ గదులతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. టాటా సన్స్ సంస్థ సహాయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో...
స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ సహ సర్ కార్యవాహ శ్రీ వి.భాగయ్య జీ అన్నారు. 30 జూన్ న హైదరాబాద్ లోని సంఘ కార్యాలయంలో స్వదేశీ స్వావలంబన్ అభియాన్...
The Covid-19 crisis has fragile the rigid, unyielding mental conditions of the human minds. Trends are changing across the globe and speculations are made for a post covid scenario. India’s Prime Minister, Narendra Modi, gave a national call for...
భారత, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం లేహ్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని అక్కడ నుంచి సరిహద్దుకు వెళ్లారు. సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) దళాలతో పాటు సైనికాధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దులో...
ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నక్సలైట్లు, మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ  పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు,  నక్సలైట్ల అగ్రనాయకుల సమావేశం జరుగుతున్నట్లు  తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు...
'సమదృష్టి క్షమత వికాస ఏవం అనుసంధాన మండలి' (సక్షమ్) గుర్తింపు పొందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. నాగపూర్ లో 2008 లో ప్రారంభించబడినది. దివ్యాంగుల సాధికారికత కోసం ఉద్దేశింపబడినది. పరిశోధన, ఉద్యోగ, న్యాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. .. దృక్కోణం: సమాజంలోని ప్రతీవ్యక్తీ  తమదైన దివ్యత్వాన్ని కలిగి ఉంటారనే విశ్వాసంతో సక్షమ సంస్థ దివ్యాంగుల...
• 1.50 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన • పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి • ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల పేద ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంక్షేమ పథకాన్ని...
భారత్-చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల బలగాల ఘర్షణ ఘటన జరిగిన అనంతరం ఆ దేశ వస్తువులను నిషేధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా  బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీ ప్రవేశద్వారం వద్ద ‘ఈ కాలేజీలో చైనా యాప్‌లు, ఉత్పత్తులు నిషేదించారు’ అనే...
28 జూన్ 2020 నాటి ప్రధానమంత్రి 'మన్ కి బాత్' ప్రసంగంలో  కర్నాటకకు చెందిన కామేగౌడ చేసిన సమాజ కార్యాన్ని ప్రస్తావించడం జరిగింది. మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల.. గతంలో వర్షాలకు నోచుకోని ఆ గ్రామంలో...
అడ్డు వచ్చిన మహిళలపై దాడికి యత్నం 'జీవించే హక్కు' కల్పించమంటూ బాధితుల వేడుకోలు యాచకమే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సి వర్గానికి చెందిన బుడగ జంగాల కుటుంబాలపై స్థానిక చర్చి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో జరిగింది. . బాధితులు అందజేసిన వివరాల ప్రకారం.. దొరసానిపల్లె గ్రామంలో వెనుకబడ్డ బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు గత 15 ఏళ్లుగా ఉపయోగంలో...
•     మృతుడిపై గతంలో అనేక ఉగ్రవాద కేసులు   • లాక్-డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్న రెండు వేల మంది వివాదాస్పద మత గురువు, వహదత్-ఇ-ఇస్లామి వ్యవస్థాపక అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ నజీరుద్దీన్(70) కరోనాతో శనివారం ఉదయం సైదాబాద్ లోని తన నివాసంలో మృతి చెందారు.  అతని అంత్యక్రియలని హజరత్ ఉజాలే షా ఇద్...
‘యుద్ధం చేయకుండానే విజయం సాధించు’ అనే సూత్రాన్ని చైనా మన పైనా కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఒక పక్క నాసిరకమైన, చవకైనా వస్తువులతో మన మార్కెట్ ను ముంచెత్తడానికి ప్రయత్నిస్తోంది. మరోపక్క లడఖ్, అరుణాచల్, సిక్కిం మొదలైన ప్రాంతాల్లో నిరంతరం చొరబాట్లకు పాల్పడుతూ మన భూభాగాలను కబళించాలనుకుంటోంది. చైనా సాగిస్తున్న ఈ...
--Chidananda Mohapatra  The annual nine-day sojourn of Lord Jagannath commenced at the holy town of Puri with the trinity reaching Sri Gundicha temple where lord Biswakarma gave shape to Purna Brahma. The celebration of Rath Yatra amidst the novel corona...