• ప్రశ్నించినవారిపై ఎస్సీ ఎస్టీ కేసుల పేరిట బెదిరింపులు     • పాస్టర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలని ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు  ఆంధ్రప్రదేశ్: ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు పూజించుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నమూనాను స్థానిక పాస్టర్ తొలగించివేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కధనం ప్రకారం.. గోకవరం మండలంలోని మారుమూల ఇటిక్యాలపల్లి...
--డా. సంపదానంద  మిశ్రా సంస్కృత భాష ద్వారానే భారతదేశం శతాబ్దాలుగా తన ఉనికిని దేదీప్యమానంగా, నిరంతరాయంగా చాటుకుంటున్నది. మన దేశ భవిష్యత్తు ప్రభావవంతమైన సంస్కృత భాషపై ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో మన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు  ప్రధాన స్రవంతిలోని  పాఠ్యాంశాల నుండి  అత్యున్నత మేధాశక్తి, జ్ఞానం, చురుకుదనం ఉన్న సంస్కృత భాషను...
రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ మొమల్ చక్రవర్తి అక్బర్‌తో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయం అది. అప్పటికే మహారాణా ప్రతాప్ ఈ పోరాటంలో తన సంపద మొత్తాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఇదే సమయంలో తాను కష్టించి సంపాదించిన సంపదనంతా సమర్పించి, చారిత్రక హల్దీఘాట్  యుద్ధంలో  రాణాప్రతాప్ కి ఆర్ధిక సహాయం చేసిన వ్యాపారవేత్త భామాషా.. దేశం భక్తి, త్యాగాలకు ఉదాహరణగా నిలిచాడు.  నాటి హల్దిఘాటి మహారాణా ప్రతాప్‌కు...
--Shaan Kashyap Forty three years have passed since Smt Indira Gandhi informed the nation in the morning of June 26, 1975 that “The President has proclaimed an Emergency. This is nothing to panic about.” However,...
విద్యాబోధన ముసుగులో ఓ క్రైస్తవ పాఠశాల అధ్యాపకులు విద్యార్ధులను మతమార్పిడులకు గురిచేస్తున్న ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దన్బాద్ జిల్లా బెల్గర్హియా గ్రామంలోని ఒక చర్చిలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న గ్రామస్థులు సోమవారం రాత్రి చర్చి వద్ద ఆందోళనకు దిగారు. చర్చిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి పిల్లలకు పాఠాలు నేర్పుతున్న...
-- చంద్రమౌళి కళ్యాణ చక్రవర్తి "కూర్చున్న కొమ్మను నరుక్కొని మరీ మనం విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశానికి అత్యవసరం విజ్ఞతతో కూడిన స్వదేశీ, విదేశీ విద్యావిధానాల మేలు కలయిక" -  డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ                       ...
ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చెలేగా.. ఈ నినాదం వినగానే మన కళ్ల ముందు కదులుతారు దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత.. బ్రిటిష్‌ వారు భారత దేశాన్ని చీల్చి పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చిన...
ప్రకటన  దేశ సమైక్యత, సార్వభౌమత్వం, గౌరవాలను కాపాడేందుకు లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో విధినిర్వహణలో సర్వోన్నతమైన త్యాగాన్ని చేసిన వీరులైన సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. భారత ప్రజానీక తరఫున అమరులైన సైనికుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాము. చైనా ప్రభుత్వపు, సైన్యపు ఈ హింసాత్మక, దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ...
కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే ‘యుగ ప్రవక్త’ లేక ‘యుగ ద్రష్ట’ అంటారు....
‘ఒకవేళ బ్రిటీష్ వారు వెళ్లిపోయినా- హిందువులంతా శక్తివంతమైన దేశంగా అవతరిస్తే తప్ప.. మన స్వేచ్ఛను మనం పరిరక్షించుకోలేం..’ యువతరం అంటే ‘సుగంధం వెదజల్లే సుమాలు’.. తాజాగా ఉన్నపుడే ఈ సుమాలు భరతమాత పాదాల చెంతకు చేరాలి.. ఏ వాసన లేని, వాడిపోయిన పూలు అర్చనకు నిరుపయోగం. - జాతి ఐక్యత, యువత బాధ్యత గురించి కొన్ని దశాబ్దాల...
By - Dr. K.S.Radhakrishnan The term Islamophobia has not yet been defined properly. It has been described differently by the pro-Islamic and anti-Islamic groups. Academically neutral connotations have not yet been assigned to the term. The Islamist group of thinkers...
Rashtriya Swayamsevak Sangh - 17-Jun-2020 Rashtriya Swayamsevak Sangh pays homage to those valiant soldiers who made the supreme sacrifice in line of duty, at the borders in the Galwan Valley region of Ladakh to protect the sovereignty, integrity and dignity...
దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో సాధువుల దారుణ హత్య ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ను నడిరోడ్డు మీద కర్రలతో కొట్టి పైశాచికంగా కొట్టి హత్య చేసిన ఈ ఘటనను కరోనా లాక్ డౌన్ హడావుడి పేరుతో ప్రధాన మీడియా చాప కిందకు తోసేసింది. కానీ మహారాష్ట్రకు...
భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు స్వస్థలం సూర్యాపేట. బీహార్‌ 16వ బెటాలియన్‌కు చెందిన సంతోష్‌ బాబు ఏడాది కాలంగా భారత్ -...
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎం) యువజన విభాగం ప్రెసిడెంట్ పీఏ మొహమూద్ రియాస్‌తో సోమవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహానికి ఓ  ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య కేసులో దోషిగా ఉన్న వ్యక్తి హాజరుకావడంతో దుమారం రేగుతోంది. విజయన్ కుమార్తె వివాహానికి ఓ హత్య కేసులో...