సహజంగా భారతదేశ ప్రయోజనాలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టుల నైజం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే యుద్ధ సమయాల్లో కూడా వీరి వైఖరి ఇదే విధంగా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. 1962 భారత్ - చైనా యుద్ధం జరుగుతున్న సమయం.. ఈ యుద్ధంలో కమ్యూనిస్టులు చైనాకు మద్దతు...
భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు తెలంగాణలోని సూర్యాపేట వాసిగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో కల్నల్ సంతోష్ బాబు కుటుంబంలో...
Bengaluru: The common lands are resources accessible to the whole community of a village with no exclusive property rights to any individuals. Gomala can be translated as village pastures for cattle, livestock to graze. At Arikere of Chikkaballapura district...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ వల్లూరి రామకృష్ణ నిన్న (9 జూన్) రాత్రి గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. వారి వయస్సు 72 సంవత్సరాలు. ప్రస్తుతం జాగృతి వారపత్రిక కార్యాలయ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. వల్లూరి రామకృష్ణ  ఆదర్శ స్వయంసేవక్, కార్యకర్త. బాపట్లలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1968లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నగర...
కె. శ్యామ్ ప్రసాద్ లాక్ డౌన్ సందర్భంగా దేశంలో వివిధ చోట్ల జాతీయ రహదారులగుండా వలస కార్మికులు కుటుంబాలతో నడిచివెళుతున్న హృదయ విదారక చిత్రాలు దేశంలో చర్చను లేవదీశాయి. ప్రేమ పుట్టుకొచ్చింది. మోడీ పై యశ్వంత సిన్హా వంటి మోదీ వ్యతిరేకులకు వలస కార్మికుల వట్ల అకస్మాత్తుగా దాడికి ఒక ఆయుధం లభించింది. అస్త్రశస్త్రాలు సంధించటం...
ఆధునిక కమ్యూనిజంలో హింస విడదీయరాని అంశమని అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. బందీలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, నిరసనగళం వినిపించిన కార్మికులను చంపేయడం, రైతులను ఆకలిచావులకు గురిచేయడం వంటివి కేవలం ఎక్కడో జరిగిన `చెదురుమదురు’ సంఘటనలనే భ్రమ నుంచి మనం బయటపడాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ వ్యవస్థ వేళ్లూనుకుందో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే...
కర్నాటకలోని భాగల్ కోటి నగరంలోని ఒక వీధి. అక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. నెలంతా కష్టపడితే వచ్చే సంపాదనపైనే ఆధారపడి జీవించే వారే. అలా కష్టపడి సంపాదించి కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బుతో పాటు, మరికొంత అప్పు చేసి మరీ ఈ కరోనా సమయంలో ఇంటిని నడిపిస్తున్నారు. ప్రేరణదాయకమైన సంఘటన లాక్ డౌన్ సమయం లో...
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది. అయితే కంటైన్‌మెంట్‌ జోన్‌ల వరకే దాదాపు పరిమితం చేసింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. జూన్‌ 8 నుండి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి. జూన్‌ 8 నుండి ప్రార్థనా సమావేశాలు, దేవాలయాలు, హోటల్స్‌, మాల్స్‌ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. దీంతో తిరుమలతో పాటు...
Telangana: Swayamsevaks of Rashtriya Swayamsevak Sangh in twin cities of Hyderabad & Secunderabad were called upon to prepare food at short notice and given a time of 8 hours to prepare and keep them ready at different railway stations...
--Ananth Seth It was on 28th May 1883 that a 'remarkable son of India' was born. The four words in quotes - this should be of attention for the perpetual controversialists – are the words used by one of the...
వీర్ సావర్కర్ అసలు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు. గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి. భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు చేసింది. విదేశీ వస్త్రాలను బహిరంగంగా మంటల్లో కాల్చేసిన జాతీయవాది. దేశ సమగ్ర...
-- ప్రొ. కపిల్ కుమార్ కమ్యూనిస్ట్, కాంగ్రెస్ మేధావులు, చరిత్రకారులు 70 ఏళ్లుగా ఏ చారిత్రక సత్యాలను ప్రజల నుంచి దాచిపెడుతూ వచ్చారో ఆ నిజాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. నిజాలను ఎక్కువ కాలం దాచిపెట్టలేరని, వక్రీకరించలేరని దీనివల్ల స్పష్టమవుతోంది. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వీర సావర్కర్ ఘన చరిత్రను మరుగునపరచేందుకు చేసిన ప్రయత్నం...
Bharatiya response to CORONA | Dattatreya Hosabale, Sah Sarakaryavaha, RSS
దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న వలస కూలీలను ఆదుకొనేందుకు సేవా భారతి అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సైతం సేవా భారతి సేవలను ప్రస్తుతిస్తోంది. ఈ సేవలకు సంబంధించి సేవా భారతి తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ వాసు గారితో 'నిజం టుడే ఛానల్' ముఖాముఖి - 1వ భాగం  'నిజం టుడే' యూట్యూబ్...
Balagokulam Bharat (Hyderabad chapter) conducts annual Shibir for all karyakartas which could not be held this year due to the tough pandemic crisis the world is facing. These challenging times however could not deter the determination of the Balagokulam...