కరోనా సంక్షోభంతో భూభ్రమణం తప్ప మిగిలినవన్నీ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. రైళ్లు, విమానాలు నడవడం లేదు. వాహనాల రాకపోకలు దాదాపుగా లేదు. దీనితో భూమి, ప్రకృతి కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాయి.
లాక్ డౌన్ కాలంలో వాతావరణ కాలుష్యం చాలామటుకు తగ్గిపోయింది. నదుల్లో నీళ్ళు స్వచ్ఛంగా మారాయి. జంతువులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగాయి. గాలి ఎంత...
About a thousand Telugu students, stuck in Jalandhar in Punjab, due to the Corona Lockdown, could return home safely, thanks to the efforts by the RSS. A special train is taking about 600 of them to Vijayawada in Andhra...
-- ఆర్ సుందరం
ప్రతి తరంలో ఏదో ఒక అనిశ్చిత, హఠాత్పరిణామం ఏర్పడుతూ ఉంటుంది. కోవిడ్ 19 అటువంటిదే. నాలుగు నెలలుగా ఇది ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ దేశం ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య లక్షలు, మరణించినవారి సంఖ్య వేలల్లో ఉంటే మన దేశంలో మాత్రం వ్యాధి...
మాస్కులు, పీపీఈ కిట్ల తయారీలో భారత్ స్వావలంబన
భారత్ స్వావలంబన సాధించాలని, ప్రపంచంతో అన్నింటిలో పోటీ పడాలని ప్రధాని నిన్నటి తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. భారత ప్రజానీకం తలచుకుంటే ఎలాంటి కార్యమైన సాధ్యపడుతుందని చెపుతూ అందుకు ఉదాహరణగా వైద్యులకు అత్యవసరమైన సూట్ లు, మాస్క్ ల తయారీలో భారత్ అతి తక్కువకాలంలో స్వాలంబన ఎలా సాధించిందో ప్రస్తావించారు. ఆ...
నిర్మల్ జిల్లా: లాక్-డౌన్ ఉల్లంఘన విషయంలో తలెత్తిన వివాదం భైంసాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.
అందిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని శివాజీనగర ప్రాంతంలో ఇటీవల కొత్తగా మసీదు నిర్మాణం జరిగింది. 10వ తేదీ రాత్రి సుమారు 200 మంది లాక్-డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రార్ధనల పేరిట ఆ మసీదు వద్ద గుమిగూడటంతో స్థానికులు వారిని వారించే ప్రయత్నం...
नई दिल्ली, 9 मई 2020: देवर्षि नारद जयंती के अवसर पर इन्द्रप्रस्थ विश्व संवाद केंद्र द्वारा पत्रकारों के साथ ऑनलाइन सेमीनार का आयोजन किया गया। राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य मुख्य वक्ता व वरिष्ठ पत्रकार श्री...
విశాఖపట్నం: నగరంలోని గోపాలపట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్స్ కర్మాగారం నుండి రసాయన వాయువు వెలువడిన ఘటనగురువారం తెల్లవారు జామున 3గం ప్రాంతములో చోటుచేసుకుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. కొంతమంది చనిపోయినారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉండటం దిగ్బ్రాంతికరమైన విషయం. ఆవులు, గేదెలు తదితర జంతువులు ఈ ఘటనలో మరణించాయి.
ఈ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రీయ...
Andhra Pradesh(VSK): The neighbours of the surrounding villages were severely dehydrated when the chemical gas from the polymer plant located at Gopalapatnam near Venkatapuram in Visakhapatnam leaked at 3am on Thursday morning. Infants, in particular, have become very ill....
Mumbai: Over a fortnight has passed but there is hardly any headway in solving the mystery behind the ghastly murder of two Panchdashnami Akhara Sadhus and their driver that happened at Gadchinchle Forest Check Post in Maharashtra’s Palghar district...
We are meeting in a very peculiar situation when the entire world is grappling with the Corona Pandemic, and we are forced to interact in the virtual world. I welcome you all to this interaction.
This is an unprecedented scenario...
--ప్రదక్షిణ
భారత్ స్వాతంత్ర్యానంతరం, గత కొన్ని దశాబ్దాలుగా అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో చొచ్చుకుపోయి పాతుకుపోయిన వామపక్షవాదులు, వారి హిందూవ్యతిరేక/భారతదేశవ్యతిరేక భావజాలంతో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. విచిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా మతం/దేవుడు లేడు అని తాము నాస్తికవాదులమని చెప్పుకునే కమ్యూనిస్ట్ లు, భారత్ లో మాత్రం ఇస్లాంమత ఛాందసవాదo – దాని వికృతరూపమైన జిహాద్ దాడులు, క్రిస్టియన్...
భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది, చాలా సంపన్నమైనది. మన నాగరికత, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకులు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు. భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకణ్కర్ పేరు చెప్పుకోదగినది. భోపాల్ నుండి 46 కిలోమీటర్ల...
కరోన యోధులకు అపూర్వ వందన సమర్పణ వివిధ నగరాలలో పూలు కురిపించిన వైమానిక దళం కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పొలిసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ వైమానిక దళాలకు చెందిన జెట్స్, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా...
7 నవంబర్ 1966, కార్తీక శుక్ల అష్టమి, గోపాష్టమీ రోజు ఢిల్లీలో పార్లమెంటు భవనం సాక్షిగా, నిరాయుధులైన, పూజింప తగిన హిందూ సాధువులపై, గోమాత భక్తులైన హిందువుల పై కాల్పులు జరిపింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం. భాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి అనేక రకాలైన దాడి జరిపింది. ప్రత్యక్ష సాక్షులు, ఆ క్రూరమైన దాడికి...
త్రయంబకేశ్వర్ లోని దక్షిణ ముఖి హనుమాన్ దేవాలయపు మహంతు కల్పవృక్ష గిరి మహారాజ్(70) వారి తోటి మహంత్ సుశీల గిరి మహారాజ్ (35), వారి వాహన డ్రైవర్ నీలేష్ తెల్గడే (30) లు క్రూరంగా హత్య చేయబడ్డారు. ఏప్రిల్ 16 న మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని గడ్ చించులే ఊరిలో అత్యంత పాశవికంగా సాధువులను...























