అయోధ్య వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా.. ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపలేకపోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఈ కేసును ఆగస్టు 6...
The 3-member mediation panel that was setup by the Supreme Court has expressed that the Ayodhya case cannot be resolved through negotiations as per a media report. The panel's decision was submitted to the court in a closed...
Seva Bharati, a city-based NGO, has set up a Mobile Medical Aid to help the marginalised people with medical treatment. Due to lack of proper treatment many people, especially slum-dwellers suffer the most, and to help these...
‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయనందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖలీద్ అనే 17 ఏళ్ల బాలుడికి నిప్పంటించారన్న వార్త నిరాధారమైనదని తేలింది. ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయడానికి నిరాకరించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ముస్లిం బాలుడికి నిప్పంటించారంటూ పేర్కొంటూ మీడియాలోని ఒక వర్గం నకిలీ వార్తలను సృష్టించి వ్యాప్తి చేసింది....
Tamilnadu: In a shocking incident, a 70 year old temple priest and his son were hacked to death by a gang for opposing encroachment of the lake bed in their village. The incident took place on Monday...
నిరంకుశుడైన టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ, ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన 'టిప్పు జయంతి' వేడుకలను ప్రస్తుత యడ్యూరప్ప ప్రభుత్వం రద్దుచేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కన్నడ భాషా,సాంస్కృతిక శాఖ కార్యదర్శి విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుండి...
దేశ విభజన తర్వాత స్థానిక హిందువుల కోరిక మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం వెయ్యేళ్ళ నాటి పురాతన హిందూ దేవాలయాన్ని పూజాదికాల కోసం తెరిచింది. సియాల్ కోట్ పట్టణంలో ధారావాల్ ప్రాంతంలోని ఈ షావ్లా తేజ సింగ్ దేవాలయానికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది. రషీద్ నియాజ్...
“పక్షవాతానికి గురైన పిల్లవాడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా ఎటువంటి నమ్మకం కలగనప్పుడు ఆ నిస్సహాయ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. అటువంటప్పుడు ఒక మహానుభావుడు వచ్చి, పైసా కూడా తీసుకోకుండా వేళ్ళతో మసాజ్ చేయడం ద్వారా పిల్లవాడికి చికిత్స అందించినపుడు...
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో కమలం వికసించింది. బలపరీక్షలో భాజపాకు మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే రెండు ఓట్లు అదనంగా రావడంతో యడియూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు...
ఈ మధ్య  కశ్మీర్‌ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని అడిగేవారున్నారు. కశ్మీర్‌ గురించి అనేక మందికి అనేక అభిప్రాయాలు...
हिन्दुओं को बदनाम करने करने वाले षड्यंत्रकारियों का पर्दाफाश करेगी विहिप - विजय शंकर तिवारी, केंद्रीय सह मंत्री विहिप दिल्ली में आयोजित कार्यक्रम में हिन्दू विश्व पाक्षिक पत्रिका के मॉब लिंचिंग एक षड्यंत्र विशेषांक का विमोचन...
मॉब लिंचिंग के नाम पर हिन्दू समाज व देश को बदनाम करने के षड्यंत्र रचे जा रहे - दीपक चौरसिया दिल्ली में आयोजित कार्यक्रम में हिन्दू विश्व पाक्षिक पत्रिका के मॉब लिंचिंग एक षड्यंत्र विशेषांक का...
दिल्ली में आयोजित कार्यक्रम में हिन्दू विश्व पाक्षिक पत्रिका के मॉब लिंचिंग एक षड्यंत्र विशेषांक का विमोचन किया गया. कार्यक्रम में न्यूज़ नेशन के कंसल्टिंग एडिटर दीपक चौौरसिया, विहिप कार्याध्यक्ष आलोक कुमार, संयुक्त महामंत्री डॉ. सुरेंद्र...
Written by Air Marshal Raghunath Nambiar - Deputy Chief of Staff of IAF On the 24 of June 1999 the Indian Air Force dropped its first LGB in anger. The release was from a Mirage 2000 and I was privileged...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) మహేంద్రసింగ్‌ ధోనీ భారత ఆర్మీలోని పారాచూట్‌ రెజిమెంట్‌లో తన శిక్షణ ప్రారంభించాడు. రెండు నెలల పాటు క్రికెట్‌ కు దూరంగా వెస్టిండీస్ పర్యటన నుండి విశ్రాంతి తీసుకున్న ధోనీ బుధవారం బెంగళూరులోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పారాచూట్‌...