Sewa Bharati Purbanchal swings into action, rescues affected families, opens relief camps Guwahati: Over 30 lakh people have badly been affected in the recent devastating floods that caused havoc in 28...
పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాలను తిరిగి పొందడంలో భారత సైన్యం ప్రదర్శించిన వీరోచిత సాహసం, ఎదురులేని ధైర్యానికి 1999 నాటి కార్గిల్ యుద్ధం ఒకజ్ఞాపకం. ఈ మధ్యకాలంలో తరచూ భారత రక్షణ దళాల శౌర్యపరాక్రమాన్ని, సామర్థ్యాన్ని తరచూ అనుమాస్తూ అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే చర్యకు పాల్పడింది.
Arunima Chitale Pophali Imagine, “Being a helpless parent of a kid who was paralysed and no treatment had given any hope even after a huge amount of...
‘దేశమును ప్రేమించుమన్నా.. దేశమంటే మట్టికాదోయ్..’ - అనే గురజాడ వారి గేయం అంటే వామపక్షాల వారికి చెప్పలేనంత అభిమానం. గురజాడ వారు భగవద్గీతను ప్రశంసించినా, రాజభక్తిని కలిగి ఉన్నా- ‘కామ్రేడ్ల’కు అభ్యంతరం లేదు. అయితే- అదే దేశభక్తిని చాటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వారి ‘నమస్తే సదావత్సలే మాతృభూమి’ అనే ప్రార్థనా వాక్యం వింటే...
Described by British as ‘The Father of Indian Unrest’ Bal Gangadhar Tilak was a multifaceted personality. He was a social reformer, freedom fighter, national leader, and a scholar of Bharatiya history, sanskrit, Hinduism, mathematics and astronomy. Bal...
కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించడంతో భారత విదేశాంగ శాఖ వీటిని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌...
సంస్కృత భాష తెలియకుండా భారత్ గురించి పూర్తిగా తెలుసుకోవడం సాధ్యంకాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. దేశంలోని అన్నీ భాషలలో, గిరిజన భాషలతో సహా, 30శాతం సంస్కృత పదాలు ఉంటాయని ఆయన అన్నారు. నాగపూర్ లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణా జిల్లాలో 9వ తరగతి విద్యార్థిపై  ముస్లిం విద్యార్థుల ముఠా దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. ఇందుకు కారణం పాఠశాలలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు 'అల్లాహు అక్బర్' అని అరవడంపై ఆ విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేయడమే. ఈ సంఘటన జూలై 7 న...
భారత పునర్నిర్మాణ ప్రక్రియలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఉద్యమ పాత్ర పోషిస్తోందని జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్ పేర్కొన్నారు. వాల్టర్ తన భారత పర్యటనలో భాగంగా నాగపూరులోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సరసంఘచాలక్ మోహన్ జీ భగవత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  ఈ విషయమై  కొద్దిమంది చేసిన విమర్శలపై కూడా...
https://youtu.be/UgO9Bg1FTqw
How the Church seeks to overcome the FCRA crackdown? Conversion requires continuous funding. Most of us assume that this funding happens only from abroad. In the year 2016-2017, 25000 NGO received Rs 18065...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్ -2 ప్రయోగం విజయవంతమైంది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ మార్చ్3ఎం1 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్‌-2 నిర్ణీత కక్ష్యలోకి...
రాష్ట్ర సేవిక సమితి అఖిల భారతీయ కార్యకారిణి, ప్రతినిధి సభ బైఠక్ లు నాగ్‌పూర్  రేషింబాగ్ లోని  స్మృతి మందిర్ ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. 22 జూలై 2019 తో ముగియనున్న ఈ బైఠక్‌ లలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 261 కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు...
మాజీ కేరళ డిజిపి జాకబ్ థామస్, కొచ్చిలో జరిగిన ఆర్.ఎస్.ఎస్ ఐటి మిలన్  గురు దక్షిణ కార్యక్రమానికి హాజరయ్యారు, అందరూ స్వయంసేవకుల మాదిరిగానే ఆయన కూడా ప్రణామ్ స్థితిలో సంఘ ప్రార్ధన చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన  ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్చంద సంస్థగా  ఆర్ఎస్ఎస్...
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నకేసులో   కాశ్మీర్ వార్తాపత్రిక సంపాదకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ప్రశ్నించింది. లోయలోని ‘జిహాదీ విలేఖరులకు’ ఐ.ఎస్.ఐ  మీడియా కేంద్రం  సహాయం ఉందని వారు చెప్పారు.కాశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్ ద్వారా రావల్పిండిలోని ఐ.ఎస్.ఐ  సెల్  సృష్టించబడిందని జాతీయ దర్యాప్తు సంస్థఅధికారులు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.