"ఒక సంస్థను రిజిస్టర్ చేసుకునేందుకు దాఖలు చేసుకున్న దరఖాస్తును సంబంధిత చట్టంలోని సెక్షన్ 3 ఏ క్రింద తిరస్కరించే పూర్తీ అధికారం రిజిస్త్రార్ కు ఉంటుంది’’ అని ముంబై హైకోర్ట్ స్పష్టం చేసింది. `రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్’ పేరున ఒక చారిటబుల్ సంస్థను రిజిస్టర్ చేయాలంటూ వచ్చిన దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించడంపై కోర్ట్ ఈ...
Nandurbar District (Maharashtra): ‘Dependency on Farming alone can’t liberate the family and kids from hunger thus shifting to city for some petty job is inevitable'- this narration unveils the harsh reality once faced by farmer families of Nandurbar district...
Kreeda Bharathi organized a unique event " Run 4 BharatMata " aimed at spreading the idea of national unity and consciousness by taking caring of one's health" on Jan 27th in Hyderebad. Around 700 people ran the 5k run from...
Vishwa Samvad Kendra, an initiative of Samachara Bharati, organised the Social Media Sangamam in Hyderabad on 27 January 2019.  
గత 33 ఏళ్లుగా ప్రతి ఏటా బెంగాల్ కు చెందిన శ్రీ బుర్రాబజార్ కుమారసభ పుస్తకాలయ్ వారు ప్రదానం చేస్తున్న ప్రతిష్టాత్మక 'వివేకానంద సేవా సమ్మాన్' పురస్కారం 2019 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సామజిక కార్యకర్త డా. శ్రీ బి సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు. జూలై 3, 1938వ సంవత్సరంలో వరంగల్ పట్టణంలో జన్మించిన...
ప్రతి సంవత్సరం జనవరి 30న హిందూ జాతీయవాదం గురించి కువ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులకు అలవాటైపోయింది. జనవరి 30, 1948న మహాత్మా గాంధీ హత్య జరిగింది. దీనికి కొన్ని నెలల ముందే భారత్ రాజకీయ స్వాతంత్య్రం సాదించు కుంది. ఆ స్వాతంత్య్రానికి కొన్ని గంటల ముందే దేశం రెండుగా విభజితమయ్యింది. కాంగ్రెస్ మెతకవైఖరి, ముస్లిం...
రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ స్వాగతిస్తోంది. ఈ అంశానికి సంబంధించి 67.703 ఎకరాల భూమిని 1993లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో వివాదానికి సంబంధం లేని భూమి కూడా ఉండటం వలన కేంద్ర ప్రభుత్వం తాజాగా అభ్యర్ధన పిటిషన్ దాఖలు చేసింది. ఈ 67.703 ఎకరాల భూమిలో శ్రీరామజన్మభూమి న్యాస్...
VHP welcomes the application of Union Government to the Hon'ble Supreme Court for restoraing 42 acres of land of Ram Jaanam Bhumi Nyas to it. The Nyas had obtained the land for the construction of Shri Ram Mandir. The Union...
ఆడియో మరియు వీడియో రూపంలో వ్యాప్తి చెందుతున్న సమాచారమే నేటి మీడియాకు ప్రధాన వనరుగా మారిందని, వాస్తవికత, విశ్వసనీయతల మూలంగానే సోషల్ మీడియా సమాచారానికి ఆదరణ ఏర్పడుతుందని భారతి వెబ్ సీఈఓ శ్రీ మిలింద్ ఓక్ అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో విశ్వసంవాద కేంద్ర ఆదివారం నగరంలో నిర్వహించిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీ మిలింద్ ఓక్...
"Information presented in audio and video formats tends to be more accessible to the users and should be used more to communicate in social media", said Sri Milind Oak, CEO of BharatiWeb, speaking at the Social Media Sangamam event...
జనవరి 26 1963.. న్యూఢిల్లీ.. భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి త్రివిధ దళాలు పాల్గొనే గణతంత్ర కవాతులో ఆ సంవత్సరం దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన స్వయంసేవకులు కూడా పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దీని తాలూకు విశేషాలు అప్పటి కవాతులో పాలుపంచుకున్న ఆరెస్సెస్ జ్యేష్ఠ స్వయంసేవకుల...
सरसंघचालक डाॅ॰ मोहन भागवत ने आज नारायना ग्रुप आफ इन्स्टीट्यूशन्स, पनकी कानपुर में ‘गणतन्त्र दिवस’ के उपलक्ष्य में राष्ट्रीय ध्वज फहराया। उपस्थित विद्यालय के आचार्य एवं छात्रों को सम्बोधित करते हुए उन्होंने कहा कि हमारा राष्ट्रध्वज स्फूर्ति एवं प्रेरणा...
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डाॅ॰ मोहन भागवत ने आज नारायना ग्रुप आफ इन्स्टीट्यूशन्स, पनकी कानपुर में ‘गणतन्त्र दिवस’ के उपलक्ष्य में राष्ट्रीय ध्वज फहराया। उपस्थित विद्यालय के आचार्य एवं छात्रों को सम्बोधित करते हुए उन्होंने कहा कि हमारा राष्ट्रध्वज...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ గణతంత్ర దినోత్సవ సందేశం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ కాన్పూర్ లోని నారాయణ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయపతాకం స్పూర్తి, ప్రేరణలకు ప్రతీక అన్నారు. ఈ...
A contingent of about 3000 RSS swayamsevaks, at the invitation of the Pt Nehru Government, had joined the march-past at Rajpath on January 26, 1963. When the swayamsevaks, who had joined the Parade, watch the Republic Day Parade now...