1937 కాంగ్రెస్ ఫైజాపూర్ సమావేశపు జెండా ఉత్సవంలో, 80అడుగుల కర్రపై కాంగ్రెస్ పతాకం చిక్కుకుపోయింది. ఎంతమంది ప్రయత్నించినా చిక్కు విడలేదు. అంతలో శ్రీ కిషన్ సింగ్ పరదేశి ధైర్యంగా 80అడుగుల కర్రని ఎక్కి, చిక్కుపడిపోయిన జెండాని విడిపించాడు, పతాకం ఎగరవేసినపుడు, అందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. ఒకరు శ్రీ కిషన్ సింగ్ పరదేశిని సత్కరించాలని ప్రతిపాదిస్తే సమావేశం...
In an unsavoury incident, the staff of Mojo TV have intruded upon a peaceful protest by Sabarimala Parirakshana Samiti and made unwarranted and insensitive remarks at the members of Samiti.  As the protest was taking place at the Indira...
సంస్కృత భాష గురించి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ Dr మోహన్ భాగవత్ - మన సమగ్ర పరంపరాగత జ్ఞానమంతా కూడా సంస్కృత వాఙ్మయంలోనే ఉంది. అందుకని మనం సంస్కృతం నేర్చుకుందాం. మన పిల్లలు కూడా నేర్పుదాం. ఎందుకంటే మనది ఒక గొప్ప భాష. శ్రేష్ఠమైన భాష. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కు అత్యంత...
శబరిమల పవిత్రత కాపాడాలనే నినాదంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉపవాస దీక్ష శిబిరాలు "మహా ఉపవాస దీక్ష" నిర్వహించడం జరిగింది. శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది ఉపవాస దీక్ష చేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌ గారు, MLC శ్రీ రాంచందర్...
సంస్కృతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేక్ బ్యాండ్  'బీ గుడ్.. డూ గుడ్' (మంచిగా నడుచుకుందాం.. మంచిని పంచుదాం" 15  రోజుల స్వస్తి/ ముగింపు కార్యక్రమము 23.01.2019 హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆడిటోరియంలో ఎంతో చక్కటి వాతావరణంలో స్వామీజీల ఆశీస్సులతో జరిగింది. ఉదయం గం. 11.00 నుండి 1.౩౦ గం.  వరకు జరిగిన ఈ కార్యక్రమంలో షుమారుగా 15 ఇంజనీరింగ్ కాలేజీలు, 2...
Silchar - 20.01.2019: Twenty one Bangladeshi nationals, including two women were deported back to their country through the international border in Karimganj district on Saturday. (19.01.2019). The Bangladeshi nationals were detained at the detention camp of Silchar Central Jail after they...
ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న వారిలో మరొకరు చేరారు. ముస్లిం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు  తస్లిమ్ రెహమాన్ పై మహారాష్ట్రలోని థాణెలో పరువు నష్టం కేసు దాఖలయ్యింది. ముంబైకి చెందిన వివేక్ శశికాంత్ చంపార్ నేర్కర్ అనే వ్యక్తి ఈ దావా వేశారు. ఇటీవల ఒక...
దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ సానుభూతిపరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ అన్నారు. కనుక దేశం మొత్తంలో మదర్సా లను వెంటనే మూయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ``ఈ...
సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ సమీపంలోని వాసవినగర్ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో కుటుంబ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ప్రధాన వక్తగా హజరైన సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్ శ్రీ శ్యాంప్రసాద్ భారతీయ కుటుంభ వ్యవస్థ, కుటుం-సమాజంలో సమరసత యొక్క ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమం పిల్లలు,పెద్దలు, మహిళలు, యువతను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్య రూపకం కార్యక్రమంలో...
సమానత్వం పేరిట క్రైస్తవ మిషనరీలు చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి క్రైస్తవంలోకి వెళ్లిన 96 మంది గిరిజనులు, చివరకు తాము వంచనకు గురైనట్టు గ్రహించి, తిరిగి సగర్వంగా స్వధర్మంలోకి  తిరిగివచ్చారు. త్రిపుర రాష్ట్రం ఉనకోటి జిల్లాలో జరిగిన ఘటన ఇది. సుమారు 9 సంవత్సరాల క్రితం తమ గ్రామంలోకి ప్రవేశించిన కొందరు క్రైస్తవ మిషనరీలు మాయమాటలతో మభ్యపెట్టి,...
రాజేష్ కాలియా..  తాను పొట్టకూటి కోసం ఏ నగర వీధుల వెంట చెత్త ఏరుకుని జీవనం సాగించాడో ఇప్పుడు అదే నగరాన్ని మేయర్ హోదాలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కంకణం కట్టుకున్నాడు. చండీగఢ్ నగరానికి చెందిన రాజేష్ కాలియా వీధుల వెంట ఉన్న చెత్తను సేకరించి, దాని విక్రయం ద్వారా వచ్చిన చిరు సంపాదనతో జీవనం సాగించేవాడు. వాల్మీకి వర్గానికి...
Sending a stern warning to the ruling CPM that has been incessantly trying to destroy temple traditions and Hindu customs in the state, the Sabarimala Karma Samiti organised a mammoth gathering ‘Ayyappa Bhaktha Sangamam’ in Thiruvananthapuram, the capital city of Kerala,...
Controversial, derogatory painting exhibits at Loyola College had outraged a storm among nationalists. Loyola college, in association with Alternative Media Centre had conducted a folk festival ‘Veethi Virudhu Vizha’ on January 19-20. On the sidelines of the event, this...
About 8000 people from 50 IT companies from Telangana took part in the event 'Run for A Girl Child' event held in 3 categories: 21K, 10K and 5K RUN at GMC Balayogi Sports Stadium, Hyderabad. About 500 people from...
సేవాభారతి ఆధ్వర్యంలోని కిశోరీ వికాస్ కేంద్ర ఏర్పాటు చేసిన 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' (బాలికల వికాసం కోసం పరుగు) కార్యక్రమంగా జనవరి 20 ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. బాలికల వికాసమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ పరుగు కార్యక్రమంలో 8 వేల మందికి పైగా క్రీడాకారులు, సామజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 5...