ఫ్రాన్సుకు చెందిన యుద్ధ రాఫెల్ విమానాల కొనుగోలుకు భారత ప్రభుత్వం కుదుర్చుకున్న  ఒప్పందంలో అవినీతి జరిగిందన్న వాదనకు కంప్ట్రోలర్ & ఆడిటర్ జెనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెరదించింది. ఈ అంశంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న నిరాధార ఆరోపణలను కొట్టి పారేసిన కాగ్, కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆరోపణల్లో...
"ఆధునిక విద్యాపద్దతిలో మంచిది ఏదో అది తీసుకుంటూనే, మన ప్రాచీన పద్దతి నుంచి తీసుకోవలసినది తీసుకుంటూ కొత్త విద్యాప్రణాళికను తయారుచేసుకోవాలని, రాబోయే కొత్త ప్రణాళికలో ఈ విషయాలన్నీ ఉంటాయని ఆశిస్తాను. విద్యాపద్దతి మన దేశపు సంస్కృతికి తగినట్లుగా ఉండాలి" - విద్యలో ప్రాచీనత, ఆధునికతల సమన్వయం గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా....
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద జార్ఖండ్ ప్రభుత్వం మరోసారి నిషేధం విధించింది. కరుడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్'తో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధాలు ఉన్న కారణంగా మరోసారి నిషేధం విధిస్తున్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. జార్ఖండ్ ప్రభుత్వం పీఎఫ్ఐ మీద మొదటిసారి గత సంవత్సరం (2018)...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్య వెనుక వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్ ప్రకారం.. ఫిబ్రవరి 5వ తేదీన రామలింగం తమ తిరుభువనం ప్రాంతంలో ప్రవేశించిన ఇస్లామిక్ మతమార్పిడి ముఠాను ఎదుర్కొనే క్రమంలో వాదన జరిగింది. వచ్చిన గ్రూప్ సభ్యులు ఇస్లాంలోకి మారాల్సిందిగా రామలింగాన్ని...
వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.వేద పండితులు శాస్త్రుల కృష్ణమూర్తి పంతులు గణపతి పూజ,సరస్వతీ యజ్ఞం నిర్వహించిన అనంతరం చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. అంతకు ముందు పాఠశాల నూతన పై అంతస్తు తరగతి గదులను సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సురెందర్,న్యాయవాది వీరారెడ్డి‌...
శబరిమల పవిత్రత కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో "శబరిమల పవిత్రత సంరక్షించుకుందాం - భారతీయత పరిరక్షించుకుందాం" పేరిట అవగాహనా కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాల పటేల్ ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమంలో మొదటగా ప్రసంగించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అనంతలక్ష్మి మాట్లాడుతూ అత్యధిక సంఖ్యాక వర్గాల ప్రజలకు...
For 1000 years, Hindu temples and customs were attacked. The British introduced many Acts to criminlise jaatis and customs. Post independence many temples and including famous Tirumala were attacked, now Sabirimala. The words and actions of anti-Hindu forces are...
ఆదిలాబాద్‌ జిల్లాల కేస్లాపూర్‌ గ్రామంలో వందల ఏళ్ళుగా ఆదివాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న దేవత నాగోబా. ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య రోజున ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో ప్రత్యేకపూజలతో జాతర సందడి మొదలవుతుంది. ఈ పూజలన్నీ ఒకే వంశస్తుల చేతుల మీదుగా జరగడం...
On February 4, a video clip showing V Ramalingam (48) arguing with few Muslim men trying to convert Hindus in Packiyanathan Thoppu, a Dalit locality in Thirubuvanam, went viral on social media. In the video he was heard saying...
New Delhi. Appealing the Muslims to come out of the atmosphere of fear and threat built by the Congress, Left and Secular parties, Patron of Muslim Rashtriya Manch (MRM) Indresh Kumar alleged that these political parties were responsible to...
ప్రపంచవ్యాప్తంగా చర్చి వ్యవస్థలో క్రైస్తవ నన్ లపై అక్కడి బిషప్లు మరియు ఫాదర్లు సాగిస్తున్న లైంగిక అత్యాచారాలు నిజమేనని క్రైస్తవ మతాధిపతి పోప్ అంగీకరించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన పోప్.. తమ చర్చికి చెందిన మతాధికారులు, బిషప్ లు చర్చిల్లోని నన్ లపై అత్యాచారాలు జరిపినట్టు...
అయోధ్య రామమందిర విషయంలో సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోందని, అలాగే ప్రభుత్వం మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెడితే దానికి అందరూ మద్దతిస్తారని, వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుందని, అటువంటి స్థితిని ఏ పార్టీ కోరుకోదని విశ్వహిందూ పరిషద్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు అలోక్‌ కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు తన విచారణలో రామమందిర నిర్మాణానికి...
కమ్యూనిజం విఫలమైన సంగతి 1990లలో లోకానికి తెలిసింది, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యంతో పెట్టుబడిదారి విధానం కూడా చతికిలపడిన వాస్తవం కూడా వెల్లడైంది అంటున్నారు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) జాతీయ అధ్యక్షుడు సజ నారాయణన్‌ సి.కె. కాబట్టి ఒక కొత్త వ్యవస్థ కోసం, అందరికీ సుఖశాంతులు పంచాలని చెప్పే తాత్వికత కోసం...
RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji's Speech in Dharam Sansad, 01 Feb. 2019    
प्रयागराज. राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्या जी जोशी ने कहा कि भारत की विशिष्ट पहचान एवं हिन्दू समाज की जीवन दृष्टि, विभिन्न विचार मत, पंथ, सम्प्रदाय एवं साधना पद्धतियों का ध्येय व सत्य एक है उसे प्राप्त करने...