మరోవైపు గాయపడిన రామచంద్రను ఉద్గీర్ నుంచి తప్పించారు. ఉద్గీర్లో రజాకార్ల మధ్య రామచంద్ర ఆస్పత్రిలో ఉండటం క్షేమం కాదు. అందువల్ల ఆసుపత్రిలో ఖాజా అనే కాంపౌండరుకు లంచమిచ్చి రామచంద్రకు పారిపోయే అవకాశం కల్పించారు. మానిక్రావ్, చన్వీర్లు రామచంద్రతోపాటు క్షేమంగా తొండచీర్ చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను రహస్యంగా తరలించి షోలాపూర్ పంపించి వేశారు.
గూఢచారి చర్యలకు...
దత్తగీర్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి తొండచీర్ నుండి కొందరు దళ సభ్యులు సహాయార్థం వెళ్ళాలని ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ప్రమాదంలోంచి తప్పించుకొనే ప్రయత్నం స్వయంగా చేసుకోవాలని కిషన్గీర్ అన్నాడు. పైగా అక్కడి గ్యానోబా, రామారావు పటేల్ ఉండగా ఏమీ ప్రమాదం జరగదని, రజాకార్లు ప్రాణాలమీదికి వస్తే మాత్రం రాజీపడతారని ఆయన హామీ ఇచ్చాడు. తర్వాత...
"భారత్ కంటే మైనారిటిలకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన దేశం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా?" అని ప్రశ్నిస్తున్నారు జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జార్జ్ కురియన్. `మైనారిటీ అనే గుర్తింపు భారత్ లో వృత్తిపరమైన అభివృద్ధికి ఆటంకంగా మారింది’ అన్న జస్టిస్ కురియన్ జోసెఫ్ వ్యాఖ్యకు స్పందిస్తూ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ ఇలా అన్నారు.
"మైనారిటీ...
ఇవాల్టి పోలింగ్ సమయంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డిపై దాడి జరిగిందన్న కధానాల్లో నిజానిజాలు –
ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డి కల్వకుర్తి ఆమంగల్ మండలంలోని జంగారెడ్డిపల్లిలో ఒక పోలింగ్ బూత్ లో వోటర్లను బెదిరించారు. ఈ ప్రాంతంలో బిజెపి అభ్యర్ధి ఆచారి తల్లోజుకు...
The truth of the so-called attack on Challa Vamshi Chand Reddy, the Congress MLA candidate in Kalwakurthy constituency of Telangana during today's elections.
As per eye witnesses accounts, Vamshi Chand Reddy was threatening voters in a booth in Jangareddipally, Aamangal...
Swadeshi Jagran Manch raises concern over Chinese ecommerce apps bypassing laws, duties
The SJM’s internal research team is learnt to have assessed that Chinese ecommerce firms currently bag over two lakh orders per day from Indian shoppers and are delivering...
To begin the discourse, Ambedkar defines nationalism as “a feeling.....a feeling of the corporate sentiment of oneness which makes those who are charged with it feel that they are kith and kin. It is a feeling of consciousness of...
आधुनिक भारत के कई राष्ट्र निर्माताओं ने ‘भारत की सामूहिक अंतश्चेतना’ को अपनी वाणी और आचरण से अभिव्यक्त किया है. इस‘सामूहिक अंतश्चेतना’ की इच्छा, आकांक्षा और संकल्प है अयोध्या में भव्य राम मंदिर बनाकर भारत के गौरव-प्रतीक को प्रतिष्ठित...
చుట్టు ప్రక్కల ముఖ్యమైన గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే మంజీరనదిని దాటిరావలసిందే! పైగా ఆ గ్రామంలో రజాకార్ల కార్యక్రమాలు లేవు. స్థానిక ప్రజల సహకారం సులభంగా ఉంది. ఈ కారణాల వల్ల అట్టర్గేలోనే సభ జరిగింది. చుట్టు ప్రక్కల నున్న గ్రామాలనుంచి వందలాది సంఖ్యలో రైతు యువకులు సభలో పాల్గొన్నారు.
రజాకార్ల అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతుదళ...
డా. అంబేడ్కర్ ఆశించిన సామాజిక సమరసత (అన్ని కులాలు సమానమే అనే భావం)ను సమాజంలో సాధించడం కోసం దేశ్యాప్తంగా వేలాది కార్యకర్తలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంస్థపరంగా అనేక కొత్త ప్రయోగాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డా|| అంబేడ్కర్ ఆశించిన 'ఒకే ఆత్మ గల సమాజం' (ఏకాత్మ సమాజం) కలను అమలు చేయడం కోసం అనేకమంది ప్రయత్నాలు...
"500 ఏళ్ల క్రితం కొద్దిమంది విదేశీ దురాక్రమణదారులు నన్ను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. నా పవిత్ర శరీరాన్ని రక్తంతో తడిపేశారు. నా ప్రియా పుత్రుడు శ్రీ రామచంద్రుని మందిరాన్ని ద్వంసం చేశారు. దానితో నా ఆత్మ తల్లడిల్లింది. 5, 6 వందల ఏళ్లపాటు యుద్ధాలు జరిగాయి. నా పుత్రులైన అసంఖ్యాక వీరులు ఈ...
రాజమండ్రి: హిందువులు పరమ పవిత్రంగా భావించే గోదావరి నదీ తీరంలో సామూహిక మతమార్పిళ్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా పోలీసుల పర్యవేక్షణలో ఇది జరగడం గమనార్హం. అంతంతరం పుష్కర ఘాట్లలో తమ మతమార్పిడి కార్యకలాపాలకు అనుమతివ్వాలని కొన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కోరడం, వారు సరేనంటూ అంగీకరించడం, అభ్యంతరం తెలియజేసిన హిందూ కార్యకర్తలను పోలీసులు కేసుల పేరిట...
ఇక ఏమీ జరగదని భావించి ఆ యువకులంతా గ్రామంలోకి తిరిగి వచ్చారు. నిర్లక్ష్యంగా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు పోలీసులు గ్రామంపై దాడి జరిపి మానిక్రావు, చన్వీర్లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఉద్గీర్లో తిలక్చంద్ అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన ఇచ్చిన సలహాననుసరించి ఆ ఎనిమిది మంది యువకులు బీదర్...
मुंबई (विसंकें): राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह दत्तात्रेय होसबले जी ने कहा कि इलाहाबाद कोर्ट के निर्णय से स्पष्ट हो चुका है कि रामजन्मभूमि पर जहां विवादित ढांचा खड़ा किया गया था, उस जगह उत्खनन में राम मंदिर...
మండువేసవి. మిట్ట మధ్యాహ్నం. స్కూలు నుంచి 3 కిలోమీటర్లు చెమటలు కక్కుతూ నడిచి 14 ఏళ్ల శ్రుతి ఇంటికొచ్చింది. ఒంటిమీద చెంబెడు నీళ్లు కుమ్మరించుకుందామంటే పెరట్లో కుండ ఖాళీ. వీధి నల్లాలో రెండురోజులుగా నీళ్లు రావటం లేదు.
ఉసూరుమంటూ కూలబడి ‘అమ్మా! ఆకలేస్తోంది అన్నం పెట్టు’ అంది. కంచంలో అన్నం తెచ్చిన తల్లికి బిడ్డ కళ్లనీళ్లతో...




















