This November 23, the whole world is witnessing the beginning of the celebrations of the 550th year of birth of Guru Nanak Dev ji. His teachings are meant to be followed by the whole humanity; therefore, it will not...
అది వాడుకలో కింబట్ హౌస్‌గా మారిపోయింది. ఆయన నివాస భవనంలో పోలీసులు అన్ని మూలలా సోదా జరిపారు. అంతకు పూర్వమే రావుగారు జాగ్రత్తపడి  పి.పి.సి పత్రాలను, అనేక సంపుటాలను తిరుమలగిరిలోని ఫోర్ట్‌లో ఉన్న భారత ప్రభుత్వపు ఏజంట్ జనరల్ శ్రీ కె.యం. మున్షీకి అప్పగించారు. శ్రీ వినాయక్‌రావు విద్యాలంకార్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చంచల్‌గూడాలోని...
Sansu, Pratapgarh (UP): A famous property dealer of the town and former district Sanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Siyaram Gupta has donated Rs 1 crore for Sri Ramjanmabhumi Mandir construction. He offerd the cheque of Rs 1 crore at...
తెలంగాణ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లోనే ఉన్నాయనగా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్న 16 మంది అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు అందింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న వీరంతా క్రైస్తవ మతం తీసుకున్నట్టు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలం ఎన్నికల...
అయోధ్య రామమందిరం నిర్మాణానికి క్రమక్రమంగా అనూహ్య మద్దతు వస్తోంది. తాజాగా బాబరీ మసీదు తరఫున ప్రధాన పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ మందిరానికి మద్దతు తెలిపారు. మందిర నిర్మాణానికి ఆర్డినెన్సు తీసుకురావాలని కోరారు. ఇక్బాల్ అన్సారీ బాబరీ మసీదు కోసం పిటిషన్ వేసిన మొదటి పిటిషనర్ హషిమ్ అన్సారీ కుమారుడు. హషిమ్ అన్సారీ మరణానంతరం ఆ...
పరిస్థితులు విషమిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి వెళ్ళిన ప్రతినిధివర్గం ఢిల్లీ నుంచి చర్చలు విఫలం కాగా తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వం సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలను విధించింది. సరిహద్దు ప్రాంతాలపై సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది. నిజాం ఇటువైపు తన సాయుధ బలగాన్ని పెంచుకుంటున్నాడు. మరొకవైపు తన సంస్థాన విలీన సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చాలనే ఉద్దేశ్యంతో...
'भविष्य का भारत' - विषय पर हाल ही में हुई व्याख्यान माला में राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन जी भागवत ने जब कहा कि “संघ जिस बंधुभाव को लेकर काम करता है, उस बंधुभाव का एक ही...
During the ‘Future Bharat- RSS perspective’ themed lecture series conducted by Dr Mohanji Bhagwat, the Sarsanghchalak said, “‘Fraternity’ or ‘Bandhu Bhav’ is the essence of the activities carried out by the Sangh, and it is this sense of fraternity...
అండమాన్ నికోబార్ దీవిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదీవాసీ తెగ జరిపిన ఆత్మరక్షణ దాడిలో అమెరికాకు చెందిన క్రైస్తవ ప్రచారకుడు మృతిచెందాడు. స్థానిక పత్రికను ఉటంకిస్తూ ఇండియా టుడే రాసిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల జాన్ అల్లెన్ చౌ క్రైస్తవ మతప్రచారం నిమిత్తం భారతదేశంలోని చెన్నై వచ్చాడు. అక్కడి నుండి క్రైస్తవ మతమార్పిళ్ల నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న...
అయోధ్య: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషితో పాటు సహ సర్ కార్యవాహలు శ్రీ దత్తాత్రేయ హోసబలే మరియు శ్రీ కృష్ణ గోపాల్ సోమవారం నాడు అయోధ్య శ్రీరామ జన్మస్థలంలో గల రామ్-లలాను దర్శించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్న వీరు వెంటనే రామజన్మభూమిలోని రామ్-లాలాను దర్శించుకున్నారు....
మతమార్పిళ్లపై ఆరెస్సెస్ దృష్టికోణం ఏమిటి అనేదానిపై సరసంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ సమాధానం https://youtu.be/2bV_gl7xSHc  
`భారత భవిష్యత్తు – ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం’ అనే అంశంపై జరిగిన మూడురోజుల ఉపన్యాస కార్యక్రమంలో డా. మోహన్ జీ భాగవత్ `’సోదరభావం లేదా బంధుభావం సంఘ కార్యానికి మూలం. ఇదే భావన మన దేశంలోని `భిన్నత్వం వెనుక ఏకత్వానికి’ కూడా ఆధారం’’ అని అన్నారు. ‘’ఈ సోదరభావం, బంధుభావాన్నే హిందూత్వం అన్నారు. అందుకనే...
Ayodhya: RSS Sarkaryavah Shri Bhaiyaji Joshi along with Sahsarkaryavahs Shri Dattatreya Hosabale and Dr Krishna Gopla had ‘darshan’ of Shri Ramlala on November 19. He was also accompanied by RSS Kshetra Karyavah Shri Ramkumar Verma, Prant Pracharak Shri Kaushal...
ముఖ్యంగా పి.సి.సిలో విచారణ విభాగం పట్టుదలతో పనిచేయటం ప్రారంభించింది. ప్రతిరోజు జరిగే సంఘటనలను, అత్యాచారాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేది. ఎక్కడ గృహ దహనాలు, లూటీలు, హత్యలు జరిగినా ఆ ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా భయంకర పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ విభాగం న్యాయవాదుల సమాచారం సేకరించి ఫోటోలు తీసుకువచ్చేవారు. ఈ విచారణ కార్యక్రమంలో సమాచార సేకరణలో...
Hundreds of devotees and "Ayyappas" ( those who take Ayyappa deeksha) protested at Hyderabad on 20th Nov 2018, against the atrocities and arrests of Hindu leaders by the CPM government of Kerala. The Ayyyapas sang bhajans and prayed that...