The project of installing solar panels was commissioned last year in April 2017.
Around 2352 solar modules with a capacity of generating 700 kwp has been set up over the roof of the Guwahati railway station, Assam. have been installed...
టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మంగళవారం మీడియాతో మాడ్లాడుతూ.. రాజకీయ నాయకులు ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. దేవాలయాలను రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలని పేర్కొన్నారు. దార్మిక సభల ద్వారా ఆలయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. రాజకీయ నాయకులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కూడా వ్యాపార కేంద్రంగా మారుస్తూన్నారన్నారు.
రాజకీయ నాయకులు,...
జమ్ము కాశ్మీర్ లోని కథువ జిల్లాలోని బక్రెవాల్ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారోద౦త౦ లోని నిజనిజాలను శోధించేందుకు ఈ రిపోర్టు రాయడం జరుగుతోంది. ఈ సంఘటన జనవరి 10, 17 2018 మధ్య జరిగినా మార్చి ఏప్రిల్ 2018 లలో వెలుగుచూసింది . మీడియా ఈ సంఘటనకి మతత్వపు...
‘నన్ను ఎత్తుకుపోయింది మీ భక్తులు కాదు.. రావణుడు! కాబట్టి బతికిపోయా’ అంటుంది సీతమ్మతల్లి రామచంద్రమూర్తితో! అమ్మవారి చేతిలో ‘గుడిలో బాలిక మానభంగం’ వార్త ఉన్న పత్రిక ఉంటుంది.
ఇదొక కార్టూను! దానిని వేసిన ‘ది హిందూ’ అనబడే హిందూ వ్యతిరేక ఆంగ్ల దినపత్రిక ఒక పత్రిక!!
ఇలాంటి ముదనష్టపు కార్టూను రోషం, పౌరుషం ఉన్న ఇంకో మతానికి...
While the Government is of the view that Rohingyas are a security threat and not a religious problem, the top court has repeatedly deferred their deportation. A solution to the problem is imperative
In an interview with Russia Today on...
ఇంటికి నిప్పు దంపతుల మృతి..
పోలింగ్ బూత్ల వద్ద పేలుళ్లు
నేడు పశ్చిమ్బంగలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన...
``స్వయంసేవక్ జీవితంలో తృతీయ వర్ష సంఘశిక్షవర్గ ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ అది ఏ విశ్వవిద్యాలయపు డిగ్రీ సర్టిఫికెట్ వంటిది కాదు. నేర్చుకునే ప్రక్రియ మన జీవితంలో ఎప్పుడు సాగుతూనే ఉంటుంది.’’ అని ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ్ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. నాగపూర్ లో ప్రారంభమయిన సంఘ తృతీయ...
A Special NIA court in Kochi today convicted 18 people in the December 2007 Wagamon SIMI arms training camp case. The court also acquitted 17 others.
Special Judge Kauser Edappagath found the convicts guilty under Unlawful Activities Prevention Act (UAPA), Explosives...
‘’Sangh Shiksha Varg – Trutiya Varsh is an important milestone in a Swaymsevak’s life. However it is not like a University Degree or Certificate. We are always in the process of learning and this journey never ends. ” said Shri....
కేవలం కాగితంపైనే కంపెనీలు నడుపుతూ మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు జరిపే సంస్థలపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక పరిభాషలో డొల్ల (షెల్) కంపెనీలుగా పేర్కొనే ఈ బోగస్ సంస్థల చిట్టా ఇప్పటికే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది దాదాపు 2.26 లక్షల షెల్ కంపెనీలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించగా మరో...
ప్రవీణ్ ను తొలగించాలి
స్వారో ముసుగులో గురుకులాల్లో అరాచకాలు
నిందితుడు దామోదర్ కు ప్రవీణ్ కు అండదండలు
ఎస్ సి రిజర్వేషన్ సమితి ఆరోపణలు
గురుకులాల్లో స్వారో ముసుగులో అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్న గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే తొలగించాలని జాతీయ ఎస్సి రిజర్వేషన్ సమితి...
The Telangana Minorities Residential Educational Institutions Society (TMREIS) has decided to scrap some of the existing Intermediate courses in their junior colleges citing lack of faculty and school students feedback.
As per the latest TMREIS notification, the junior college in...
For the first time, Pakistan's ousted prime minister Nawaz Sharif has publicly acknowledged that militant organisations are active in the country and questioned the policy to allow the "non-state actors" to cross the border and "kill" people in Mumbai,...
నాలుగు వజ్రాయుధాలు, ఇరువైపులా భవానీ ఖడ్గాలు, మధ్యలో అశోకచిహ్నం ఉండేలా పరమవీర చక్రను రూపొందించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మొట్టమొదటి పరమవీరచక్ర సావిత్రీబాయికి వరుసకు అల్లుడైనా మేజర్ సోమనాథ శర్మకే దక్కింది.
‘పరమవీరచక్ర’ ప్రతి సైనికుడికీ ఒక బంగారుకల. నిరుపమాన శౌర్య, అద్భుత సాహసం, సర్వస్వార్పణ చేసే తెగువ, రాజీలేని దేశభక్తి... వీటన్నిటికీ చెరగని చిహ్నం పరమవీరచక్ర.మూడున్నర సెంటీమీటర్ల...
చెదురు మదురు ఘటనలు మినహా కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఈవీఎం సమస్యలు, ఆందోళనలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
సాయంత్రం 5గంటల వరకూ 64.5 శాతం పోలింగ్...
























