Swami Shraddhanand alias LalaMunshiramVij was born on 22 February 1856in the village of Talwan in the Jalandhar District of the Punjab Province of India. He was the youngest child in the family of Lala Nanak Chand, who was a...
మనదేశంలో గణితశాస్త్ర చరిత్ర వేదకాలం నుంచే ప్రారంభమైంది. ప్రాచీన భారతీయులు గణితానికి సంబంధించిన సంఖ్యలను, దశాంశపద్థతి లాంటి ఎన్నో విషయాలను కనుక్కున్నారు. భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలం నుంచి భాస్కరాచార్యుని కాలం వరకు అప్రతిహతంగా సాగింది. ఆ తర్వాత విదేవీ దండయాత్రల వల్ల కాస్త గణితానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు మరుగునపడ్డాయి. అలాంటి...
– లతాకమలం డిసెంబ‌ర్ 22 శార‌దామాత జ‌యంతి.. భారతదేశంలోని గొప్ప గురువుల గురించి చెప్పుకొనేటప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రస్థావన ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది. వీరందరి గురించి చెప్పుకునే ముందు శారదామాత గురించి కూడా ప్రస్థావించా ల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రస్థావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యులకు...
-Dr. Pratik Trivedi The life of Ramanujan is not less-spicier than any Indian latest web series. In fact, The Man Who Knew Infinity leads me to write about its subject, Srinivasa Ramanujan. I’ve describes the whole-time line of the Ramanujan...
-Dr. Komal Asrani India’s contribution in the field of mathematics has been tremendous. Amongst the mathematicians who had contributed, Ramanujan Srinivasa was one of the gems whose contribution has been remarkable and whose birthday is celebrated on 22nd December. He...
Sri Sivanandamurthy was on born on Dec 21, 1928, to Sri Veera Basava Raju and Smt Sarvamangalamba in Rajamahendravaram. His father was the last in line of heirs for Urlam, the richest Brahmin Zamindari in the entire Madras Presidency....
-డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి డిసెంబర్‌ 23 ‘గీతా’ జయంతి విశ్వమానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణుడు సర్వశాస్త్రసారంగా ‘గీతా’మృతాన్ని పంచి, జ్ఞానసిరులను అనుగ్రహించాడు. ‘జీవితమంటేనే నిరంతర సమరం. జీవితంలో కానీ యుద్ధంలో కానీ పురోగమనమే తప్ప పలాయనం చిత్తగించడం, నిష్క్రమించడం, అచేతునులుగా వ్యవహరించడం ధీరుల లక్షణం కాదు. విజయం, శాంతిసౌఖ్యాల కోసం పోరు అనివార్యం. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని...
డిసెంబ‌ర్ 21 డా. కందుకూరి శివానందమూర్తి గారి జ‌యంతి శ్రీ శివానందమూర్తిగారు. క్రీ.శ. 1928, డిసెంబరు 21న శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాంబలకు రాజమహేంద్రవరంలో జన్మించారు. వారి తండ్రిగారు కీ॥శే వీరబసవరాజు గారు, ఆనాడు మద్రాసు ప్రే‌సిడెన్సిలోనే అత్యంత భాగ్యవంతమైన బ్రాహ్మణ జమీందారీ ఉర్లాంకు ఆఖరి వారసులు. వారికాలంలోనే దాయాదుల కుట్రవల్ల జమీందారీ అంతరించింది. దానిని...
- బొడ్డు సురేందర్ గీత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం మహాభారతంలో శ్రీమద్భగవద్గీత కు ప్రత్యేక స్థానం ఉంది మహాభారత యుద్ధం జరగరాదని భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. యుద్ధం చేయనన్న అర్జునుడిని కర్తవ్యోన్ముఖుణ్ని చేయడానికి శ్రీ కృష్ణ పరమాత్మ  బోధించిన విషయమే భగవద్గీత. 18 అధ్యాయాల సమాహారమే ఈ...
- Harshad Tulpule Today is the 58th Goa Liberation Day. Goa liberation was a milestone in freedom movement of India without which, India’s independence would have been incomplete. Independence of Goa was an outcome of...
-ప్రదక్షిణ గోవా విమోచన దినం- 19 డిసెంబర్ 1961 వేలాదిమంది ఉద్యమకారులు పోర్చుగీస్ ప్రభుత్వంతో చేసిన ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర్య సంఘర్షణ ఫలితంగా గోవా విమోచనం 1961లో జరిగింది. ఇది వినడానికి వింతగా అనిపించినా, భారత దేశానికంతా ఒకేసారి 1947లో స్వాతంత్ర్యం...
మనం ఎప్పుడూ బ్రిటీష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుండి గోవా తదితర ప్రాంతాలు అలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము. నిజానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 ఏళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. 1961, డిసెంబర్ 19న...
బ్రిటిష్ వారు వైదొలిగినంత మాత్రాన స్వాతంత్య్ర పోరాటం ముగిసిపోలేదు. 1954 ఆగస్ట్ 2వ తేదీన మిగిలి ఉన్న పోర్చుగీసు స్థావరలైన దాద్రా-నగర్హ, హవేలీలలోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణె సంఘచలాక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఆ బృంధంలో అనేక మంది ప్రముఖులైన సంఘ కార్యకర్తలు ఉన్నారు....
మనం ఎప్పుడూ బ్రిటీష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుండి గోవా తదితర ప్రాంతాలు ఏలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము. నిజానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 ఏళ్లకు గానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్...
అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 1281 మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చడంలో సాహసోపేతమైన చర్య తీసుకుంది. ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అన్ని సాంప్రదాయ విషయాలను అధ్యయనం చేస్తారు. ఇక నుండి ఆ మదర్సాలు మిడిల్ ఇంగ్లీషు (ME) పాఠశాలలుగా పిలువబడతాయి. ఇవి సంబంధిత ప్రభుత్వ సంస్థలు...