అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన ఆల్ అస్సాం దివ్యాంగ వర్సటైల్ అసోసియేషన్ సభ్యులు 7000 వెదురు బొంగుల‌ను అయోధ్యకు పంపారు. బోకో సమీపంలోని లంపి ప్రాంతం నుంచి సేకరించిన వెదురు ముక్కలతో నింపిన కంటైనర్ ట్రక్కును గురువారం రాత్రి అయోధ్యకు పంపించారు. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంలో ఉపయోగించే...
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి...
Savitribai Jyotirao Phule was a social reformer and poet. She played an important role in fighting for women's rights in India during British rule. She is regarded as the first female teacher of Modern India. Savitri and her husband...
-ఆకారపు కేశవరాజు సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి... అందరూ సమానంగా బ్రతకాలి... అని అనునిత్యం...
పాకిస్తాన్‌లో బాంబు పేలుడులో హతమైన‌ట్టు ప్ర‌చారం ! వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం (జనవరి-1) పాకిస్తాన్‌లో తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో మసూద్ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ అధికారికంగా ధృవీకరించలేదు. భవల్‌పూర్‌...
( డిసెంబర్‌ 30 – భగవాన్‌ రమణ మహర్షి జయంతి ) మౌనవ్యాఖ్యానంతో ఆర్తుల సంశయాలను, సంతాపాన్ని తీర్చడం మహర్షుల విధానమైతే- ఈ యుగంలో ఆ కోవకు చెందిన దివ్య పురుషుడు రమణ మహర్షి. ఆధునిక యుగంలో ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడాయన. తమిళనాడులో మదురై సమీపంలోని తిరుచ్చిళి గ్రామంలో అళగమ్మాళ్‌, సుందరయ్యర్‌ దంపతులకు 1879...
ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం భట్‌ వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ వేటు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ‘ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్‌ను ఉపా చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ...
హరప్పా నాగరికత అధ్యయనంలో భాగంగా ఒక ప్రధాన పురోగ‌తి ల‌భించింది. డెక్కన్ కాలేజ్ పూణే, సెంట్రల్ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధకులు హర్యానాలోని హిసార్ జిల్లాలోని రాఖీగర్హి గ్రామంలో ఒక పురాతన ప్రదేశంలో సుమారు 8,000 సంవత్సరాల క్రితానికి చెందిన‌ మానవ అవశేషాలు వెలికితీసినట్లు కనుగొన్నారు. డెక్కన్ కాలేజ్ పూణే పరిశోధకులతో...
త‌మిళ‌నాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అరుల్మిగు పాపనాసస్వామి దేవాలయం పరిధిలోకి వచ్చే పిల్లయాన్ అర్థసం కత్తలై అనే హిందూ దేవాల‌య భూముల‌ను అమాలి కాన్వెంట్ అనే క్రైస్త‌వ సంస్థ అక్రమంగా ఆక్రమించిందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఆలయ భూమిని అక్రమంగా ఆక్రమించడాన్ని సమర్థించేందుకు అమాలి బాలికల ఉన్న‌త పాఠ‌శాల‌, అమాలి కాన్వెంట్ మదర్ సుపీరియర్ దాఖలు...
While the rest of the world has been celebrating Christmas and getting ready for the New Year. people following Punjabiyat and Sikh Panth all across the world have been remembering Chaar Sahibzaade's sacrifices. Sahibzaade Ajit Singh Ji. Jujhar Singh...
డిసెంబర్‌ 25 ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా జయంతి పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా.. భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో ఒకరు. ఆయన జాతికి అందించిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్య్ర సమర యోధుడిగా, న్యాయ వాదిగా, పాత్రికేయుడిగా, విద్యావేత్తగా.. ఇలా బహుముఖ కోణాల్లో దేశానికి సేవ చేశారు. మాలవ్యా పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది బనారస్‌ ‌హిందూ...
ఏ మూర్తిని చూస్తే హిమాలయమే తలవంచుతుందో, ఏ గంగ తన తరంగాలతో పాదాలు కడగడానికి ముందుకు వస్తుందో, ఏ తులసి తనను మాలగా అతని మెడలో వేయండని తహతహలాడుతుందో అట్టి పావనమూర్తి, ధర్మాత్ముడు శ్రీ మదన్‌ మోహన్‌ మాలవ్యా. మహోన్నత కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి అవి తమ జీవితకాలంలో వాటి స్వరూపాన్ని చూసే భాగ్యం కొంతమందికి ఉండకపోవచ్చు....
రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS) తెలంగాణ ప్రాంత నూతన సంఘచాలక్‌గా శ్రీ బర్ల సుందర్ రెడ్డి గారు ఎన్నిక‌య్యారు. ఆదివారం (24/12/2023) రోజున భాగ్య‌న‌గ‌రంలో జరిగిన ఎన్నికలలో వారు సంఘచాలక్‌గా ఎన్నిక‌య్యారు. వీరు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ‌ ప్రాంత సహ సంఘచాలక్‌గా ఉన్నారు. వీరు రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పదవీ విరమణ...
( డిసెంబర్‌ 23‌ – స్వామి శ్రద్ధానంద జీ బ‌లిదాన్ దివ‌స్) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ ‌విజ్‌. ‌గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ ‌కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. స్వామి శ్రద్ధానంద 1856 ఫిబ్రవరి 22 నాడు తల్వాన్ గ్రామం, జలంధర్ జిల్లా...
బ్రిటిష్ వలస పాలన నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో  కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం  రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు పార్ల‌మెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లులను లోక్‌స‌భ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదం పొంద‌గా,...