-- ప్రశాంత్ పోల్
ముంబై.. జూహు విమానాశ్రయం..టాటా ఎయిర్ సర్వీసెస్ కౌంటర్ దగ్గర ఎనిమిది, తొమ్మిదిమంది మహిళలు నిలబడి ఉన్నారు. వాళ్ళంతా పద్దతిగా క్యూలో నిలుచుని ఉన్నారు. అందరిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వాళ్ళంతా రాష్ట్ర సేవికా సమితి సేవికలు.
వాళ్ళ ప్రముఖ...
--Ananth Seth
"There is no leader and there are no led. A leader, if one chooses to identify one, has to be a cultivator rather than a manufacturer. He has to provide the soil and the overall climate and the...
--ప్రశాంత్ పోల్
ఆ రోజు 12 ఆగస్ట్, పరమ ఏకాదశి. కలకత్తా దగ్గరలోని సోదేపూర్ ఆశ్రమంలో గాంధీగారితో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఆ రోజు ఏకాదశి ఉపవాసం, వారి కోసం పళ్ళు తెప్పించారు. అయితే అంతకుముందు రాత్రి బెంగాల్ నాయకుడు సుహ్రవర్దితో జరిగిన తన సమావేశం...
भारतीय स्वतन्त्रता संग्राम के इतिहास में अनेक कम आयु के वीरों ने भी अपने प्राणों की आहुति दी. उनमें खुदीराम बोस का नाम स्वर्णाक्षरों में लिखा जाता है. अनेक अंग्रेज अधिकारी भारतीयों से बहुत दुर्व्यवहार करते थे. ऐसा ही...
- ప్రశాంత్ పోల్
ఇవాళ సోమవారం.. అయినా కలకత్తా దగ్గర ఉన్న సోధెపూర్ ఆశ్రమంలో గాంధీజీ ప్రార్ధనా సమావేశానికి చాలామంది హాజరయ్యారు. గత రెండు, మూడు రోజులుగా కలకత్తాలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయి. గాంధీజీ ప్రార్ధనా సమావేశపు ప్రభావం ఇక్కడి హిందూ నాయకులలో బాగా కనిపించింది. సరిగ్గా...
మెరుగైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో భారత్ కృషి
2005 - 2019 మధ్య 14 సంవత్సరాల కాలంలో భారతదేశం గ్రీన్హౌస్ ఉద్గారాల రేటు ఊహించిన దానికంటే వేగంగా 33% తగ్గింది. ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ (TNC) కి చెందిన ఇద్దరు అధికారులను గోప్యంగా రూపొందించిన తాజా అంచనాను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక తెలిపింది....
--ప్రశాంత్ పోల్
10 ఆగస్ట్.. ఆదివారం.. ఉదయం.. సర్దార్ పటేల్ నివాసంలో కాస్త హడావిడి మొదలైంద. పటేల్ ఉదయం త్వరగానే నిద్ర లేస్తారు. ఆయన రోజువారీ కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి. బంగళాలో ఉండే అందరికీ ఇది అలవాటయింది. అందుకని అంత ఉదయమే జోధ్ పూర్ మహారాజా...
--ప్రశాంత్ పోల్
సోధెపూర్ ఆశ్రమం.. కలకత్తా ఉత్తర ప్రాంతంలో ఈ ఆశ్రమం ఊరికి బయటనే ఉంది. దాదాపు ఎనిమిది తొమ్మిది మైళ్ళ దూరంలో. అనేక చెట్లు, మొక్కలు, తీగలతో నిండిన ఆవరణతో ఉండే ఈ ఆశ్రమం అంటే గాంధీజీకి చాలా ఇష్టం. క్రిందటిసారి ఈ ఆశ్రమానికి...
వనవాసులు మన భారతీయ జీవన స్రవంతిలో విడదీయలేని భాగం. ప్రస్తుతం మన దేశంలో సుమారు 12 కోట్ల మంది గిరిజనులు నివసిస్తున్నారు వనవాసులను భారతీయ జీవన స్రవంతినుండి వేరు చేయడానికి విద్య, వైద్యం పేరిట వారిని నగరీయ సమాజానికి దూరంగా ఉంచి విజాతీయ విధర్మీయ శక్తులు వీరిపై పట్టు సాధించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత...
ఆగస్ట్ 9 విశ్వ మూలనివాసీ దివస్
జనాభాలో 8 శాతం ఉన్నప్పటికీ వనవాసీల గురించి ఈ దేశంలో పెద్దగా చర్చ జరగదు. వాళ్ల సమస్యల గురించీ పట్టదు. మతం మారిన వారికి రిజర్వేషన్ వర్తింప చేయాలా వద్దా? ఈ సౌకర్యం ఎవరికి ఇచ్చారు? వంటి విషయాలు ఇప్పటికీ తేలకుండానే ఉన్నాయి. మూలవాసీ దివస్ జరపడం గిరిజనులను...
కొద్దిరోజుల కిందట మదన్ దాస్ దేవిగారి మరణ వార్త విన్నపుడు నాతోపాటు లక్షలాది కార్యకర్తలు మాటల్లో చెప్పలేనంత వేదనకు గురయ్యాం. మదన్ దాస్ వంటి ప్రభావశీల వ్యక్తిత్వం గలవారు ఇకపై మన మధ్య కనిపించరన్నది హృదయాన్ని మెలిపెట్టే, భరించక తప్పని వాస్తవం. అయితే, మనపై ఆయన ప్రభావం కొనసాగుతుందనే సత్యమే మనను ఓదారుస్తుంది. అలాగే...
It was on Monday, Dec 1st, 2008, Vigil, a public opinion forum functioning in Chennai had organized a meeting to voice the citizens ire at the callousness of the UPA government in handling the threats of the terrorist organizations....
- ప్రశాంత్ పోల్
ఆగస్ట్ 8.. శ్రావణ షష్టి.. శుక్రవారం.. ఉదయం 5.45 గం.లకు గాంధీగారి రైలు పాట్నాకు దగ్గరగా ఉంది. ఆయన కిటికీ దగ్గర కూర్చుని ఉన్నారు. వాతావరణం చాలా ఆహ్లాదరకంగా ఉంది.గాంధీగారు ఎంతటి ప్రతికూల పరిస్థితిలోనైనా ఉత్సాహంగానే ఉంటారుకానీ ఇప్పుడు ఎందుకో విచారంగా...
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్ -3 తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, 'ట్రాన్స్ లూనార్ కక్ష్యలో చంద్రుడివైపు దూసుకెళ్లిన ఈ వ్యామనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు 'చంద్రయాన్ 3'ని...
-ప్రదక్షిణ
ఆగస్టు 7 - జాతీయ చేనేత దినోత్సవం
భారతీయత అంటే మనకు గుర్తుకువచ్చే సాoస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. కంటికిoపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యo మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్య సుందరం. నిత్య నూతనం. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకి...