- ప్రశాంత్ పోల్
భారత జాతీయ పతాకం గురించి గాంధీజీ నిన్న లాహోర్లో చేసిన ప్రకటనకు దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికలలో బాగా ప్రచారం లభించింది. ముంబై నుండి వచ్చే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేక వార్త, డిల్లీ నుండి వచ్చే హిందుస్తాన్ పత్రికలో లో...
-- ప్రశాంత్ పోల్
బుధవారం.. 6 ఆగస్ట్, 1947: అలవాటు ప్రకారం గాంధీజీ తెల్లవారకుండానే నిద్ర లేచారు. బయట ఇంకా చీకటిగా ఉంది. వాఘా శరణార్ధి శిబిరాలకు దగ్గరగానే గాంధీజీ వసతి కూడా ఉంది. అది పెద్ద పట్టణమేమికాదు. చిన్న గ్రామం. కానీ ఆంగ్లేయులు అక్కడ...
దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణల మధ్య మణిపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మణిపూర్ ప్రజలకు అండగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
సాయుధ కుకీ మిలిటెంట్లు ఇళ్లు తగలబెట్టిన హింసాకాండలో బాధిత ప్రజల కోసం, RSS మణిపూర్...
- ప్రశాంత్ పోల్
అది ఆగస్ట్ నెల ఐదవ రోజు ఆకాశం కొంత మేఘావృతంగా ఉంది. వాతావరణం కొంచెం చలిగా కూడా ఉంది. జమ్మూ నుండి లాహోర్ కు వెళ్లేందుకు రావల్పిండి మార్గం అనువైనదిగా భావించడంతో గాంధీ బృందం ఆ మార్గంలో లాహోర్ పయనమైంది. ఆ...
Imphal. Rashtriya Swayamsevak Sangh (RSS), Manipur has continued its seva activities in different parts of the state, which has been marred by the ongoing attack for nearly three months.
For the affected people of the ongoing violence, whose houses were...
- ప్రశాంత్ పోల్
ఈ రోజు ఆగష్టు 4, 1947, సోమవారం. డిల్లీ లో వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ రోజూ కంటే తొందరగా తన పని మొదలు పెట్టారు. బాగా ఉక్కపోతగా ఉంది, ఆకాశం కూడా మబ్బు పట్టింది. చినుకు చుక్క...
- ప్రశాంత్ పోల్
ఈ రోజు కాశ్మీరు మహారాజు శ్రీ హరిసింగ్ తో సమావేశం జరగాల్సి ఉంది. గాంధీజీ శ్రీనగర్ లో అడుగుపెట్టిన రోజునే, కాశ్మీరు రాజ్యానికి దివాన్ శ్రీ రామచంద్ర కాక్ నుంచి ఈ విషయమై ఆయనకు లేఖ అందింది. ఆ రోజు...
-- ప్రశాంత్ పోల్
17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ నివాసంలో ఉంటున్నారు. ఇపుడు అదిభారత ప్రధానమంత్రి అధికార నివాసం కోసం కేటాయించబడింది. జవహర్లాల్ నెహ్రూ...
Acharya Prafulla Chandra Ray lived a life of extreme self-denial and became a symbol of plain living.
Only three months junior to Rabindra Nath Tagore, Acharya Prafulla Chandra Ray was born on August 2, 1861, in the village Raruli-Katipara in...
- ప్రదక్షిణ
ఒక విద్యావేత్త, మేధావి 1907లోనే భారత దేశానికి ఒక అస్తిత్వం, గుర్తింపు ఉండాలని ఒక పతాకo రూపకల్పన చేసారు. ఆయన అదే దీక్షగా తీసుకుని, 1916లో `భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అని ఇంగ్లీషులో గ్రంథాన్ని రచించారు. ఆ దేశభక్తుడే శ్రీ...
విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)
మణిపూర్ చరిత్ర ఈనాటిది కాదని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐవిఎఆర్ కృష్ణారావు అన్నారు. సోమవారం సాయంత్రం భాగ్యనగరం, ఖైరతాబాద్ లో గల సరస్వతీ శిశుమందిర్ లో విశ్వ సంవాద కేంద్రం, సమాచార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా,...
-ప్రదక్షిణ
`స్వరాజ్యం నా జన్మహక్కు, అది నేను సాధించి తీరుతాను; నా విశ్వాసాలను ఏ అస్త్రము ఛేధింపజాలదు, ఏ అగ్ని దహింపజాలదు, ఏ ప్రవాహం కొట్టుకునిపోజాలదు, ఏ ప్రభంజనం పెకిలిoపజాలదు’ అని గర్జించిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బాలగంగాధర్ తిలక్. ఆయన అనుయాయులు, ప్రజలు...
Manthana Karnataka, a forum for intellectual discussions had organised a programme “Talk and Discussion on Uniform Civil Code” on Sunday, July 30th, 2023 at MLA college in Malleshwaram, Bangalore. The discussion was led by a talk from the Guest...
- ప్రశాంత్ పోల్
దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ అంచనాలన్నీ తల్లక్రిందులయ్యాయి. 'పాకిస్థాన్ ఏర్పాటును ముస్లిం లీగ్ కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది? అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరంద్ధి శిబిరాల్లో ఈ మాట ఆయన అన్నారు కూడా. హిందువులకు ఎలాంటి...
There are many freedom fighters in India whose names are not taken, and people do not even know about these people. But we should not forget that these people have laid down their lives for our nation. One of...