- డా.మాసాడి బాపురావు
క్విట్ ఇండియా ఉద్యమానికి లాగానే, హైదరాబాద్ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యునిస్టుల పాత్ర గురించి పుంఖాను పుంఖాలుగా చరిత్ర పుస్తకాలు లభించడం మనం చూస్తూనే ఉంటాం. నిజాం వ్యతిరేక పోరాటమంటేనే కమ్యునిస్టులు సాగించిన తెలంగాణ రైతాంగ...
దేశం కంటే మతమే గొప్పదనే ప్రచారం
మతప్రచారం పేరుతో స్వాతంత్య్ర సమరయోధుల అపహేళన
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 ఒక ముఖ్యమైన రోజు. భారతదేశం యూరోపియన్ వలస శక్తుల నుండి స్వాతంత్య్రం పొందిన రోజున భారతదేశం ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుటుంది. అయితే, దేశ పౌరులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా నిరోధించే దురుద్దేశంతో ...
Today is the birth anniversary of Sree Narayana Guru. The Guru is one of the greatest spiritual masters of India who had initiated the most powerful and impactful social reform movement in the country. Born in Kerala’s Chenpazhanthi village...
వేద విజ్ఞాన పరిరక్షణయే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి అని, రాబోయే కాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి చెందినదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ అన్నారు. ఆగస్టు 6న కంచి కామకోటికి చెందిన శంకరాచార్య విజయేంద్ర సరస్వతి గారు గంగానది ఒడ్డున వెలసిన చేత్ సింగ్ కోట...
Kozhikode: RSS Sarkaryavah Dattatreya Hosabale Ji said that India lives for humanity. India’s mission is to shed light as a beacon to the world with its cultural values and unique vision of life. For this, it is necessary to...
ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్(80) కన్నుమూశారు. న్యూఢిల్లీలోని సులభ్ క్యాంపస్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో పాఠక్కు గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఎమర్జెన్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సులభ్ శానిటేషన్ అండ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఆయన ప్రారంభించారు. బహిరంగ మల విసర్జనకు...
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ బెంగళూరులోని బసవనగుడిలోని వాసవీ సమావేశ మందిరంలో సమర్థ భారత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయనతో పాటు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, శాస్త్రవేత్త & ప్రఖ్యాత యోగా గురువు డాక్టర్ SN ఓంకార్...
– వీరంరాజు
ఆగష్టు 15వ తేదీ ప్రతి భారతీయునికి పర్వదినం. పదిహేనేండ్లకు పూర్వం శతాబ్దాలు తరబడి పారతంత్య్ర శృంఖలాలలో బంధింపబడిన భారతదేశం విముక్తి గాంచింది. ఈ సుదినానికి వేరొక విశిష్టత కూడా ఉంది. వ్యాస మహర్షి తదనంతరం వేదాలలో, ఉపనిషత్తులలో, రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో, బ్రహ్మసూత్రాలలో ప్రతిపాదింపబడిన సనాతన ధర్మానికి ఒక నూతన వ్యాఖ్యానాన్ని, ఒక...
Bengaluru: RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji hoisted the national flag on the occasion of 77th Independence Day organized by Samartha Bharat, at Vasavi Convention Hall, Basavanagudi, Bengaluru. Along with Sarsanghchalak, Sarkaryavah Dattatreya Hosabale Ji, Scientist & renowned Yog...
– క్రాంతిదేవ్ మిత్ర
15 ఆగస్టు, 1947.. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. కొందరు విలేకరులు పాండిచ్చేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్లారు. అదేరోజు ఆయన పుట్టినరోజు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు..
‘ఇది నేను కోరుకున్న స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ...
--ప్రశాంత్ పోల్
ఇక ముందు ఏం జరుగుతుంది...?
దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ కన్న అందమైన కలలు అన్నీ కల్లలు అయ్యాయి. `ముస్లిం లీగ్ పాకిస్థాన్ ఏర్పాటును కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది?’అని...
– మహామహోపాధ్యాయ శ్రీ బాలశాస్త్రి హరదాస్
భారత స్వరాజ్య సమర చరిత్ర మహోన్నతమైనది. అనేక పంథాల కలయిక అది. అనేక సిద్ధాంతాల వేదిక అది. అన్ని వర్గాల సమష్టి పోరాటం కూడా. ఆ ఔన్నత్యాన్ని నేటి తరాల పరిపూర్ణంగా దర్శించుకోకుండా చేసిన ఘనత మాత్రం ఆ సమర చరిత్ర రచనా విధానానిదే. ఎందరో యోధుల త్యాగం,...
Dakshinapatha Studies - Talk Series (12th Aug 2023)
Center for South Indian Studies, Dakshinapatha
In commemoration of the coronation event of Musunuri Nayaka Kings to the throne nearly seven centuries ago ( the date of coronation estimated to be 13th August),...
- ప్రశాంత్ పోల్
కలకత్తా, 14 ఆగస్ట్, గురువారం..
ఉదయం వీచే చల్లని గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. కానీ బెలిఘాటిలో మాత్రం అలాంటి స్థితి కనిపించడం లేదు. సర్వత్ర బురద నిండి ఉండడంతో దుర్గంధం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది.
- రామ మూర్తి ప్రభల
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్.ఎస్.ఎస్ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు.
1885లో కాంగ్రెస్ స్థాపన జరిగింది. అంటే ఆర్.ఎస్.ఎస్. 1925లో ప్రారంభంకావడానికి బాగా...