జూలై 31 - ఉద్ధాంసింగ్ బలిదాన్ దివస్
ఈ వ్యాసం లో ఉద్దంసింగ్ కధను చెప్పటం లేదు ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని చర్చించటం లేదు. ఏ వెబ్ సర్చ్ ఇంజిన్ లో చూసినా ఈ విషయాలు తెలుస్తాయి. భరత మాత ముద్దు బిడ్డ ఉద్ధాంసింగ్ జలియన్వాలా బాగ్ దారుణానికి ప్రతీకారం ఎలా తీర్చాడు అని....
- అయ్యప్ప. జి
3 సెప్టెంబర్ 2021న ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ 'లా అండ్ సొసైటీ అలయన్స్' విడుదల చేసిన నివేదికలో భారతదేశంలోని వివిధ విభాగాలు, ప్రజలను తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి చైనా పాల్పడుతున్న బహిరంగ, రహస్య కార్యకలాపాల గురించి వివరిస్తుంది. అందుకోసం భారత్ లోని సంస్థలు, మీడియా విభాగాలు, వ్యక్తిగత...
- ఖండవల్లి శంకర భరద్వాజ
కావ్యకంఠ గణపతి ముని గురించి, వారి రచనల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే. అయినా ప్రస్తుతం సమాజంలో వారి పేరు విన్నవారే కొద్దిమంది.
భరత వర్షం ఆర్ష భూమి. యుగాలుగ లోకకల్యాణ నిరతులు,...
-త్రిలోక్
మణిపూర్ చిన్న రాష్ట్రం అయినా 33 తెగలు 190 భాషలను మనం ఇక్కడ చూడవచ్చు అందరి జీవనశైలి సుమారుగా ఒకే విదంగా ఉంటుంది , అందమైన ఆకుపచ్చని అరణ్యాలు ఎత్తయిన కొండలు నాట్యమాడుతునట్టుగా వుండే సుందరమైన మణిపూర్ లో మంటలు రగిసలిస్తుంది ఎవరు ఆ మంటలలో చలి కాగుతున్నది ఎవరు అక్కడ ప్రస్తుతం కుకీ,...
Pakistan was clueless about India’s capability to retaliate. At one point Musharraf conceded and said that India retorted not only through military action but also through the international diplomacy. On 13th June 1999 the Indian army freed the Tololing...
- కె.సురేందర్
మణిపూర్లో ఇటీవలి జరుగుతున్న అల్లర్లుకు లోతైన మూలాలు కలిగి ఉన్నాయి. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ప్రస్తుత కారణంగా కనిపిస్తోంది. గిరిజనలు అనుభవిస్తున్న మాదిరిగానే మైతేయిలకు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా కల్పించడాన్ని పరిశీలించాలని తీర్పునిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మణిపూర్ భౌసర్గిక స్వరూపాన్ని, ప్రస్తుత కొనసాగుతున్న...
- కల్నల్ జె.పి. సింగ్
స్వతంత్ర భారత చరిత్రలో కార్గిల్ కొండలు అనేక కీలకమైన సంఘటనలకు కారణమయ్యాయి. ఆ సంఘటనలు అనేక విచారకరమైన స్మృతులను మిగిల్చాయి. సైనికపరంగా చూస్తే `ఆపరేషన్ విజయ్’ అన్నది రెండు, మూడు డివిజన్లు పాల్గొన్న చిన్న వ్యూహాత్మక యుద్ధం. 22ఏళ్ల క్రితం జరిగిన ఈ యుద్ధాన్ని గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే...
జూలై 26 కార్గిల్ విజయ్ దివస్
కార్గిల్… ఈ పేరు వినగానే భారతీయుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక చేత్తో స్నేహహస్తాన్ని అందిస్తూనే, మరో చేత్తో వెన్నుపోటు పొడిచిన పాకిస్తాన్ను మనం ఎప్పటికీ క్షమించలేం. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపించిన భారత సైనికులు 1999, జూలై 26న ‘ఆపరేషన్ విజయ్’ని పూర్తిచేశారు. ఈ యుద్ధంలో ఎందరో సైనికులు...
ఆర్.ఎస్.ఎస్ జేష్ఠ్య ప్రచారక్ మాననీయ మదన్ దాస్ దేవి గారు జూలై 24 సోమవారం రోజున బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. మదన్ దాస్ దేవి గారు గతంలో ఏబివిపీ పూర్య సంఘటన కార్యదర్శిగా, ఆర్.ఎస్.ఎస్ సహా సర్ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించారు.
మదన్ దాస్ దేవి గారు విద్యార్థి పరిషత్ యాత్రలో దేదీప్యమానమైన ధ్యేయయాత్రిగా...
– ఎస్ గురుమూర్తి
భారత రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తులతో అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్షం వేసిన ప్రతి ఎత్తుగడనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో చిత్తు చేస్తూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా అయినా ప్రధాని మోదీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కొద్దిరోజుల కిందట ప్రతిపక్ష పార్టీలన్నీ పాట్నాలో సమావేశం పెట్టుకుని, తమ...
C. K. Saji Narayanan
Today marks the 67th foundation day of Bharatiya Mazdoor Sangh (BMS), the world’s largest labour organisation founded by a great visionary and intellectual, Dattopant Thengadi, on July 23, 1955.
Since the advent of Globalisation, or to be...
ఒక ఆలోచన కోట్లాది ప్రజలు నడిచే మార్గాన్ని మార్చగలదు. ఒక త్యాగం మరెందరి ఆలోచనలనో ప్రభావితం చేయగలదు. స్వాతంత్య్రోద్యమ సమరంలో అలాంటి ప్రభావం చూపిన వ్యక్తుల్లో చెప్పుకోదగినవారు- లోకమాన్య బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటూ నినదించారు. స్వరాజ్య సాధన కోసం మరొకరు జీవితాన్నే త్యాగం చేశారు....
- డా. వారె దస్తగిరి
“స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించే వరకు పోరాడతాను” అని నినదించి సంపూర్ణ స్వాతంత్రాన్ని కాంక్షించిన తొలితరం స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్. ఆనాటి జాతీయ కాంగ్రెస్ అవలంబిస్తున్న వినతులు, విన్నపాలు, నిరసనలతో సంపూర్ణ స్వాతంత్ర్యం రాదని చెప్పిన ద్రష్ట. జాతీయోద్యమాన్ని విప్లవమార్గంలో కొత్తపుంతలు తొక్కించిన మేధావి. సామాన్య...
మేడ్చల్ జిల్లా రావులకోల్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి బోనాలను అగ్రకులాలు అడ్డుకున్నారంటు పేపర్ లో వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త రాసినవారు, రాయించిన వాళ్ళు, సూడో అంబేద్కర్ వాదులు సంబరాలు జరుపుకుంటున్నారు. అదిగో పులి - ఇదిగో తోక అంటూ అబద్దాలు ప్రసారం...
--కందకుర్తి ఆనంద్
ప్రొద్దున 8గంటలైంది. నిజామాబాద్ జైలులో జైలర్ రౌండ్లకి వచ్చాడు. అన్ని జైలుగదులు చూస్తున్నాడు. రాజకీయ ఖైదిలందరూ ఆయననే గమనిస్తున్నారు. ఒక గదిలో గోడపైన ఏదో బొగ్గుతో రాత కనిపించింది. దగ్గరికెళ్ళి చూశాడు.
"ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్న డేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాగా కోటి...