19, 20వ శతాబ్దంలో మహారాష్ట్ర సామాజిక సంస్కర్తలలో జ్యోతిరావు గోవిందరావు ఫులే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇతర సంస్కర్తలు మహిళల స్థితిగతులు వారి హక్కులపై ప్రత్యేక దృష్టితో కుటుంబం, వివాహం సామాజిక సంస్థలను సంస్కరించడంపై దృష్టి పెట్టగా, జ్యోతిబా ఫులే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ కాలంలో, సామాజిక, రాజకీయ...
భారతీయ సంస్కృతి గొప్పదనం కళలు, ఆధ్యాత్మికత, వాస్తు, శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. మంచి ఆహార సంస్కృతిని మనదేశం కలిగి ఉంది. మన పూర్వీకులు దీనిపై అనేక రకాలైన ఆలోచనలు చేశారు. భారతీయ పాకశాస్త్రం వేల సంవత్సరాల క్రితం నుంచీ ఉంది. ఆహారానికి శరీరంతో మాత్రమే కాదు మనస్సుతో సంబంధం కలిగి ఉందని మన...
వరంగల్ సమీపంలోని గుండు చెరువు గుట్టపై కాకతీయులు నిర్మించిన రామాలయం, శ్రీ శంభు రామలింగేశ్వర దేవాలయాలున్నాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటం గమనించిన కొందరు పాస్టర్లు ఏప్రిల్9న రెండు ఆలయాల్లో క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేశారు. ఏకంగా దేవాలయం మంటపంలోనే మైకులు, లౌడ్ స్పీకర్లు పెట్టుకుని క్రైస్తవ ప్రార్ధనలు నిర్వహించారు.
కాకతీయుల కాలం నాటి అతి...
మన చరిత్ర గురించి తెలుసుకోవాలి
సోషల్ మీడియా ద్వారా జాతీయ భావజాల వ్యాప్తి జరగాలి
కరినగర్ విభాగ్ సోషల్ మీడియా సంగమంలో వక్తల పిలుపు
సమాచార భారతి కరినగర్ ఆధర్వర్యంలో సోషల్ మీడియా సంగమం రెండవ ఎడిషన్ కరినగర్లోని ఆల్పోర్స్ జూనియర్ కాలేజీలో ఏప్రిల్ 7 శుక్రవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్...
జాగృతి వార పత్రిక సౌజన్యంతో సమాచారభారతి, జాతీయ సాహిత్య పరిషత్, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి, భారత్ వికాస్ పరిషత్, సంస్కార భారతి, సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ భాగస్వామ్యంతో ఏప్రిల్ 7న వరంగల్ జిల్లా హన్మకొండలోని బాలసముద్రంలోని సామ జగన్ మోహన్ రెడ్డి స్మారక భవనంలో "ఓరుగల్లు సాహితీ ఉత్సవం" జరగనుంది.
ప్రారంభ...
హిందూఫోబియాను ఖండిస్తూ తీర్మానం ఆమోదించిన జార్జియా
అత్యంత పురాతన హిందూ మతంపై అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో నిష్కారణంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హిందూ మతంపై అనవసరమైన భయాలు పెట్టుకోవద్దని అమెరికాలోని జార్జియా రాష్ట్రం స్పష్టం చేసింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని జార్జియా అసెంబ్లీ ఆమోదించింది. ఇటువంటి తీర్మానం చేసిన...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిష్టను భంగపరిచి... పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన రివిజన్ దరఖాస్తును ముంబైలోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
“ఇంటర్వ్యూలో పిటిషనర్ (అక్తర్) చేసిన వ్యాఖ్యలు ఒక జాతీయ ఛానెల్, యూట్యూబ్లో ఉంది. ఆయన వాఖ్యలు ఆర్.ఎస్.ఎస్...
సినిమా సమాజాన్నీ ప్రభావితం చేస్తుందా? అని అనుమానాలు ఎవరికైనా ఉంటే నా సమాధానం కచ్చితంగా ప్రభావితం చేస్తుంది అని, వెంటనే బుజువులు ఉన్నాయా అని అడిగితే నేను చాలా చూపించగలను. మచ్చుకు "శంకరాభరణం", "సాగర సంగమం" వంటి సినిమాలు అనేక మంది ని "సంగీతం", "నాట్యం" నేర్చుకోవటానికి మరలించేలా చేశాయి అనేది అందరికి తెలిసిన...
శ్రీరామనవమి సందర్భంగా...
ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం.. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం.. అదే శ్రీమద్రామాయణ గాథ. దాని నాయకుడు రామచంద్రుడు. ఆయన వేదవేద్యుడు, ఆదర్శమూర్తి. ధర్మగుణం, కృతజ్ఞతా భావం ఆభరణాలుగా కలిగిన ఆయనను వాల్మీకి మౌని ‘ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’, ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని అభివర్ణించారు. ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు రాముడు మానవ...
రామ... ఈ నామానికి అత్యంత శక్తి ఉంది.. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలూ దూరమవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే రాముడికంటే కూడా రామనామమే చాలా గొప్పదని మనకు ఎన్నో కథలు చెబుతూ ఉంటాయి. ఆ నాడు మారుతి తన గుండెల్లో రాముడిని కొలువుదీర్చుకుంటే ఈ నాడు భవ్యమైన రామనామాన్నే ఒళ్లంతా...
భారతీయ మహిళా బాక్సర్లు చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాలుగు బంగారు పతకాలను సాధించి భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నీతూ ఘంఘాస్ (48 కేజీలు),...
- Prof Mudigonda Sivaprasad
Dakshinapatha Studies, an initiative of CSIS ( Center for South Indian Studies) conducted an important session on the topic of `Agnyatha chaaritraka veerulu/Unsung Heroes- Musunuri Naayakulu’, a talk by Prof Mudigonda Sivaprasad on the evening of...
-డా. పి. భాస్కరయోగి
ఇందిరా హయంలో భింద్రన్వాలేతో అంతమైపోయిందనుకొన్న 'ఖలిస్తాన్' ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో 'భారత్' ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాలు లేకుండా పోయిన భారత వ్య తిరేక శక్తులు అక్కడ హల్చల్ చేస్తుంటే మరోవైపు విదేశాల్లో వీరు...
- రతన్ శార్దా
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు కావస్తోంది. ఆర్.ఎస్.ఎస్ అనేది సమాజంలో ఒక సాధారణ సంస్థగా కాకుండా, సమాజం కోసం, సమాజాన్ని ఏకం చేయడానికి పుట్టినటువంటి ఒక సంస్థ ఆర్.ఎస్.ఎస్ అని సంఘ వ్యవస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి ముఖ్య ఉద్దేశం. సంఘ ప్రయాణం...
- Ratan Sharda
Hundred years of the Rashtriya Swayamsevak Sangh are on the horizon and one can feel a sense of urgency in the organisation's actions to fulfil the vision of its founder, Dr Keshav Baliram Hedgewar, that the RSS...
























