సామాజిక సమరసతా వేదిక‌, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ లోని నాగోబా మందిర ప్రాంగణంలో న‌వ‌బంర్ 15 మంగ‌ళ‌వారం బిర్సా ముండా 147వ జయంతి ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అనేక మంది గిరిజ‌న నాయ‌కులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక స‌మ‌ర‌స‌త తెలంగాణ...
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. గుంటూరు జిల్లా  కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళ కుమారి దాఖలు చేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ ప్రకటన చేసింది.  భార్యాభర్తలు ఇరువురు...
ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీ లో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని...
- प्रशांत पोळ बिरसा मुंडा यह अद्भुत व्यक्तित्व हैं. कुल जमा पच्चीस वर्ष का ही छोटासा जीवन उन्हे मिला. किन्तु इस अल्पकालीन जीवन में उन्होने जो कर दिखाया, वह अतुलनीय हैं. अंग्रेज़ उनके नाम से कांपते थे. थर्राते थे. वनवासी...
नागपुर. राष्ट्रीय स्वयंसेवक संघ, संघ शिक्षा वर्ग तृतीय वर्ष का उद्घाटन कार्यक्रम आज 14 नवम्बर को  प्रातः नागपुर रेशीमबाग स्थित डॉ. हेडगेवार स्मृति भवन परिसर के महर्षि व्यास सभागृह में संपन्न हुआ. उद्घाटन समारोह में वर्ग के पालक अधिकारी...
Nagpur. Sangh Shiksha Varg – Tritiya Varsh of the Rashtriya Swayamsevak Sangh commenced at the Maharshi Vyas Sabhagriha, Dr. Hedgewar Smriti Bhavan premises in Reshimbagh, Nagpur today morning. At the formal inauguration, while addressing the participants gathered from across...
భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం హైద‌రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్‌లో రైతు గర్జన బహిరంగ సభ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు సుమారు 30వేల మంది అన్నదాతలు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జోగినపల్లి శ్రీ...
గ్రామదేవతలు వైదిక సంప్రదాయంలో భాగమే. గ్రామీణ దేవతల ఆలయాలు కూడా ఆగమశాస్ర్తానుసారం ఏర్ప డినవే.   Read Also : కాంతార – హిందూ ధార్మిక చిత్రం    
కోయంబత్తూర్ లో అక్టోబర్ 23న జరిగిన కారు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు కోరిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేసిన దర్యప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడడంతో స్టాలిన్ ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. ఇక ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును...
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 400 మంది హిందువుల మతమార్పిళ్ల ఘ‌ట‌న త‌ర్వాత రాజస్థాన్ లో కూడా మ‌త‌మార్పిళ్ల‌కు సంబంధించిన వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఇక్కడ వరుస సంఘటనలలో సామూహిక మతమార్పిళ్లు జ‌ర‌గుతున్న‌ట్టు గుర్తించిన ‘ధర్మ జాగరణ్ మంచ్’ రాజస్థాన్‌లో మతమార్పిళ్ల వ్య‌వ‌హ‌రాన్ని వెలుగులోకి తెచ్చింది. రాజస్థాన్‌లోని క్రైస్తవ మిషనరీలు దాదాపు 3 లక్షల మంది హిందువులను మతం...
Every Hindu felt proud when Rishi Sunak was appointed by King Charles III on 25 October 2022, making him the first Hindu prime minister of officially Christian Great Britain. England was in desperate need of a competent leader and...
– ఎ. రామచంద్ర రామనుజ నవంబర్‌ 08 గురునానక్‌ జయంతి... ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మికచింతన లాంటివి ఉత్తమ మానవుడిలోని దివ్యసంపద. ఇవి లోపించినప్పుడు ఎన్ని సిరిసంపదలు ఉన్నా వృథా. బాహ్య ప్రపంచాన్ని జaయించాలనుకునే ముందు స్వీయలోపాలను సరిదిద్దుకోవడం అత్యంత ముఖ్యం. ఒక వ్యక్తిని కానీ, మతాన్ని కానీ ఉన్నతంగా చెప్పదలచినప్పుడు ఇతరులను, ఇతర మతాలను...

జాగృతి@75

ఏ పత్రిక అయినా సదాశయంతోనే ఆరంభమవుతుంది. కానీ అర్థవంతమైన పేరు, ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్రలో ఒకింత తక్కువే. పత్రిక ఏదైనా, దాని స్థాపన సాధారణంగా ఒక చారిత్రక సందర్భంలో జరుగుతూ ఉంటుంది. ఒక సామాజిక సంక్షోభంలో పత్రిక ఉద్భవిస్తూ ఉంటుంది. ప్రజాభిప్రాయంలో అవాంఛనీయ పోకడలు పొడసూపినపుడు పత్రిక...