దేశ ప్రజలందరనీ ఒక్కటిగా చేయడమే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26...
Our Constitution is the voice of marginalized and prudence of majority. Its wisdom continues to guide us in moments of crisis. It is our best interest to heed advice under the Constitution. If we do not, our...
`మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది.
మనీలాండరింగ్...
ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో...
యువసమ్మెళనంలో వక్తలు
నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ఏడాది పాటు జరుగుతున్న కార్యక్రమాల్లో నవంబర్ 24 గురువారం రోజున భువనగిరి పట్టణంలోని సాయి కన్వేన్షన్ హాల్లో యువ సమ్మెళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వక్తలలో ఒకరైన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు మాట్లాడుతూ మన...
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద...
వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం నిర్వహించబోతున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి...
హైదరాబాద్ పాతబస్తీలో సర్ తన్ సే జుదా (తల నరికివేయండి) అంటూ బెదిరింపు నినాదాలు చేసినందుకు AIMIM పార్టీకి చెందిన ముగ్గురు నేతలపై కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. AIMIM నాయకులు నస్రీన్ సుల్తానా, మీర్ సర్దార్ అలీ, జాఫర్ ఖాన్లపై నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో IPC, మత హింస...
ఏ దేశంలో అయినా రాజ్యాంగ నిర్మాతలు ఏ వర్గాన్నీ విస్మరించకుండా, అందరి హక్కుల రక్షణకు పూచీ పడుతూ రాజ్యాంగాన్ని నిర్మిస్తారు. కానీ రాజ్యాంగానికి చెందిన ఈ మౌలిక స్ఫూర్తిని భద్రంగా కాపాడుకోవలసినదీ, కొనసాగించుకునేటట్టు చేయవలసినదీ పౌరులేనంటున్నారు పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి. విభజన నాటి చేదు అనుభవాల నేపథ్యంలో...
"ఇన్ని విదేశీ ఆక్రమణలు జరిగినా, అంతులేని దోపిడీలు జరిగినా ఈ దేశం ఇలా నిలబడి ఉంది అంటే అందుకు కారణం దేవాలయమే" అని ప్రముఖ పాత్రికేయులు రాకాలోకం - శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు గారు అన్నారు. సంవిత్ ప్రకాశన్ ప్రచురణలో శ్రీ కస్తూరి రాకాసుధాకర్ గారు రచించిన "అడుగడుగున గుడి ఉంది"...
Samvit prakashan’s Adugaduguna Gudi Undi- Book Launch
In the beautiful book launch program organized by Samvit Prakashan, author, senior journalist, researcher and well-known YouTube channel `Rakalokam’s producer and presenter Sri Kasturi Raka Sudhakara Rao’s Telugu book `Adugaduguna Gudi Undi’ was...
Thousands of Germans are forced to flee the country and take refuge in Paraguay to escape extreme hostilities from Muslim migrants in that country. Yes, you read me right! Germans are driven out of their own country by Muslim...
-సలాఉద్దీన్ షోయబ్ చౌదరి
ముస్లిం వలసవాదుల అరాచకాలకు ఐరోపా అసురక్షితంగా మారుతున్నందున, అక్కడి ప్రజలు విశ్వాసాన్ని కోల్పోవడంతో మరొక ఖండానికి వలసపోతున్నారు. ముస్లిం వలసదారులచే జర్మనీ దేశీయులు తమ దేశం నుండి తరిమివేయబడ్డారు. యూకే, కెనడాతో సహా యూరప్లోని అన్ని దేశాలలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆస్ట్రేలియా, యుఎస్, బ్రిటన్లో పరిస్థితి మరింత...
The 147th birth anniversary of Bhagwan Birsa Munda was celebrated under the joint auspices of Samajika Samarasta Vedika and Tudum Debba at Nagoba Mandir, at Keslapur Indravelli mandal. Four Sarmedi elders and 31 patels from 37 villages attended.
Sri Appala...
New Delhi, November 15, 2022 - Central Joint General Secretary of Vishva Hindu Parishad (VHP) Dr. Surendra Jain, while agreeing with the concern of the Hon'ble Supreme Court on illegal conversions, has urged the Central Government to make...





















